శానార్తి తెలంగాణ.నిజామాబాద్, నవంబర్ 14. విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేలా నాణ్యమైన విద్యను బోధించాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖల సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సూచించారు. జిల్లా…
జనం న్యూస్ నవంబర్ 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కాట్రపల్లి గ్రామంలోని సి యస్ ఐ బి జె యం ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 14-11-2025 కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్న ఎన్నికల కమిషన్ 24658 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయ పట్ల అంబరాణి అంటిన సంబరాలు జూబ్లీహిల్స్ యూసుఫ్…
జనం న్యూస్ 14 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా మల్డకల్ మండలం రోడ్ల పొడవుగా ఉండే గుంతలకు మట్టిని నింపాలి రోడ్ల పొడవునా ప్రమాద సూచికలు ఏర్పాటు…
జనం న్యూస్ 14 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వందేళ్ల సందర్భంగా గద్వాల నుంచి నిర్వహించే రాష్ట్ర బస్సు…
జనం న్యూస్ 14 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అయిజ పట్టణంలో శుక్రవారం నాడు మార్కెట్ యార్డ్ (గంజ్) నందు మొక్క జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రాథమిక వ్యవసాయ సహకార…
జనం న్యూస్ నవంబర్ 13 చిల్డ్రన్ డే సందర్భంగా గురువారం నాడు un గోవిందపూర్ లోని అరుణ్ ఐస్ క్రీమ్ కంపెనీకి స్థానిక విద్యా భారతి స్కూల్ నుండి 400 విద్యార్థులు సందర్శించారు. ఐస్ క్రీమ్ లు, చాక్లెట్లు తయారు విధానం,…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా సికింద్రాబాద్ రైల్వే నిలయంలో అన్నమయ్య జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్…
జనం న్యూస్ నవంబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంనడవపల్లి గ్రామంలో ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం నందు అయ్యప్ప స్వాములకు 41రోజులు మండల కాలం దీక్ష పూర్తి చేసి ఈరోజు…
జనం న్యూస్ 14 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పలు రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నా, ఫార్మసీ రంగం మాత్రం టెక్నాలజీతో కలిపి మరింత విస్తృత అవకాశాలను అందిస్తోందని జేఎన్టీయూ వీ.సీ ప్రొఫెసర్ సుబ్బారావు…