• January 29, 2026
  • 107 views
తనిఖీలు ముమ్మరం చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు…

బిచ్కుంద జనవరి 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంబిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేసినారు.బిచ్కుంద పట్టణ పరిధిలోని వివిధ మార్గాలలో వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు,వ్యాపారస్తులు, ప్రయాణికులు వ్యక్తిగతంగా…

  • January 29, 2026
  • 107 views
జోరుగా కొనసాగిన రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ…

బిచ్కుంద జనవరి 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు రెండో రోజు జోరుగా కొనసాగింది. బిజెపి, బి ఆర్ ఎస్ కాంగ్రెస్,స్వతంత్ర అభ్యర్థులు వార్డుల వారిగా సభ్యులు నామినేషన్లు దాఖలు చేసినారు. మొత్తం…

  • January 29, 2026
  • 94 views
బట్టాపూర్ గ్రామ పంచాయతీని సందర్శించిన ఎంపీవో శివచరణ్

జనం న్యూస్ జనవరి 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని బట్టాపూర్ గ్రామ పంచాయతీని ఎంపీవో శివచరణ్ గురువారం సందర్శించారు. గ్రామంలో అవసరమైన నిధులు, పలు అభివృద్ధి పనుల గురించి ఆయన స్థానిక ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రవీణ్…

  • January 29, 2026
  • 105 views
గద్దె పైకి చేరిన సమ్మక్క

జనం న్యూస్ జనవరి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి శివారులో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైనది ముందుగా మండలంలోని పెద్దకోడపాక నుండి పసుపు కుంకుమలతో వీరు బోనాన్ని డప్పు చప్పుళ్ల్ళ…

  • January 29, 2026
  • 92 views
చిలకలూరిపేట గౌడపాలెం అర్బన్ ప్రైమరి హెల్త్ సెంటర్ అధికారులు సందర్శించి సమస్యలు పరిష్కరించాలి..

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 29 సెల్ 9550978955 నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం. చిలకలూరిపేట పట్టణ పరిధిలోని గౌడపాలెం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం ను నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం…

  • January 29, 2026
  • 94 views
జనతా వారధి ప్రజాసమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 29 సెల్ 9550978955 చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం జరిగే జనతా వారధి ప్రజాసమస్యల పరిష్కార…

  • January 29, 2026
  • 93 views
చిలకలూరిపేట పట్టణానికి చెందిన గూడూరు వెంకటేశ్వర్లు కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 29 సెల్ 9550978955 పట్టణంలోని, పాటిమీద, 25వ వార్డ్ నందు గల వారి స్వగృహం నందు జరుగుచుండగా, ఆ వేడుకకు హాజరై, ఆ చిన్నారిని ఆశీర్వాదించిన మాజీ మంత్రివర్యులు,…

  • January 29, 2026
  • 96 views
మండల స్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభం

జనం న్యూస్ జనవరి 29 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మండల స్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి పి విట్టల్,మండల…

  • January 29, 2026
  • 86 views
.బిఆర్ఎస్ హయంలోనే మైనారిటీ లకు సంక్షేమం.

జనం న్యూస్ జనవరి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పరకాల మండలం తెలంగాణలో బీఆర్‌ఎస్ హయాంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం షాదీ ముబారక్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, విదేశీ విద్యానిధి, మైనారిటీ యువతకు సబ్సిడీపై…

  • January 29, 2026
  • 90 views
ఎస్టీయు ఉద్యమ కార్యాచరణ జయప్రదం చేద్దాం

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 29 సెల్ 9550978955 ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక హామీల అమలు కొరకై ఎస్టీయు చేపట్టిన దశల వారి ఉద్యమంలో భాగంగా రేపు అనగా జనవరి 30వ తేదీన మండల…