జనం న్యూస్ డిసెంబర్ 68 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా. బి. ర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు గా నియమితులు అయిన టీడీపీ సీనియర్ నాయకులు ముత్యాల బాబ్జి ని రాష్ట్ర బిజెపి యువ మోర్చా అధికార ప్రతినిధి…
జనం న్యూస్ డిసెంబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి క్రింది నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి శ్రీ సీతా సమేత కళ్యాణ రామ స్వామి వారి ఆలయంలో ఈ నెల 30వ తారీఖున ముక్కోటి…
పద్మిని మారుతి జుక్కల్ డిసెంబర్ 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని పత్తలాపూర్ గ్రామ నూతన సర్పంచిగా ఎన్నికైన పద్మనీబాయి మారుతి శనివారము రోజు జుక్కల్ క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ను మాజీ…
జనం న్యూస్ 28 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గంజాయి నిర్మూలన, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ క్రైమ్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. వార్షిక నేరాల…
జనం న్యూస్ 28 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జియ్యమ్మవలస (మండలం) చింతలబెలగాంలో మృతదేహం తవ్వి తీసిన అమానుష ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో దళితులకు స్మశాన వాటిక లేకపోవడంతో ఇటీవల ఓ మృతదేహాన్ని రోడ్డు పక్కన…
జనం న్యూస్ 28 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లాలో సి కేటగిరీలో ఉన్న కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు అన్ని ఏ ప్లస్ కేటగిరీకి చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్…
జనం న్యూస్ 28 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి భూములు ఇచ్చిన వారి కుటుంబసభ్యులకి, జిల్లాలోని యువతకు విమానాశ్రయంలో తగిన ఉపాధి కల్పించాలని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాజ్జి, కలెక్టర్ ఎస్.రాంసుందర్…
జుక్కల్ డిసెంబర్ 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఐక్యత, పరస్పర గౌరవానికి నిదర్శనంగా శనివారం కీలక నేతల మధ్య మర్యాదపూర్వక భేటీలు జరిగాయి. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు జిల్లా…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్ ని మండల ఉన్నతాధి కారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసిన మండల పరిషత్ అధ్యక్షులు మేడ విజయ భాస్కర్ రెడ్డి . ఈ సందర్భంగా…
జుక్కల్ డిసెంబర్ 27 జనం న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలలో భాగంగా, ఈరోజు బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…