పేదల సాగుభూముల జోలికొస్తే తస్మాత్ జాగ్రత్త..!
జనంన్యూస్. 17. సిరికొండ. నిజామాబాదు. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రం లోని హుసేన్ నగర్ గ్రమంలో. పేదల భూములను ముట్టుకుంటే తగిన బుద్ధిచెప్తాం. సిపిఐ(ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర క్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్ హేచ్చరిక. పేదల సాగుభూముల…
సురవరం పేరు ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలి..!
జనంన్యూస్. 17. నిజామాబాదు.ప్రతినిధి. తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు మార్పు పై అసెంబ్లీలో పెట్టిన తీర్మానం పై ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు…
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు
పత్తి కృష్ణారెడ్డి జనం న్యూస్ // మార్చ్ // 17 // జమ్మికుంట// కుమార్ యాదవ్..హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలో పత్తి కృష్ణా రెడ్డి, పీసీసీ సభ్యుల ఆధ్వర్యం లో పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయబడినది.విలేకరుల సమావేశం నందు పత్తి…
తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధికి పెద్ద పీట వేస్తోంది
ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్.. జనం న్యూస్ // మార్చ్ // 17 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్…
జనగామ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి, శంకుస్థాపన
జనం న్యూస్, మార్చి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇవ్వాళ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో పర్యటిం చారు. ఈ సందర్భంగా రూ. 800 కోట్ల అభివృద్ధి పను లకు…
ఆటో డ్రైవర్లకు ఎస్ఐ కౌన్సిలింగ్
జనం న్యూస్ మార్చి 17 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గంకాట్రేనికోన ఎస్సై అవినాష్ సోమవారం ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వేగంగా ఇతర వాహనాలతో పోటీ పడరాదని, డ్రైవర్ పక్కన…
గంజాయి విక్రయాలు, అక్రమ రవాణ చేపట్టినా, వినియోగించినా నేరమే
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 17 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గంజాయి విక్రయాలు చేపట్టినా, అక్రమ రవాణకు పాల్పడినా, వినియోగించినా తీవ్రమైన నేరంగా పరిగణించి, చట్ట పరిధిలో కఠిన చర్యలు చేపడుతున్నామని…
ఆరుగురిపై కేసు నమోదు
జనం న్యూస్ 17 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఖాళీ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై విజయనగరం జిల్లా పోలీసులు దృష్టి సారించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో నిఘా పెట్టి వారిని పట్టుకుని కేసులు నమోదు…
విజయనగరం జిల్లా ప్రజలకు హెచ్చరిక
జనం న్యూస్ 17 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో మంగళవారం, బుధవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదుయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గరివిడి, గుర్ల, !…
గుర్లలో నకిలీ ఏసీబీ డీఎస్పీ బెదిరింపులు
జనం న్యూస్ 17 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గుర్ల మండలంలో పలువురు అధికారులను గుర్తు తెలియని ఓ నకిలీ ఏసీబీ అధికారి హడలెత్తించినట్లు సమాచారం. తాను ఏసీబీ DSPని అంటూ పరిచయం చేసుకొని డబ్బులు డిమాండ్ చేశాడు.…