పది పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఈవో అశోక్ కుమార్
మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ప్రజ్ఞ పాఠశాలలో పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి జనం న్యూస్ మార్చి 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)పదవ తరగతి…
జోగుళాంబ గద్వాల్ పోలీస్
జనం న్యూస్ 28 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్: జోగులాంబ గద్వాల్ జిల్లా పోలీస్ సిబ్బందికి ఆధునాతన ట్రాఫిక్ పరికరాలు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్,జిల్లా…
ఇందిరమ్మ మోడల్ ఇల్లు నిర్మాణానికి భూమి కేటాయింపు
నిరుపేద కుటుంబనికి వరం ఇందిరమ్మ ఇల్లు అర్హులందరికి ఇందిరమ్మ ఇండ్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ జన న్యూస్ ;28 మార్చి శుక్రవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకం లో భాగంగా…
మహిళలు ధైర్యంగా ముందుకెళ్లాలి
….విజయం సాధించాలి -నేనే మంచి ఉదాహరణ -బిసి కమిషన్ మెంబెర్ బాల లక్ష్మి చదువులతో జీవితంలో వెలుగులు -ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ శివారెడ్డి సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి -ప్రముఖ వక్త సజయ జనం న్యూస్ ;28 మార్చ్ శుక్రవారం…
ఎస్సి, ఎస్టీ కమిషన్ ను ఆశ్రయంచే బాధితులకు సత్వర న్యాయం జరిగేల చుడాలి.
రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు జనం న్యూస్ మార్చ్ 28 జిల్లా బ్యూరో ఇంచార్జి:ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్…
ఉచిత ఆర్మీ రిక్రూట్మెంట్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
2 నెలలపాటు అభ్యర్థులకు వసతితో పాటు ఉచిత శిక్షణ ఆర్మీ రిక్రూట్మెంట్ టెస్ట్ ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్ ,మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి:ఆర్మీ రిక్రూట్మెంట్ టెస్టులో ఉత్తీర్ణత సాధించేందుకు గాను…
కరీంనగర్ డిఆర్ డిఓ కు “స్త్రీనిధి”లో రాష్ట్ర స్థాయి అవార్డు
▪️అభినందించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.. జనం న్యూస్ // మార్చ్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.స్త్రీనిధి కార్యక్రమ అమలులో కరీంనగర్ డిఆర్డిఓకు రాష్ట్రస్థాయి మూడవ అవార్డు వచ్చింది.స్త్రీనిధి 12 వ సర్వసభ్య సమావేశం ఇంజనీరింగ్ స్టాఫ్…
రామంచ భరత్ కు ఢిల్లీలో సన్మానం
జనం న్యూస్ // మార్చ్ // 28 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట )ప్రముఖ ధూమ్ దాం కళాకారుడు, కవి, గాయకుడు రామంచ భరత్ కు ఢిల్లీలో ఘన సన్మానం జరిగింది.ఇండియన్ కరెన్సీ నోట్ల మీద డా. బాబాసాహెబ్ అంబేద్కర్…
ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలి
జనం న్యూస్ మార్చి 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) క్రైస్తవ ప్రబోధకుడు, గ్రంథాల పరిశోధకుడిగా పేరొంది హైదరాబాద్ నగర కేంద్రంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా సువార్తికుడిగా పని చేస్తున్న పగడాల ప్రవీణ్ గత మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో రాజమండ్రి సమీపంలో…
ఈద్గా, కబ్రస్థాన్ లను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్
జనం న్యూస్ // మార్చ్ // 27 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఈద్గా, కబ్రస్థాన్ లను గురువారం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ.. రానున్న రంజాన్…