• October 6, 2025
  • 681 views
దాడిలో యువకుడు మృతి…పాపన్నపేట.

అక్టోబర్.06 (జనంన్యూస్) గొడవలో ఒకరిపై దాడి చేయగా యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధి నాగ్సాన్ పల్లి గ్రామంలో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు…నాగ్సాన్ పల్లి గ్రామానికి చెందిన శేరి మహబూబ్(35) టైర్…

  • October 6, 2025
  • 152 views
డైనమిక్ లీడర్ ఎంట్రీ తో బీఎస్పీలో పెరిగిన చేరికలురంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం

జనం న్యూస్ హయత్ నగర్ ::06/10/2025 రాష్ట్ర అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టినప్పటి నుండి ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో బీఎస్పీ లో చేరికలు జోరందుకున్నాయి.ఈ రోజు వారి నివాసం లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వివిధ గ్రామాల నుండి పార్టీ లో జాయిన్ అయ్యారు.ఈ…

  • October 6, 2025
  • 105 views
కంగ్టి మండలంలో భారీ వర్షానికి ఉప్పొంగిన వాగులు

ఎస్ఐ దుర్గారెడ్డి, జనం న్యూస్,అక్టోబర్ 06,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని పలు గ్రామలలో ఉప్పొంగిన వాగులు. ఆదివారం కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉపొగుతున్న సందర్బంగా సోమవారం సిఐ వెంకట్ రెడ్డి, ఆదేశాలతోఎస్ఐ దుర్గారెడ్డి,తమ సిబ్బందితో సందర్శించారు.ఈ సందర్భంగా…

  • October 6, 2025
  • 46 views
భీమారం మండలంలో ‘గెలుపు గుర్రాల’ వేట

(జనం న్యూస్ అక్టోబర్ 6 ప్రతినిధి కాసిపేట రవి) స్థానిక ఎన్నికల షెడ్యూల్‌తో చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల రణరంగంలో విజయం కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా,…

  • October 6, 2025
  • 40 views
కల్తీమద్యంపై జగన్ చేస్తున్న విషప్రచారం తన స్వప్రయోజనాలు, కుత్సిత రాజకీయాల్లో భాగమే ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ప్రజల ప్రాణాలు తీయడానికే వారు తనకు అధికారమిచ్చారన్నట్టు జగన్ ఐదేళ్లు అడ్డగోలుగా దుర్మార్గాలకు పాల్పడ్డాడు : ప్రత్తిపాటి. తన హాయాంలో జరిగిన రైతు, రైతుకూలీలు,…

  • October 6, 2025
  • 42 views
ఆగమవుతున్న అన్నదాతలు

నేలకొరిగిన పలు రైతుల వరి పంట పొలాలు టి ఆర్ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ జనం న్యూస్ 6 అక్టోబర్ 2025 ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్ ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సూరారం దండేపల్లి బావుపేట్…

  • October 6, 2025
  • 44 views
ఐ పోలవరం ఉపమండలం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు

జనం న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఐ పోలవరం ఉప మండలం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా…

  • October 6, 2025
  • 37 views
అంబేద్కర్ చూపిన దారిలో వెళ్ళాలి

(జనం న్యూస్ 06 అక్టోబర్ 2025 ప్రతినిధి కాసిపేట రవి ) మంచిర్యాల జిల్లా భీమారం మండలం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు జిల్లా కోశాధికారి కాసిపేట రవి ఆధ్వర్యంలో సోమవారం రోజున జరిగిన మండలం సమావేశంలో మాట్లాడుతూ l, ప్రతి ఒక్కరు…

  • October 6, 2025
  • 40 views
ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్ షిప్ పంపిణీ

జన న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్ నందు చదువులో ప్రతిభ కలిగిన ఉత్తమ విద్యార్థులకు కత్వ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ పంపిణీ చేశారు. పలువురు డొనేషన్స్ ఇవ్వగా ఎక్కువ మొత్తంలో తాడి…

  • October 6, 2025
  • 40 views
పితాని బాలకృష్ణకు వైయస్సార్ నేతల అభినందనల వెల్లువ,

జనం న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సీఈసీ సభ్యులుగా* నియమించిన సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గం, గాడి లంక గ్రామం.. కోదండ నాగవేణి…