జనం న్యూస్ జనవరి 22 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోని సోమక్కపేట్ గ్రామ నూతన పాలకమండలిసభ్యులనుమండల విద్యాధికారి ఘనంగా సన్మానించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన నూతన పాలకమండలి సభ్యులు విద్యారంగ అభివృద్ధికి తమ పూర్తి సహకారం…
జనం న్యూస్ 22 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సాక్షి మీడియా ప్రతినిధి అల్లు యుగంధర్ బుధవారం ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై వెళ్తూ యాక్సిడెంట్కు గురయ్యారు.ఈ ప్రమాదంలో ఆయన కాలికి తీవ్రమైన ఫ్రాక్చర్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న…
జనం న్యూస్ 22 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ వంటి కొత్త నేరాలకు పాల్పడుతున్న సైబర్ మోసగాళ్ళకు తోడు ఇప్పుడు కొందరు నయా…
జనం న్యూస్ 22 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గజపతినగరం మండలం ముచ్చెర్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన సివిల్ కానిస్టేబుల్ టి. తిరుపతిరావు కన్నుమూశారు. జనవరి 14న విధులు ముగించుకొని వస్తుండగా ప్రమాదం జరగ్గా.. విజయనగరం ప్రభుత్వ…
జనం న్యూస్ 22 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ “నేత్రదానం – మహాదానం” అనే నినాదాన్ని నిజం చేస్తూ, విజయనగరానికి చెందిన ఒక కుటుంబం గొప్ప మనసు చాటుకుంది. తహసీల్దార్ కార్యాలయం వద్ద గల కొత్తగవర వీధికి చెందిన…
జనం న్యూస్ జనవరి 21 బీబీపేట్ మండలం కామారెడ్డిజిల్లా బీబీపేట మండలంలోని యాడారం గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రతి రైతు తప్పనిసరిగా చేసుకోవాలని ఏ ఈ ఓ సంతోష్ సూచించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు సకాలంలో రావాలంటే భూమి కలిగిన…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 21 సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో స్వయంగా మండలంలోని సర్పంచ్లను శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం తిరిగి సర్పంచ్గా ఎన్నికైన శ్రీమతి…
బిచ్కుంద జనవరి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం నాడు మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అదనపు కలెక్టర్ మధు మోహన్ ఏర్పాట్లను పరిశీలించినారు.ఇట్టి…
బిచ్కుంద జనవరి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బుక్కవార్ సంజీవ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు…ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ…
హర్షం వ్యక్తం చేసిన బిజెపి సీనియర్ నాయకులు గొల్ల కోటి, గ్రంధి, జనం న్యూస్, జనవరి 20, 2026:ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (45) ఎన్నికైన సందర్భంగా ముమ్మిడివరం మార్కెటింగ్ యాడ్…