మహాత్మా జ్యోతిబా ఫూలే సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల లో ప్రవేశానికి గడువు పెంపు.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మహాత్మా జ్యోతిబాఫూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల (బాలికలు), నందలూరు నందు 5వ, 6వ మరియు ఇంటర్మీడియట్ తరగతులలో ప్రవేశాలకు గడువును మార్చి 15 నుండి మార్చి…
భీమవరం బిజెపి తూర్పు, పడమర పట్టణ అధ్యక్షులు ఎన్నిక
జనం న్యూస్ మార్చి 20( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) భీమవరం బిజెపి తూర్పు, పడమర పట్టణ అధ్యక్షులు ఎన్నికను బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బిజెపి అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి మాట్లాడుతూ భారతీయ…
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
జనం న్యూస్,మార్కెట్ 21,(పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) ఈ రోజు సుల్తానాబాద్ మండలం లోని సుద్దాల గ్రామంలోని ఉపాధి హామీ కూలీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినటువంటి పథకాలపై జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ ఉద్దేశించి మాట్లాడారు. లేబర్…
మంచిర్యాల లో చోళ మండల్ హోమ్ లోన్ ఫైనాన్సులో భారీ మోసం. – మంచిర్యాల ఏసీపీ ప్రకాష్
జనం న్యూస్, మార్చ్ 21, (పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి) మంచిర్యాల 09-01-2025 రోజున ఏం ఎస్ చోళ మండలం ఇన్వెస్ట్మెంట్, అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ హోసింగ్ ఫైనాన్స్ మంచిర్యాల బ్రాంచ్ నందు 1,39,90,000/- (ఒక కోటి ముప్పైతొమ్మిది లక్షల, తొంబై…
“విద్యుత్ ట్రూ ఆప్ చార్జీలు రద్దు చేయాలి’
జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విద్యుత్ ట్రూ ఆప్ చార్జీలు రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ల సభ్యులు రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. బుధవారం విజయనగరం పూల్ భాగ్ కాలనీ 4వ…
సైబరు నేరాలను చేధించేందుకు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సైబరు నేరాలను నియంత్రించేందుకు, ఆయా కేసుల్లో దర్యాప్తు చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్నిమెరుగుపర్చుకోవాలని వివిధ పోలీసు స్టేషన్లులో కంప్యూటరు…
బడి బస్సులు ఏర్పాటు చేయాలని విద్యార్థుల ర్యాలీ
జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో అవసరమన్నచోట్ల బడి బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మయూరి జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు ర్యాలీ…
విజయనగరం జిల్లా వాసులకు అలెర్జ్
జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. 15 మండలాల్లో సుమారు 40 °C టెంపరేచర్ నమోదు కానుండగా.. 20 మండలాల్లో…
జమ్మికుంట,హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్లను సిబ్బందిని అభినందించినవోడితల ప్రణవ్
తెలంగాణ రాష్ట్రంలో,ఆస్తి పన్ను 100 % వసూలు చేసి, 1 స్థానం జమ్మికుంట మున్సిపాలిటీ.. 2 స్థానం సాధించిన హుజురాబాద్ మున్సిపాలిటీ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరో రికార్డు..ఇదే పంథాను పథకాల అమలు,సంక్షేమ పథకాల్లో కొనసాగించాలని కోరిన వోడితల ప్రణవ్.. జనం…
అంకెల గారడీగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
బి ఆర్ ఎస్ వి సీనియర్ నాయకులు వొల్లాల శ్రీకాంత్ గౌడ్… జనం న్యూస్ // మార్చ్ // 20 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. విద్యారంగానికి 7.5%నిధులను మాత్రమే కేటాయించడాన్ని బి ఆర్ ఎస్ వి పక్షాన తీవ్రంగా…