బిచ్కుంద జనవరి 9 జనం న్యూస్ విద్యార్థులు క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని పిసిసి డెలిగేట్ సభ్యులు విట్టల్ రెడ్డి సూచించారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో…
జనం న్యూస్ 9డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్ :హైమన్ డార్ఫ్ & బెట్టి ఎలిజబెత్ స్మారక క్రీడా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్ పోటీలను స్థానిక సర్పంచ్ కనక ప్రతిభతో కలిసి జైనూర్ సీఐ రమేష్,…
జనం న్యూస్ జనవరి 9 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం లోని పలు పాఠశాలలను మండల విద్యాధికారి మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఈరోజు ఎంపీపీ ఎస్ బట్టు తండా పాఠశాలను సందర్శించి గ్రామస్తులతో మాట్లాడడం…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 09 జనవరి టి ఆర్ పి పార్టీ అధ్యక్షులు శ్రీ తీన్మార్ మల్లన్న కల్వకుంట్ల కవిత గురించి వాస్తవాలు మాట్లాడుతుంటే, ఎందుకు కోపం వస్తుందని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు .వాస్తవాలని భరించలేక…
జనం న్యూస్ డిసెంబర్(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం నాడు రెండు నెలలుగా గ్రామంలో నీళ్లు రావడంలేదని మహిళలు ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ ఎదుట ధర్నా చేసి ఆవేదన వ్యక్తం చేసినారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ రెండు…
జనం న్యూస్ ; 9 డిసెంబర్ శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేట: శ్రీవాణి స్కూల్లో స్వపరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతులు నిర్వహిస్తూ, చిన్నారులకు పాఠాలు, బోధించారు.ఈ కార్యక్రమానికి డీఈఓ గా…
-హుగ్గేల్లీ గ్రామ సర్పంచ్ పట్లోళ్ళ.విమల శ్రీనివాస్ రెడ్డి గారు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ జహీరాబాద్ /హుగ్గేల్లీ జనవరి 09 : హుగ్గేల్లీ గ్రామ మైదానంలో (HPL) క్రికెట్ పోటీలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య…
జనంన్యూస్. 09.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు పోలీస్ ప్రెస్ క్రికెట్ తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రెస్ టీంకు సంబంధించి మూడు వికెట్లు పడగొట్టిన సిపి.. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన సిపి సాయి చైతన్య…. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా…
జన న్యూస్ డిసెంబర్(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా కార్యదర్శి బర్పటీ కృష్ణ ఏసీబీ అధికారులకు శుక్రవారం నాడు పట్టుబడ్డాడు.
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు(జనవరి 09) సుభాష్ యూత్ వారు నిర్వహించిన బీసీ కాలనీ ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ (BPL-3) లో భాగంగా మింటు 11 జట్టు మరియు స్కై వారియర్స్ జట్ల మధ్య జరిగిన…