జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు, తేదీ 29.8.25: ఆధునిక తెలుగు భాషా వైతాళికుల్లో ఒకరైన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ డాక్టర్ బచ్చు జయ భాస్కర రావు అధ్యక్షతన స్థానిక బచ్చు…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగష్టు 29 వ్యవహారిక భాషా పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి జన్మదిన సందర్భంగా ఈరోజు తర్లుపాడు మండలం జగన్నాధపురం పాఠశాలలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కశ్శెట్టి.…
జనం న్యూస్ 29 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగంలో ఒక సరికొత్త చరిత్ర సృష్టించబడింది. విజయనగరంలోని తిరుమల మెడికేవర్ హాస్పిటల్లో ప్రముఖ వైద్యుడు డాక్టర్ తిరుమల ప్రసాద్ రాష్ట్రంలోనే మొట్టమొదటి టలిసర్జరీని విజయవంతంగా నిర్వహించారు.…
ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు నల్లనయ్యకు ప్రధానం చేయనున్న రాష్ట్ర సాంసృ్కతిక శాఖ నల్లనయ్యకు అభినందనల వెల్లువ జనం న్యూస్ 29 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆంధ్రప్రదేశ్లోని సాంస్కృతిక, సాహిత్య పరంగా తన ఒక్కరికే సాధ్యమైన విశేష…
జనం న్యూస్ 29 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం రైల్యే స్టేషన్ సమీపంలో శుక్రవారం వేకువజామున ఈ ఘటన జరిగింది. గూడ్స్ రైలు టర్నింగ్ తిరుగుతుండగా అదుపు తప్పడంతో…
జనం న్యూస్ 29 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం వినాయక నవరాత్రులు మొదలయ్యాయి దీంతో విజయనగరం పట్టణంలో వినూత్న వినాయక మండపాలు సందడి చేస్తున్నాయి. ఈ వినాయక విగ్రహాలను చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఇందులో కొన్ని…
జనం న్యూస్ ఆగస్టు 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, దక్షిణ కాశీగా పేరుపొందిన కుండలే శ్వరం పుణ్యక్షేత్రంలో స్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఏ హరి హరినాథ్ శర్మ కుటుంబ సమేతంగా దర్శించు కున్నారు,ముందుగా కుండలేశ్వరం పుష్కర…
జనం న్యూస్ ఆగస్టు 28 అమలాపురం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అమలాపురం కి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు నల్లా పవన్ కుమార్ నియమితులయ్యారు. గురువారం పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన లిస్టులో ఆయన పేరు ఉంది. ఆయన ఇప్పటి…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రారంభించిన వై.ఎస్.ఆర్.సి పి.అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటీ…
జనం న్యూస్ ఆగస్టు 28 నడిగూడెం త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం నడిగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను గురువారం ప్రచురించారు. ఈ ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ…