• November 14, 2025
  • 85 views
టీడీపీ నూతన కమిటీల ప్రమాణ స్వీకారం

జనం న్యూస్ 14 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి నూతనంగా నియమించిన పట్టణ/వార్డు కమిటీలు, క్లష్టర్‌,యూనిట్‌, బూత్‌ ఇన్‌ ఛార్జుల ప్రమాణస్వీకారం గురువారం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, ఎమ్.ఎల్.ఏ. అదితి పాల్గొన్నారు.…

  • November 14, 2025
  • 76 views
సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకం

జనం న్యూస్ 14 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సమాజ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని ప్లానింగ్‌ సెక్రెటరీస్‌ టెక్నికల్‌ అసోసియేషన్‌ (పీ.ఎస్.టీ.ఏ) జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శ్రీకాంత్‌ అన్నారు. వార్తల సేకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటూ సమస్యలను…

  • November 14, 2025
  • 72 views
ఘనంగా శ్రీ శ్రీ శ్రీ సాగర దుర్గా అమ్మవారి ప్రధమ వార్షికోత్సవం లో సిరమ్మ

జనం న్యూస్ 14 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈ రోజు భీమిలి నియోజకవర్గం , పద్మనాభం మండలంలోని మద్ది గ్రామంలో నిర్వహించే శ్రీశ్రీ శ్రీ సాగర దుర్గా అమ్మవారి ప్రధమ వార్షికోత్సవం ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం…

  • November 13, 2025
  • 112 views
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఖండన

భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 11 ( జనం న్యూస్) బుధవారం నిర్మల్ న్యాయస్థానం పరిధిలో అడ్వకేట్ పి. అనిల్ కుమార్ వృత్తి పరమైన విధులు నిర్వహిస్తున్న సమయంలో పోలీసు సిబ్బంది ఆయన వాహనాన్ని న్యాయస్థాన ప్రాంగణంలో ధ్వంసం చేయడం, ఆయన విధులకు…

  • November 13, 2025
  • 114 views
వెంకటరత్నం మృతి సీపీఎం పార్టీకి తీరం లోటు

జనం న్యూస్ నవంబర్ 13 మునగాల సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు రాంపంగు వెంకటరత్నం మృతి సీపీఎం పార్టీకే తీరంలోని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు. గురువారం నేలమర్రి గ్రామంలో సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్…

  • November 13, 2025
  • 110 views
బీసీ జేఏసీ ధర్మదీక్ష విజయవంతం – రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ముగింపు

జనం న్యూస్ అక్టోబర్ 11 (భద్రాద్రి కొత్తగూడెం,) మణుగూరు: రాష్ట్ర జేఏసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బీసీ జేఏసీ ధర్మదీక్ష పోరాటం ఈరోజుతో విజయవంతంగా ముగిసింది.ఈ సందర్భంగా బీసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు…

  • November 13, 2025
  • 107 views
ఘనంగా కాళోజి వర్ధంతి

జనం న్యూస్ నవంబర్(13) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో గురువారం నాడు బిఆర్ఎస్ పార్టీ కార్యంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అధ్యక్షతన ఘనంగా కాలోజి వర్ధంతిని బిఆర్ఎస్ శ్రేణులు నిర్వహించినారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ…

  • November 13, 2025
  • 117 views
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

కోదాడ జనం న్యూస్ నవంబర్ 13 డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని బిఎస్ఎఫ్ఐ నాయకులు ప్రేమానంద్ పిలుపు ఇచ్చారు. గురువారం కోదాడ పట్టణంలోని పలు పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ అవర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. మాదకద్రవ్యాల ప్రభావం నుంచి సమాజాన్ని దూరంగా…

  • November 13, 2025
  • 137 views
క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులు దూరం తప్పనిసరిగా మాస్క్ ధరించాలి వ్యాధిగ్రస్తులు వైద్యులు సిబ్బంది సూచనలు సలహాలు పాటించ డంతోపాటు ఆరు నెలల పాటు మందులు వాడితే పూర్తిస్థాయిలో క్షయ వ్యాధి దూరమవుతుందని నందలూరు మండల…

  • November 13, 2025
  • 110 views
వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

13-11-2025 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్జనం న్యూస్ బి వీరేశంజహీరాబాద్ పట్టణం తవకల్ ఫంక్షన్ హాల్ లో ఈ రోజు జరిగిన జహీరాబాద్ పట్టణం చౌహాన్ కిషన్ (టీచర్) కుమార్తె వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని…