• January 22, 2026
  • 29 views
రోడ్డు భద్రతే లక్ష్యం : డీసీపీ రంజన్ రతన్ కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ‘అరైవ్ అలైవ్ అవగాహన సదస్సు

జనం న్యూస్ జనవరి 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని బుధవారం కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను…

  • January 22, 2026
  • 45 views
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి 

జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు బునాదిపురం జనవరి 22 గ్రామానికి చెందిన వజగౌని మహేశ్వరి , నందిపేట రేణుక , మేకల శిరీష ,మారమోనీ కురుమూర్తి,సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి కి అప్లై చేసుకోగ ఏమ్మెల్యే మేఘారెడ్డి సీఎంఆర్ఎఫ్…

  • January 22, 2026
  • 21 views
TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు వారం రోజుల జైలు శిక్ష?

జనం న్యూస్:జనవరి 22 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)ఉద్యోగుల జీతాలు వాడుకున్నాడా? మనీ లాండరింగ్ కేసులో TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు ఈడీ షాక్. టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలకు సంబంధించిన రూ.18 కోట్లకు…

  • January 22, 2026
  • 29 views
బిచ్కుందలో విషాదం –

బాయికాడి జగదీష్ మృతి పట్ల హన్మంత్ షిండే గారి నివాళి బిచ్కుంద జనవరి 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రానికి చెందిన బాయికాడి జగదీష్ (పుస్తకాల కవి, రచయిత) గురువారం ఉదయం అకస్మాత్తుగా…

  • January 22, 2026
  • 22 views
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో గ్రామ సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు జనం న్యూస్ 22 జనవరి 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం జీలుగుల గ్రామంలో గ్రామ సర్పంచ్ ఘనబోయిన సృజన…

  • January 22, 2026
  • 24 views
అమలు కానీ 420 హామీలను ఇచ్చి,ప్రజలను మభ్యపెట్టి,తీరా గెలిచాక హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి.

జనం న్యూస్ 22 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బాసు హనుమంతు నాయుడు అన్న మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ అన్న…

  • January 22, 2026
  • 23 views
నాగార్జునకొండ మ్యూజియం సందర్శించిన విద్యార్థులు

జనం న్యూస్ జనవరి: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పి ఎం శ్రీ పథకం కింద మంజూరైన నిధులతో ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు.చరిత్ర, పురావస్తు సంపదపై విద్యార్థుల్లో అవగాహన…

  • January 22, 2026
  • 20 views
గ్రామ పంచాయితి అనుమతులకు విరుద్ధంగా పని చేస్తున్న గ్రామ పంచాయితి అధికారి జయలక్ష్మి

జనం న్యూస్ 22 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గ్రామంలో గొడవలు,ఘర్షణలు, మతకలహాలు సృష్టించేందుకు గ్రామ అధికారి జయలక్ష్మి గ్రామంలో గ్రామసభలు జరగకుండానే, గ్రామసభలో ఆమోదం, తీర్మానం లేకుండా అనేక కార్యక్రమాలకు…

  • January 22, 2026
  • 22 views
తడపాకల్ పుష్కర ఘాట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలిమంత్రి సీతక్కకు సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్ వినతి

జనం న్యూస్ జనవరి 21: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం,:రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో తాడ్పకల్ గోదావరి పుష్కర ఘాట్‌ను అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేయాలని తడపాకల్ గ్రామ సర్పంచ్ జింక స్వప్న…

  • January 22, 2026
  • 21 views
యస్ సి వసతి గృహ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి సి ఐ టి యు

జనం న్యూస్ 22 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లాలోని యస్ సి కళాశాల వసతి గృహాలలో పని చేస్తున్న క్యాటరింగ్ కార్మికులకు 17 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని…