రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
జనం న్యూస్, మార్చ్ 29, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్)తెలంగాణ రాష్ట్రంలో పవిత్ర రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులో ముస్లింలు సోద రులు ప్రత్యేక ప్రార్థనలకు భారీ సంఖ్యలో…
తెలంగాణలో రేవంత్ సర్కార్ సంచలనం నిర్ణయం తీసుకుంది 6,729 ఉద్యోగాలు తొలగిస్తూ ఉత్తర్వులు
జనం న్యూస్, మార్చి 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ మలుగు విజయ్ కుమార్ )తెలంగాణలోని రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందాకకూడా కాంట్రాక్టు పద్దతిలో కీలక పదవుల్లో కొనసాగుతున్న వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం…
డిప్యూటీ తాసిల్దారుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
రెవిన్యూ ఆపీసు రికార్డులు అమ్ముకున్నారా? గిరిజనేతరుల కు అక్రమంగా పాస్ బుక్ ఎలా వచ్చాయి ఎస్సైకొప్పుల తిరుపతిరావు కి జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం.సాయి వినతి పత్రం అందజేత…. జనంన్యూస్ మార్చి 28 వెంకటాపురం మండల రిపోర్టర్ :బట్టా శ్రీనివాసరావు :వెంకటాపురం…
తెలంగాణ జిల్లాలో మండుతున్న ఎండలు
జనం న్యూస్, మార్చ్ 29, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరుగుతుంది. దీని ప్రభావంతో వడ గాలుల వీస్తున్నాయి. ఇక, నేడు తెలంగాణలోని పది హేను జిల్లాలకు హైదరాబాద్ లోని…
అర్హులందరికీ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం వర్తింపు
జనంన్యూస్. 28 : నిజామాబాదు టౌన్. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్. జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం…
బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ముగింపు
బ్రహ్మోత్సవాలకు సహకరించిన వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసిన ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి జనం న్యూస్ మార్చి 28 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గ పరిధిలో గల గుమ్మడిదల మండలం వీరన్న గూడెం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర…
సిరికొండ మండలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి
జనంన్యూస్. 28. నిజామాబాదు. సిరికొండ.నిజామాబాదు జిల్లా.సిరికొండ మండలంలోని గత వారం రోజుల కిందట కురిసిన రాళ్లవాన. నాయకులు వచ్చి పరిమర్శించారు గాని కోసి ఎండబెట్టిన వడ్లకు కొనుగోలు కేంద్రాలు తెరవకపాయె. రైతుబంధు అందరికీ రాకపోయే. రుణమాఫీ ఇంకా కొందరు రైతులకు కాకపాయె.…
నాగార్జునసాగర్ నూతన సీఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనునాయక్ ను సన్మానించిన టిఆర్ జిఎస్ నాయకులు
జనం న్యూస్ – మార్చి 29 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శీను నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం నాయకులు, ఈ సందర్భంగా వారు…
రోడ్డు ప్రమాదంలో నారాయణగూడెం గ్రామానికి చెందిన మల్టీ పర్పస్ వర్కర్ షేక్ జానీ పాషా మృతి
జనం న్యూస్ మార్చి 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన మల్టీ పర్పస్ వర్కర్ షేక్ జానీ పాషా శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం…
రామేశ్వరం బండగ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎంపిటిసి అంతిరెడ్డి
జనం న్యూస్ మార్చి 28 సంగారెడ్డి జిల్లా,పటాన్ చేరు నియోజకవర్గ పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో గ్రామ యువకుడు గిరి ఆధ్వర్యంలో చలివేంద్రన్ని ప్రారంభించారు. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గ్రామ పెద్ద మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి విచ్చేసి అందరి…