జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలకేంద్రంలో గల గ్రామ కొండపైన వెలిసిన శ్రీ శేషసాయి లక్ష్మి నారాయణ స్వామి దేవస్థానంలో శ్రీ రామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో నవగ్రహ ప్రతిస్థాపన, మరియు సుబ్రమణ్య స్వామి విగ్రహ, వినాయక విగ్రహ,…
జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లొని తుంపల్లి గ్రామంలో గ్రామ పాలన అధికారి కార్యాలయాన్ని సిరికొండ తహసిల్దార్ రవీందర్ రావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది తూంపల్లి గ్రామ పాలన అధికారి షేక్ సిజావుద్దీన్, ఇందులో…
జనం న్యూస్ మార్చి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామంలో పోస్ట్ బ్రాంచ్ ఆఫీసర్ కోడెల రమేష్ ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు…
జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా తేదీ 06-03-2026 నుండి 12-06- 2026 వరకు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ పనులపై కార్యచరణ ప్రణాళిక విడుదల చేయడం జరిగింది…
జనం న్యూస్- మార్చి 5- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ మోడల్ హై స్కూల్ లో పదవతరగతి చదువుతున్న విద్యార్థులకు మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులను ఉద్దేశించి…
జనం న్యూస్ మార్చి 5 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం మండలం తానే లంక శివారు గురుకుల పాఠశాల ప్రక్కన నూతనముగా నిర్మించిన శ్రీ సీతారామ ఆలయంలో విగ్రహ ప్రతిస్థా మహోత్సవం సమరసత సేవా ఫౌండేషన్ వారి పర్యవేక్షణలో హిందూ ధర్మ పరిరక్షణ…
జుక్కల్ మార్చ్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోoగ్లీ మండల మదన్ హిప్పర్గా గ్రామం లో జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మీకాంత్ రావు ఆదేశానుసారం ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…
జనం న్యూస్ మార్చి 5 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇటీవల అమలాపురం కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, సాపేవారిపల్లి విద్యార్థులు ఉత్తమ…
జనం న్యూస్ మార్చ్ 5 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) తిమ్మాపూర్ గ్రామంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల కాంపౌండ్ వాల్ కు సర్పంచ్ ముప్పు మానస మహేందర్ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 19.90 లక్షల…
జనం న్యూస్ మార్చ్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం,కే.జగన్నాధపురం గ్రామం, గొంతు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న పెరుమాళ్ళ రాజారావు కష్టాలు నల్లా శ్రీను ద్వారా తెలుసుకున్న సూరపురెడ్డి సురేష్,, రాష్ట్ర…