• February 28, 2026
  • 52 views
ఓటమి అయినా వార్డు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటా పాలకుర్తి తిరుపతి

జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి పరకాల మున్సిపల్ పరిధిలోని స్థానిక 20 వ వార్డులో దూదాని జీత్ కౌర్ ఇటీవల అకాల మరణం చెందింది వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపిన బిజెపి…

  • February 28, 2026
  • 51 views
పెన్షన్ల పంపిణీ ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ శ్రీహరి బాబు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955 చిలకలూరిపేట:ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సాధారణంగా నెలకు ఒకటో తేదీన పంపిణీ చేసే ఈ కార్యక్రమం, ఈసారి ఒకటో తేదీ ఆదివారం…

  • February 28, 2026
  • 53 views
పల్నాడు జిల్లాలో పరిశ్రమల స్థాపన వేగవంతం చేయండి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955 2025 భాగస్వామ్య సదస్సు నందు ఎం ఒ యు చేసుకొని పల్నాడు జిల్లాలో తమపరిశ్రమలను ప్రారంభించేందుకు ముందుకొచ్చిన కృష్ణ ఆగ్రో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, మైహోం…

  • February 28, 2026
  • 54 views
చిలకలూరిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ స్థాయి పెరగటం అభినందనీయం, సౌకర్యాలపై దృష్టి పెట్టండి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955 సామాజికవేత్త మాదాసు భాను ప్రసాద్ చిలకలూరిపేట మున్సిపాలిటీ గ్రేడ్ వన్ స్థాయి నుండి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ గా స్థాయి పెరగటం అభినందనీయమని, ప్రజలకు ఆ…

  • February 28, 2026
  • 55 views
రైతుల్ని ఆదుకోవడంలో.. చంద్రబాబు తర్వాతే ఏ ముఖ్యమంత్రైనా : ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955 వ్యవసాయంలో ఏఐ పరిజ్ఞానంతో రైతుల్ని రాజుల్ని చేయాలన్నదే ఆయన ఆలోచన శనగలకు బయట గిట్టుబాటు ధర లేనందునే ప్రభుత్వం కొనుగోళ్లకు సిద్ధమైంది.బహిరంగ మార్కెట్లో క్వింటాల్ కు…

  • February 28, 2026
  • 554 views
చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

జనం న్యూస్:ఫిబ్రవరి 28 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). యర్రగొండపాలెం MLA శ్రీ తాటిపర్తి చంద్ర శేఖర్ ఆదేశాల మేరకు ఇటీవల చనిపోయిన పుల్లలచెరువు వైస్సార్సీపీ కార్యకర్త కే.వి. ప్రసాద్ పెద్దకర్మ సందర్భంగా ఈరోజు వాళ్ళ కుటుంబానికి అండగా…

  • February 28, 2026
  • 46 views
రూ.8.40 కోట్లతో చేపట్టిన రోడ్ల మరమ్మతులకు శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955 నియోజకవర్గంలోని రోడ్ల సమస్యని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను : ప్రత్తిపాటి.ప్రాధాన్యతాక్రమంలో ప్రభుత్వం రోడ్ల సమస్యను పరిష్కరిస్తుంది : ప్రత్తిపాటి. నియోజకవర్గంలోని అన్నిప్రధాన, ఇతర…

  • February 28, 2026
  • 48 views
మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట టౌన్ లో నిర్వహించడం జరిగింది

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట పవన్ గాంధీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణ ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య…

  • February 28, 2026
  • 46 views
ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు

బిచ్కుంద ఫిబ్రవరి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల( అటనమస్) బిచ్కుందలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కె. అశోక్ గారు కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ…

  • February 28, 2026
  • 45 views
గురుకుల పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

జనం న్యూస్ -ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల లో జాతీయ సైన్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో సివి రామన్ చిత్రపటానికి ప్రిన్సిపల్ రవికుమార్ ఉపాధ్యాయులు ఆధ్యాపకులతో కలిసి…