కళాశాలల జిల్లా గ్రంథాలయ కమిటీ కన్వీనర్ గా రామభద్రరాజు నియామకం *
జనం న్యూస్ 23 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కళాశాలల జిల్లా గ్రంథాలయ కమిటీ కన్వీనర్ గా బుద్ధరాజు రామభద్రరాజు ను నియమిస్తూ ఆదివారం జిల్లా గ్రంథాలయ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు నాలుగెస్సులరాజు, వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్,…
బ్రెయిన్ స్టోక్తో మృతి
జనం న్యూస్ 23 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరానికి చెందిన సీనియర్ వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ అనారోగ్యంతో నిన్న రాత్రి మృతి చెందారు.ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్కు గురి కావడంతో కుటుంబ సభ్యులు, సహచరులు చికిత్స కోసం ఓ…
బహుముఖ వ్యూహంతో గంజాయి అక్రమ రవాణను నియంత్రిస్తున్న జిల్లా పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ జనం న్యూస్ 23 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో గంజాయి అక్రమ రవాణ, విక్రయాలు, వినియోగంను నియంత్రించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చెక్ పోస్టులు ఏర్పాటు, డైనమిక్…
యువత క్రీడల్లో రాణించాలి: వీర్రాజు
జనం న్యూస్ జూన్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం తాళరేవు మండలంయువత క్రికెట్తో పాటు ఇతర క్రీడాల్లోనూ రాణించాలని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. పటవల జడ్పీ ఉన్నత…
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
జనం న్యూస్ జూన్ 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-సబ్జెక్టు-యువకులు,ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ మండల యువతకు,ప్రజలకు ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో సూచించారు.మత్తు పదార్థాల వినియోగం కారణంగా యువత జీవితాలు దుర్భరమవుతున్నాయని…
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గాజులపల్లి లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు*
(జనం న్యూస్ చంటి)ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు త్యాగరాజు మాట్లాడుతూ యోగా అనేది మన నిత్య జీవితంలో ఒక భాగంగా మారాలని, ఆరోగ్యంగా ఉండడానికి ఇది మనకెంతో సహకరిస్తుందని, విద్యార్థులకు ఇప్పటినుంచి…
మందుబాబులకు అడ్డాగా మారిన పంట పొలాలు…
జనం న్యూస్ జూన్ 22 నడిగూడెం మండలంలోని పలు గ్రామాలలో పంట పొలాలను అడ్డాలుగా మార్చుకుని మందు బాబులు మధ్యం తాగి సీసాలు వదిలేసి వెళ్లడంతో రైతులు నానా తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో పోలాల వైపు వెళ్లగా…
దుక్కులు సిద్ధం.. వాన కోసం రైతన్న ఎదురుచూపులు
సబ్ టైటిల్ చినుకు జాడ కోసం రైతన్న ఎదురుచూపులునేలకు తడి లేక రైతుల దిగాలుఎండకు మాడిపోతున్న విత్తనాలుఈ సీజన్ పై రైతుల ఆశలు జనం న్యూస్ జూన్ 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-సబ్జెక్టు -సీజన్ కు ముందే మోస్తరు వర్షాలతో…
ఏర్గట్ల లో పిట్ల నరేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
జనం న్యూస్ జూన్ 21:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోని పిట్ల నరేష్ భార్య మాజీ సర్పంచ్ మీనా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించినడం జరిగింది. శనివారం రోజునా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డివారి కుటుంబం సభ్యులను పరామర్శించారు. ఆమె…
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
జనం న్యూస్ జూన్ 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-సబ్జెక్యువకులు,ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ మండల యువతకు,ప్రజలకు ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో సూచించారు.మత్తు పదార్థాల వినియోగం కారణంగా యువత జీవితాలు దుర్భరమవుతున్నాయని…