జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్త గట్టు సింగారం మేడారం జాతర దృష్టిలో పెట్టుకొని శాయంపేట పోలీసులు రోడ్డు పై ఏర్పడిన గుంతలను పూడ్చి వేయించారు ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదాలు కలగకుండా…
జనం న్యూస్ జనవరి 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భీష్మ ఏకాదశి పురస్కరించుకుని కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం లో వేంచేసియున్న శ్రీ రాజరాజేశ్వరి రాజరాజేశ్వర స్వామి వార్లకు ది 28-1-2026 వతేది నుండి ది 2-2-2026 వతేది వరకూ…
జనం న్యూస్ జనవరి 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సి.ఎస్.ఆర్ ఫండ్స్ ద్వారా సేల్స్ఫోర్స్ సంస్థ వారి సౌజన్యంతో ప్రభాకర్ రెడ్డి నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని పూర్తిగా మరమ్మత్తులు చేసి, ఆధునీకరించిన అనంతరం పాఠశాల…
జనం న్యూస్ 30 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో ప్రతిపాదిత ఐటీ పార్క్, డేటా సెంటర్ల కోసం సాగు భూముల సేకరణను వ్యతిరేకిస్తూ రైతులు పోరుబాట పట్టారు. శుక్రవారం నాడు…
జనం న్యూస్ 30 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 26-1-2026 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ పరంగా ఉత్తమ ఉద్యోగుల అవార్డు గ్రహీతలు అయిన బి సి వెల్ఫేర్ ఉద్యోగులు జానకి రావు, చంద్రశేఖర్, యశోదలకు మన సంఘం…
జనం న్యూస్ 30 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు సి హెచ్. రమణ శుక్రవారం ఉదయం అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న మున్సిపల్ నడకమైదానంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా…
జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన తొలి విడత సమావేశం పలు అంశాలపై చర్చించి, సూచనలు చేసిన కమిటీ సభ్యులు, అధికారులు జనం న్యూస్ 30 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లాలోని ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా…
జనం న్యూస్ జనవరి 29 ప్రతినిధి ఎండి జహంగీర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామ పరిధిలో గల చిన్నపీరు తండా గ్రామ పంచాయతీ పరిధిలో లో మహిళా సంఘం భవనం నిర్మాణం కొరకు ముగ్గు వేయడం జరిగింది…
జనంన్యూస్ 29.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. తేదీ 29.01.2026 నాడు మైలారం గ్రామ శివారులో పేకాట ఆడుచున్నారు అనే సమాచారంపై, పేకాట ఆడుచున్న ప్రదేశానికి వెళ్లి అక్కడ పేకాట ఆడుచున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి రూపాయలు 1810 రూపాయలు, పేకట…
బిచ్కుంద జనవరి 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు రెండో రోజు జోరుగా కొనసాగింది. బిజెపి, బి ఆర్ ఎస్ కాంగ్రెస్,స్వతంత్ర అభ్యర్థులు వార్డుల వారిగా సభ్యులు నామినేషన్లు దాఖలు చేసినారు. మొత్తం…