సెయింట్ థామస్ ఆల్టిట్యూడ్ స్కూల్ లో కార్గిల్ విజయ్ దివాస్
ఘనంగా కార్గిల్ విజయ దినోత్సవం స్కూల్ కరస్పాండెంట్ పుష్కూరి కార్తీక్ రావు జనం న్యూస్ 26 జులై 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో కార్గిల్ విజయ దినోత్సవాన్ని…
వాగ్దానాలు చేసి ఆచరణలో పూర్తిగా విఫలం
జనం న్యూస్ జూలై 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- పాలక పార్టీల ప్రభుత్వాలు అధికార దాహంతో అనేక వాగ్దానాలు చేసి ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు.శనివారం మాధవరం సిపిఎం పార్టీ గ్రామ…
నీరు వృధా కాకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి : మండల స్పెషల్ ఆఫీసర్
జనం న్యూస్ జూలై 26 నడిగూడెం వర్షపు నీరు వృధా కాకుండా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంటలను నిర్మించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని నడిగూడెం మండల ప్రత్యేక అధికారి, డీఎఫ్ఓ సతీష్ కుమార్ కోరారు. శనివారం నడిగూడెం ఎంపీడీవో…
దేశానికే రోల్ మోడల్ జగన్ పథకాలు
వైసీపీ స్టేట్ యూత్ విభాగం సెక్రటరీ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జూలై 26 (జనం న్యూస్): 2019-24 వరకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు…
వినుకొండలో జరిగే సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 26 రిపోర్టర్ సలికినీడి నాగు దేశ భవిష్యత్తుకు ఆశాకిరణం ఎర్రజెండానే సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ మారుతీ వరప్రసాద్ చిలకలూరిపేట:తాడిత,పీడిత ప్రజానీకానికి, కార్మిక, కర్షకకులకు అండగా నిలచి, వారి సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టు…
మతతత్వ శక్తుల నుండి దేశాన్ని కాపాడుకుందాం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి జనం న్యూస్ నడిగూడెం, జూలై 26, దేశంలో 11 సంవత్సరాల కాలంగా బిజెపి మతోన్మాద శక్తులు దేశంలో మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చీలికలు తెస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…
నూతన వ్యవసాయ మార్కెట్ గా ఎల్కతుర్తి కమిటీ.
హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి వేరుగా ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ హర్ష వ్యక్తం చేస్తున్న రైతులు స్థానిక మండల ప్రజలు మండల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు…
చదువుతో మేధాశక్తిని సాధించవచ్చు తిర్యాణి ఎస్ఐ శ్రీకాంత్
జనం న్యూస్ జులై 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో చదువుతో దేనినైనా సాధించవచ్చు అని తిర్యాణి ఎస్సై శ్రీకాంత్ ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ సీఈవో అంటోనీ రెడ్డి, అన్నారు. ఈమధ్య జరుగుతున్న మానవ అక్రమ రవాణా పై ప్రజ్వల స్వచ్ఛంద సేవ…
చంద్రబాబు కుట్ర రాజకీయాలలో భాగమే అరెస్టులు
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జూలై 25 (జనం న్యూస్): ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాం దర్యాప్తు పేరుతో ఏర్పాటు చేసిన సిట్ చట్ట ప్రకారం కాకుండా ఎల్లో మీడియా డైరెక్షన్లో పనిచేస్తోందని మాజీ ఎంపీపీ, వైసీపీ…
నర్సాపూర్ మైనారిటీ గురుకుల పాఠశాలలో మాక్ ఎన్నికలు
ఓటు హక్కును వినియోగించుకున్న. పాఠశాల ఉపాధ్యాయులు. విద్యార్థులు. మాక్ ఎన్నికల్లో ఆరుగురు విద్యార్థులు పోటీ 147 ఓట్ల మెజార్టీతో విద్యార్థి నాయకుడిగా గెలుపొందినసుల్తాన్ అహ్మద్ అభినందించిన. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జెమ్లా నాయక్. పాఠశాల ప్రిన్సిపల్ నసీమా షేక్ జనం…