ఆత్మీయ కుటుంబ సభ్యులను పరామర్శించిన డిఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ
జనం న్యూస్ మార్చి 20:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోజిల్లా వైద్య ఆరోగ్యశాఖఅధికారిడాక్టర్ రాజశ్రీ గురువారంరోజునతోర్తి గ్రామంలోఆత్మీయ కుటుంబాలను పరామర్శించారు. ఇటీవలే అనారోగ్యం వల్ల చనిపోయిన కుండ శారదఫిమేల్ హెల్త్ అసిస్టెంట్అలాగే అదే గ్రామానికీ చెందిన నిజాం కాలేజీ మాజీప్రిన్సిపాల్ ఉస్మానియా యూనివర్సిటీ…
గ్రామస్థాయి నుండి పార్లమెంటు స్థాయి కమిటీలు ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేయాలి జిల్లా అధ్యక్షులు తాతయ్య బాబు
జనం న్యూస్ మార్చ్ 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు ప్రతి బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు…
రైతు పోలాలు ఎండిపోకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలి….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
నీటి కాల్వల వద్ద అవసరమైన తగు చర్యలు కల్పించాలి ప్రతి నీటి చుక్కను సమర్థవంతంగా వినియోగించుకోవాలి యాసంగి పంటకు నీటి విడుదల పై సమీక్షించిన సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్, మార్చి-21, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) జిల్లాలో ఎస్సారెస్పీ…
ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
జనం న్యూస్ మార్చ్(20) సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోని జాజిరెడ్డిగూడెం మండల పరిధిలో ఉయ్యాలవాడ గ్రామంలో గురువారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఇందిరా ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఈ…
విద్య, ఉపాధి,ఉద్యోగ, రాజకీయాల్లో బి సి లకు 42%రిజర్వేషన్ బిల్లు
బి సి లకు అన్ని రంగాల్లో 42% రిజర్వేషన్ బిల్లు ను ప్రవేశ పెట్టిన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాజేడు కాంగ్రెస్ మండల అధ్యక్షులు బొల్లె డేనార్జున్ మార్చి 20 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం…
ధైర్యంతోనే రాణించగలం ఆడపిల్లలు అధైర్యపడవద్దు
జనం న్యూస్ మార్చి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం గురువారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా నేటి సమాజంలో ధైర్యం కలవారి ఎంతటి విజయాన్ని అయినా సాధించగలుగుతారని, మార్షల్ ఆర్ట్స్ విద్య నేటి సమాజానికి ఎంతో…
గొండ్వాన ఫౌండేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆత్రం సుగుణక్క
జనం న్యూస్ 20మార్చి. కొమురం భీమ్ జిల్లా. స్టాఫ్ రీపోటర్. కె ఏలియా. ఆసిఫాబాద్: కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోనీ పాండి కూపర్ లింగో ఆలయంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క గురువారం ప్రత్యేక పూజలు…
సీసీ రోడ్డు” పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
బిచ్కుంద మార్చి 20 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ ) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో రాజుల చౌరస్తా నుండి గణేష్ మందిర్ వరకు సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .10 లక్షల NREGS…
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గండు వెంకటేష్
జనం న్యూస్ 20 మార్చి వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో ఒగ్గు మల్లయ్య అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న రాపోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గండు వెంకటేష్ మరియు ఉపాధ్యక్షుడు…
రండి ప్రభుత్వ డిగ్రీ కాళశాలలో చేరండి
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద డిగ్రీ అధ్యాపకుల విస్తృత ప్రచారం….. బిచ్కుంద మార్చి 20 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద ప్రిన్సిపల్ కె…