కమలాపూర్ చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం..
జనం న్యూస్ //జనవరి 11//కుమార్ యాదవ్.. కమలాపూర్ చేనేత పారిశ్రామిక సహకార సంఘం నాయకులు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నేత కార్మికుల స్థితిగతులను అర్థం చేసుకొని నేతన్న భరోసా, నేతన్న పొదుపు, నేతన్న భీమా అనే మూడు పథకాలకు శ్రీకారం…
మెయిన్ రోడ్డుపై ట్రాఫిక్ పోలీస్ వాహనాల తనిఖీ
జనం న్యూస్ 11 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు కామారెడ్డి జిల్లా రైల్వే స్టేషన్ రోడ్డులో వాహనాలు నిలుపుతూ వాహన దారులకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవాహన కల్పిస్తూ వాహన పత్రాలు లేని వాహనాలకు ట్రాఫిక్ పోలీస్ ఎటువంటి వాహనాలు అయినా…
మెయిన్ రోడ్డుపై మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే పైన్ మరియు తల్లి తండ్రులకు జైలు శిక్ష
జనం న్యూస్ 11 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు మైనర్ గా ఉన్న వాళ్ళు వారికీ తల్లి తండ్రులు వాహనాలు ఇస్తే జైలు పాలే తస్మాత్ జాగ్రత్త వాహనాలకు నెంబర్ ప్లేట్ లేదు ఇంకా మైనర్ అమ్మాయి డ్రైవింగ్ లైసెన్స్ లేదు…
క్రీడలకు పుట్టినిల్లు పల్లెటూళ్ళు
జనం న్యూస్(10 జనవరి 2025)(కేశంపేట మండలం) క్రీడలకు పుట్టినిల్లు పల్లెటూర్లు అని ఏ క్రీడ మొదలైన ముందుగా పల్లెటూర్లలోనే పుడుతుందని కేశంపేట మాజీ ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ అన్నారు. కేశంపేట మండల పరిధిలో తొమ్మిది రేకుల గ్రామంలో క్రికెట్ టోర్నమెంటును…
జిల్లా పరిషత్ ఉన్నత చేగుంట పాఠశాలో ఘనంగ సంక్రాంతి సంబరాలు.
జనం న్యూస్ 11.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీరజ మాట్లాడుతూ సంక్రాంతి…
సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు
మధిర టౌన్ జనవరి 11 జనం న్యూస్ ప్రతినిధి సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల ఆవరణలో ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు హిందువుల అతి సాంప్రదాయ పండుగలో ముఖ్యమైన సంక్రాంతి పండుగ వరుసగా మూడు రోజులు పాటు ఇళ్లల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటాం…
మల్లన్న దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్స్ స్టిట్ లైట్స్ ప్రారంభించిన దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
జనం న్యూస్ 11.1.2025మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులుమెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గంతొగుట మండలంలోని జప్తి లింగారెడ్డి పల్లి గ్రామంలో సింగరాల మల్లన్న దేవాలయం వద్ద 23 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు చేపట్టిన నిర్మాణ…
మహిళాకాంగ్రెస్ నిర్మల్ జిల్లాఅధ్యక్షురాలిగా చొప్పదండి.భవాని నియామకం
జనం న్యూస్ జనవరి 11 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్)ఆల్ ఇండియామహిళా కాంగ్రెస్అధ్యక్షురాలుఅలకాలంబఆదేశాలమేరకు తెలంగాణా రాష్ట్ర మహిళకాంగ్రెస్ అధ్యక్షురాలుసునీత మోగిలి నిర్మల్ జిల్లామహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గాచొప్పదండి భవాని నిమూడవ సారి నియామకంచేస్తూ శుక్రవారంహైదరాబాద్ లో నియామకపత్రంఅందజేశారు.ఈసందర్భంగాభవానిమాట్లాడుతూకాంగ్రెస్ పార్టీబలోపేతానికినాశయ శక్తుల కృషిచేస్తానని…
యువత అన్ని రంగాల్లో రాణించాలి సబ్ టైటిల్: నిర్మల్ జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల
జనం న్యూస్ జనవరి 11 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఖానాపూర్ క్రికెట్ లీగల్ 3మ్యాచ్ ప్రారంభించిన నిర్మల్ జిల్లా ఎస్పీ జి.జానకి షర్మిల ఈ సందర్భంగా ఎస్పీ…
చిన్నారులకు గాలిపటాలు పంపిణీ చేసిన జర్నలిస్ట్ మేడి స్వామి మౌర్య.
జనం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ఎం జనవరి 11 సంక్రాతి పండగ సందర్బంగా పల్లెర్ల గ్రామంలో చిన్నారులకు గాలిపటాలు ప జర్నలిస్ట్ మేడి స్వామి మౌర్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సంక్రాతి…