• May 2, 2025
  • 33 views
ఉగ్ర దాడికి నిరసనగా ఆల్విన్ కాలనీ ముస్లింల ర్యాలీ

జనం న్యూస్ మే 2 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కశ్మీర్‌లోని పహల్గామ్‌ లో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై మందిని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండలో ముస్లింలు ర్యాలీ…

  • May 2, 2025
  • 37 views
నేడు అమరావతిలో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

జనం న్యూస్,మే 3 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) కూటమి సర్కార్‌ ప్రతిష్టా త్మకంగా తీసుకున్న రాజధాని అమరావతి రీలాంచ్‌ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది.నేడు ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవు…

  • May 2, 2025
  • 37 views
హైదరాబాద్ చేరుకున్న మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జాలియా మోర్లి

జనం న్యూస్, మే 3( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) హైదరాబాద్ లో జరుగు తున్న మిస్ ఇండియా వరల్డ్ 2025 మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ముస్తాబైన విషయం తెలిసిందే. మిస్స్ ఇండియా…

  • May 2, 2025
  • 35 views
CHOs డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి

APMCA రాష్ట్ర పిలుపుమేరకు గత ఐదో రోజూ గా CHOs సమ్మీ జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, మే 2(రిపోర్టర్ ప్రభాకర్ ) వైద్య ఆరోగ్య శాఖ లోని NHM కింద గత ఆరు సంవత్సరాలుగా CHOలుగా పని చేస్తున్న…

  • May 2, 2025
  • 33 views
మరణించిన కౌలు రైతు కుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ అండ

జనం న్యూస్ // మే // 2 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడీపల్లి గ్రామానికి చెందిన , గిరబోయిన బిక్షపతి, తండ్రి సమ్మయ్య అనే కౌలు రైతు అప్పుల బాధతో 17-5 -2016,…

  • May 2, 2025
  • 37 views
కోటకొండ విద్యార్థినికి సాహితికి ప్రత్యేక అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్ 3//నారాయణపేట జిల్లా బ్యూరో బి విశ్వనాథ్// నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన సాహితీ నిన్న విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో కోటకొండలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 551మార్కులు సాధించిన సాహితికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.…

  • May 2, 2025
  • 38 views
దేశ వ్యాప్తంగా కులగణన కాంగ్రెస్ పార్టీ విజయమే.

దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ సర్కార్. జనగణన తో కులగణనను స్వాగతిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు జనం న్యూస్. మే1. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) దేశ వ్యాప్తంగా…

  • May 2, 2025
  • 34 views
అక్రమంగా తరలిస్తున్న ఒక ఇసుక ట్రాక్టర్ పట్టుకున్న ఆర్ఐ…

మద్నూర్ మే 2 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం సిర్పూర్ మంజీరా నది నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లోడుతో గల ఒక ట్రాక్టర్ పట్టుకొని మద్నూర్ పోలీస్…

  • May 2, 2025
  • 47 views
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించినా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్

జనం న్యూస్ // మే // 2 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) జమ్మికుంట మండలం లోని మడిపల్లి గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం ద్వారా కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం నాడు జమ్మికుంట…

  • May 2, 2025
  • 43 views
అనధికార మందుగుండు తయారీదార్లుపై తనిఖీలను విస్తృతం చేయాలి

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 02 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో అనధికారంగా మందుగుండు సామగ్రిని తయారీ, నిల్వలు, విక్రయాలు జరిపే వారిపై దాడులను విస్తృతం చేయాలని, నిబంధనలు అతిక్రమించిన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com