పాండు ముదిరాజ్ పదవ వర్ధంతి వేడుకలు
జనం న్యూస్ జూన్ 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాసరెడ్డి తెలంగాణ ప్రగతి సేవా సంస్థ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దివంగత కాంగ్రెస్ నాయకుడు పాండు ముదిరాజ్ పదవ వర్ధంతి సందర్భంగా ఫతేనగర్ హలో నీ భగత్ సింగ్ పార్కులోని ప్రభుత్వ పాఠశాల…
చిట్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.
జనం న్యూస్ జూన్ 21 ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిట్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది. గెజిటెడ్ హెడ్మాస్టర్ ఎస్.బి. ఫిలిప్…
ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ 14 వ వర్ధంతి ఘన నివాళులర్పించిన రాష్ట్ర బీసీ నాయకులు
జనం న్యూస్ జూన్ 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 14వ వర్ధంతి సందర్భంగా మూసాపేట్ అంజయ్య నగర్ చౌరస్తా లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర బీసీ వికాస్ సమితి అధ్యక్షులు…
తనువును ,మనస్సును ఆత్మను ఏకం చేసే ఒక సాధనం యోగ
11 వ అంతర్జాతీయ యోగ కార్యక్రమము ( జనంన్యూస్ 21 జూన్ కాసిపేటరవి ) భీమారం మండలo నర్సింగాపూర్ గ్రామ ఉపాధి హామీ కూలీల కూలి ప్రదేశం నందు శనివారం రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం , మన జీవితంలో ఎన్నో…
సిరిపురం పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం
జనం న్యూస్ జూన్ 21 నడిగూడెం నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల-2 ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విద్యార్థుల చేత కొన్ని రకాల ట్రిప్స్ ఆసనాలు వేయించి,మెడిటేషన్ చేయించారు.విద్యార్థులు చదువులో రాణించాలంటే ప్రతినిత్యం యోగా,మెడిటేషన్…
మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషధం
యోగాతో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులుగా మారవచ్చని ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ అన్నారు. జనం న్యూస్ జాన్ 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ప్రతీ ఒక్కరిలో మానసిక ప్రశాంతత పెంచేందుకు యోగా దోహద పడుతుందని,మానసిక ప్రశాంతతకు దోహదమైన యోగాసనాలు, ధ్యానంతో…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా యోగా దినోత్సవం …
బిచ్కుంద జూన్ 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లో సీసీఈ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని కళాశాల ఎన్ఎస్ఎస్…
చిలకలూరిపేట ఎన్ డి ఏ కూటమి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 21 రిపోర్టర్ సలికినీడి నాగు యోగ దినోత్సవానికి వేదికైనా చిలకలూరిపేట పట్టణం సందడి, వాతావరణం లో యోగ చేసిన చిలకలూరిపేట కూటమి నాయకులుకార్యకర్తలు మరియు యువత,సీనియర్ సిటీజన్స్ పాల్గొన్నారు పురపాలక సంఘం నుంచి…
బిచ్కుంద కోర్టులో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం..!
బిచ్కుంద జూన్ 21 జనంన్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద కోర్టులో న్యాయమూర్తి శ్రీ జే వినీల్ కుమార్ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాటు చేశారు. మొట్ట మొదలు జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది.ఈ సందర్భంగా…
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మండలాల నూతన కార్యక్రమం ఏర్పాటు
జనం న్యూస్ జూన్ 19:నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం :జిల్లాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో భాగంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఎన్ని కల నిర్వాహణ అధికారి భూక్యా లక్ష్మన్ నాయక్ ఏ డి ఇ,తాజా…