• March 6, 2026
  • 32 views
జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ కీలక అంశాన్ని ప్రస్తావించారు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 6 సెల్ 9550978955 గ్రామాలు, పట్టణాల్లో చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లు, ఆటోలు మరియు ఇతర చిన్న ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను నడుపుతున్నారని తెలిపారు. ఈ…

  • March 6, 2026
  • 37 views
ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధికి చేయుత.

జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి ఎస్బిఐ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో పల్లికొండ బ్రాంచ్ ఎఫ్ఓఎస్ శ్రీ వికాస్. మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో పలు రకాల వస్తువులు బహుకరించినారు…

  • March 6, 2026
  • 34 views
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: మాదారంలో భారీ అవగాహన సదస్సు.

జనం న్యూస్ మార్చి 6, వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని మాదారం గ్రామంలో డ్రగ్స్ రహిత అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన EAGLE టీం గౌరవ డైరెక్టర్ సందీప్ శాండిల్య, మరియు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా .తెలంగాణ…

  • March 6, 2026
  • 106 views
రంగనాయక స్వామిని దర్శించుకున్న రావుల చంద్రశేఖర్ రెడ్డి

జనం న్యూస్: పెబ్బేరు మార్చి 6 2026 వనపర్తి డివిజన్ పెబ్బేరు రిపోర్టర్ శివకుమార్ వనపర్తి జిల్లా రంగాపురం గ్రామం శ్రీరంగాపురం మండలంలో టిఆర్ఎస్ అగ్రనేత శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి రంగనాయక స్వామిని భూదేవి శ్రీదేవి సమేతంగా దర్శించుకోవడం జరిగింది…

  • March 6, 2026
  • 33 views
బిచ్కుంద పోలీస్ స్టేషన్లో డ్రైవర్లకు ఉచిత కంటి శిబిరం ప్రారంభించిన డి.ఎస్.పి…

బిచ్కుంద మార్చ్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం రోజు బిచ్కుంద సర్కిల్ పరిధిలో బాన్స్‌వాడ డీఎస్పీ ఆధ్వర్యంలో, బిచ్కుంద సీఐ, బిచ్కుంద ఎస్సై గుండెల రాజు (SHO) సారాధ్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే…

  • March 6, 2026
  • 35 views
గురుకుల పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

జనం న్యూస్ మార్చి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రము లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలలో ప్రిన్సిపల్ జీ రజని అధ్యక్షతన లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు…

  • March 6, 2026
  • 64 views
టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర

జనం న్యూస్: మార్చి 6 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). శ్రీవారిని దర్శించుకుని బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది అని పేర్కొన్నారు. నెల రోజులుగా వివిధ వర్గాలతో మాట్లాడి…

  • March 6, 2026
  • 33 views
బిచ్కుంద పోలీస్ స్టేషన్లో డ్రైవర్లకు ఉచిత కంటి శిబిరం ప్రారంభించిన డి.ఎస్.పి…

బిచ్కుంద మార్చ్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గురువారం రోజు బిచ్కుంద సర్కిల్ పరిధిలో బాన్స్‌వాడ డీఎస్పీ ఆధ్వర్యంలో, బిచ్కుంద సీఐ మరియు బిచ్కుంద ఎస్సై గుండెల రాజు (SHO) ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై…

  • March 6, 2026
  • 33 views
నూతన గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్న హనుమాన్ నగర్ కమిటీ సభ్యులు

జనం న్యూస్ మార్చి 6 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి హనుమాన్ నగర్ ప్రాంతానికి చెందిన మన్మధ్ రావు నూతనంగా నిర్మించిన గృహంలో నిర్వహించిన గృహ ప్రవేశ వేడుకలు శుభకర వాతావరణంలో ఘనంగా జరిగాయి. రోడ్ నం: 12-13…

  • March 6, 2026
  • 33 views
ఇంటర్నేషనల్ బాల్ బ్యాడ్మింటన్‌లో గోల్డ్ మెడల్ సాధించిన దినేష్ కుమార్‌కు ఘన సన్మానం

జనం న్యూస్, మార్చి 6 – తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మలేషియాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి దేశానికి కీర్తి తీసుకువచ్చిన క్రీడాకారుడు దినేష్ కుమార్ ను స్థానిక సీనియర్ నాయకులు ఘనంగా…