జనం న్యూస్ 14 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి నూతనంగా నియమించిన పట్టణ/వార్డు కమిటీలు, క్లష్టర్,యూనిట్, బూత్ ఇన్ ఛార్జుల ప్రమాణస్వీకారం గురువారం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, ఎమ్.ఎల్.ఏ. అదితి పాల్గొన్నారు.…
జనం న్యూస్ 14 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సమాజ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని ప్లానింగ్ సెక్రెటరీస్ టెక్నికల్ అసోసియేషన్ (పీ.ఎస్.టీ.ఏ) జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శ్రీకాంత్ అన్నారు. వార్తల సేకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటూ సమస్యలను…
జనం న్యూస్ 14 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈ రోజు భీమిలి నియోజకవర్గం , పద్మనాభం మండలంలోని మద్ది గ్రామంలో నిర్వహించే శ్రీశ్రీ శ్రీ సాగర దుర్గా అమ్మవారి ప్రధమ వార్షికోత్సవం ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం…
భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 11 ( జనం న్యూస్) బుధవారం నిర్మల్ న్యాయస్థానం పరిధిలో అడ్వకేట్ పి. అనిల్ కుమార్ వృత్తి పరమైన విధులు నిర్వహిస్తున్న సమయంలో పోలీసు సిబ్బంది ఆయన వాహనాన్ని న్యాయస్థాన ప్రాంగణంలో ధ్వంసం చేయడం, ఆయన విధులకు…
జనం న్యూస్ నవంబర్ 13 మునగాల సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు రాంపంగు వెంకటరత్నం మృతి సీపీఎం పార్టీకే తీరంలోని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు. గురువారం నేలమర్రి గ్రామంలో సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్…
జనం న్యూస్ అక్టోబర్ 11 (భద్రాద్రి కొత్తగూడెం,) మణుగూరు: రాష్ట్ర జేఏసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బీసీ జేఏసీ ధర్మదీక్ష పోరాటం ఈరోజుతో విజయవంతంగా ముగిసింది.ఈ సందర్భంగా బీసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు…
జనం న్యూస్ నవంబర్(13) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో గురువారం నాడు బిఆర్ఎస్ పార్టీ కార్యంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అధ్యక్షతన ఘనంగా కాలోజి వర్ధంతిని బిఆర్ఎస్ శ్రేణులు నిర్వహించినారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ…
కోదాడ జనం న్యూస్ నవంబర్ 13 డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని బిఎస్ఎఫ్ఐ నాయకులు ప్రేమానంద్ పిలుపు ఇచ్చారు. గురువారం కోదాడ పట్టణంలోని పలు పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ అవర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. మాదకద్రవ్యాల ప్రభావం నుంచి సమాజాన్ని దూరంగా…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులు దూరం తప్పనిసరిగా మాస్క్ ధరించాలి వ్యాధిగ్రస్తులు వైద్యులు సిబ్బంది సూచనలు సలహాలు పాటించ డంతోపాటు ఆరు నెలల పాటు మందులు వాడితే పూర్తిస్థాయిలో క్షయ వ్యాధి దూరమవుతుందని నందలూరు మండల…
13-11-2025 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్జనం న్యూస్ బి వీరేశంజహీరాబాద్ పట్టణం తవకల్ ఫంక్షన్ హాల్ లో ఈ రోజు జరిగిన జహీరాబాద్ పట్టణం చౌహాన్ కిషన్ (టీచర్) కుమార్తె వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని…