అమ్మవారికి అభిషేకాలు, నవగ్రహ హోమం, పల్లకి సేవ… జనం న్యూస్ జనవరి 21 ప్రతినిధి ఎండీ జహంగీర్ శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ 15వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం నాడు దేవాలయంలో గోవు,వృషభ కళ్యాణం వేదమూర్తులైన బ్రాహ్మణులచే…
జనం న్యూస్ / గంభీరావుపేట జనవరి 20 గంభీరావుపేట మండల కేంద్రంలోని గోరంటాల, సముద్ర లింగాపూర్ గ్రామాలలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా శ్రీరామ హెచ్ పి గ్యాస్ ను పంపిణీ చేసిన భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల…
అంగన్వాడి టీచర్ సువర్ణ, జనం న్యూస్,జనవరి 21,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని 4వ అంగన్వాడి కేంద్రంలో బుధవారం అంగన్వాడి టీచర్ సువర్ణ,ఫ్రీ స్కూల్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్రీ స్కూల్ పట్ల తల్లులకు అవగాహన…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, జనవరి 21: అయోధ్య లోని శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ట జరిగి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం సాయంత్రం 7 గంటలకు జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో నగర…
మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మహానంద, జనం న్యూస్,జనవరి 21,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో గ్రామ స్వరాజ్ సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు బుధవారం మండల మహిళా…
జనం న్యూస్:జనవరి 21(రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొంటుంటారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది…
జనంన్యూస్. 21.సిరికొండ. శ్రీనివాస్ పటేల్. రావుట్ల గ్రామ పంచాయతీలో మొదటి గ్రామ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సర్పంచ్ రాజకుమార్ అధ్యక్షతన మొదటి సమావేశం తన పాలకవర్గంతో సమావేశమయ్యారు గ్రామానికి సంబంధించి అన్ని విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్…
జనంన్యూస్. 21. న్యూ ఢిల్లీ.. సిరికొండ. శ్రీనివాస్. పటేల్. ఢిల్లీ లోని లోకనాయక్ భవన్ లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు *హుస్సేన్ నాయక్ సమక్షంలో నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం పాకాల గ్రామం కు సంబంధించిన సమస్యలపై విచారణ జరిగింది.పాకాల…
జనం న్యూస్: జనవరి 21(రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎర్రగొండపాలెం మండల విశ్వబ్రాహ్మణ సంఘ కార్యాలయంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు మరియు సీనియర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి…
జనం న్యూస్ 21 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ యస్ బి ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నిపాడు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి…పోతులపాడు లో కర్నల్ సంతోష్ పేరుతో ఉచిత ఆర్మీ కోచింగ్…