జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 21 తర్లుపాడు: మార్కాపురం రైల్వే స్టేషన్ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ జిఎం శ్రీవాత్సవను తర్లుపాడు మండల కేంద్రానికి చెందిన పలువురు ప్రముఖులు మరియు ప్రజలు కలిసి వినతిపత్రం అందజేశారు. కరోనాకు…
చట్టం న్యూస్ బిచ్కుంద బిచ్కుంద పట్టణంలోని మార్కండేయ జయంతిని పురస్కరించుకొని బిచ్కుంద పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ రాజు ప్రత్యేక…
జనం న్యూస్ డిసెంబర్(21) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న తహసిల్దార్ ఆఫీస్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాజేష్ మృతి చెందినాడు.
బిచ్కుంద జనవరి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బుక్కవార్ సంజీవ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు…ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ…
జుక్కల్ జనవరి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ యువ నాయకుడు కాంబ్లె కిరణ్ గుండెపోటుతో అకాలంగా మరణించడం అత్యంత విషాదకరం.ఈ విషయం తెలుసుకున్న వెంటనే జుక్కల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు హన్మంత్…
జనం న్యూస్ జనవరి 21 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) రైతుల సమస్యల పరిష్కారానికి విశేషంగా తమ వంతు కృషి చేస్తున్న టీఆర్ఆర్ఎస్( తెలంగాణ రైతు రక్షణ సమితి) ను హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎన్ .రవికుమార్…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 21 జనవరి బిఆర్ఎస్ పార్టీలొ 20 సంవత్సరాల నుండి జహీరాబాద్ 11 వార్డ్ అభివృద్ధికి తనకృషి ఎంతో చేశారు బి ఆర్ఎస్ సామాన్య కార్యకర్తగా ప్రజా సమస్యల కోసం ఎల్లప్పుడూ కాలోని…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనంన్యూస్ జనవరి 21 — రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండ ప్రజలను మోసం చేస్తుంటే హామీలను వెంటనే అమలుచేయాలని ప్రశ్నిస్తే మా పార్టీ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం…
బిచ్కుంద జనవరి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణ కేంద్రం లో జనసేన పార్టీ కార్యాలయన్ని బుధవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్, మచ్చ సుధాకర్ ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… జనసేన పార్టీని మరింత…
ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్ జనం న్యూస్ జనవరి 21 ప్రతినిధి ఎండీ జహంగీర్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో మంగళవారం నాడు నిర్వహించిన ఆరోగ్య మహిళా ప్రత్యేక ఆరోగ్య, వైద్య శిబిరం విజయవంత…