మానవబాంబులతో మారణహోమం…సూర్యప్రతినిధి-విజయనగరం
జనం న్యూస్ 26 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఉగ్ర కోణాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో బయట పడుతున్న దిగ్భ్రాంతికరమైన విషయాలతో ఇప్పటివరకు విజయనగరానికి పరిమిఆ *మైన ఉలికిపాటు ఇప్పుడు యావత్ దేశానికి విస్తరించింది. ముఖ్యంగా దేశం…
తెలంగాణ స్టేట్ లో రితిక ఫౌండేషన్ నంది అవార్డు అందుకున్న ఏలూరు రాజేష్ శర్మ.
జనం న్యూస్ 26 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర వ్యవస్థాపకులు ఏలూరు రాజేష్ శర్మకు తెలంగాణకు చెందిన రితిక ఫౌండేషన్ నంది అవార్డును ప్రధానం చేసింది. హైదరాబాదులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో…
తెలుగు వాడు సత్తా చూపెట్టిన ముద్దుబిడ్డకి వీర గొని సందీప్ కి వీరన్న చౌదరి అభినందనలు
జనం న్యూస్ మే 26 ముమ్మిడివరం ప్రతినిధికృతజ్ఞతలు తెలియపరిచిన వీరన్న చౌదరి గాలి కంటే ఆరు రెట్ల వేగం అంటే సెకనుకు రెండు కిలో మీటర్లు…. నిమిషానికి నూట ఇరవై కిలో మీటర్లు వేగంతో ప్రయాణించే హైపోసోనిక్ మిసైళ్లను స్వదేశీ పరిజ్ఞానంతో…
భద్రాచల రామయ్య తలంబ్రాలు అందుకున్న చైర్మన్ బల్లి శ్రీనివాస్
వాస్రామకోటి రామరాజు కృషి అమోఘమని కొనియాడినఉమామహేశ్వరదేవాలయ చైర్మన్ బల్లి శ్రీనివాస్ జనం న్యూస్, మే 26( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచల రామయ్య కళ్యాన ముత్యాల తలంబ్రాలు, కళ్యాన శేషవస్త్రాలను ఆదివారం నాడు మర్కూక్ మండలం అంగడికిష్టాపూర్…
విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలి -ఎంఈఓ ఆనంద్ రావు
జనం న్యూస్ మే 24:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన అత్యుత్తముగా ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని, విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఉండడానికి ప్రాథమిక విద్య నిరంతరం ఉపయోగపడుతుందని, మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు తెలిపారు.…
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన టీపీసీసీ అధ్యక్షుల జన్మదిన వేడుకలు
జనం న్యూస్ మే 24:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రములో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో టీపీసీసీ అధ్యక్షులుమరియు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనముగా నిర్వహించారు. ఈ సందర్భముగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్…
పైపులు వేశారు మట్టి తీయడం మరిచారు
జనం న్యూస్ మే (25) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం గోరంట్ల గ్రామంలో గోరంట్ల నుండి రాజ నాయక్ తండా పోయేరోడ్ కు చింతల చెరువు అలుగు పోసే కాడ రోడ్డు పోస్తున్నప్పుడు పైపులు వేసినాప్పుడు ప్రక్కన ప్రజలు పోవడానికి మట్టి…
ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్
జనం న్యూస్ మే 25 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
నరసరావుపేట రైల్వే స్టేషన్ పట్టాల మీద గుర్తు తెలియని వ్యక్తి మృతి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 25 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : నర్సరావు పేట లోని రైల్వేస్టేషన్ ప్రక్కన రైలు పట్టాల పై సుమారు 40 సంవత్సరాలు ఉంటాయి. నల్ల ఫ్యాట్,పింక్ కలర్ షార్ట్ ధరించి యున్నారు. ఈ…
తెలంగాణ రాష్ట్ర సాధనలో టి జే ఎఫ్ కీలక భూమిక పోషించింది:
టీజే ఎఫ్ రజితోత్సవ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జనం న్యూస్ మే 25 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కీలక పాత్ర పోషించిందని కూకట్పల్లి…