జనం న్యూస్ ఆగస్టు 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని వెంకటేశ్వర్ నగర్ 35 బ్లాక్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన నూతన కార్యవర్గం సభ్యులందరూ కలిసి కార్పొరేటర్ మాధవరం రోజా దేవి…
పాపన్నపేట, ఆగస్ట్. 18 (జనంన్యూస్) : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం నార్సింగి గ్రామం లోని ఎల్లమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన విగ్రహన్ని మండల గౌడ సంఘం సభ్యులు విష్కరించారు. ఆయన విగ్రహానికి…
ఆగస్టు 18 జనం న్యూస్ మొహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ ఆవేదన తెలంగాణ రాష్ట్రంలో వేలాది విలేకరులు జీతాన్ని ఆశించకుండా జీవితాలను పడంగా పెట్టి అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుగా రాతతో సమాధానం చెబుతూ రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తూ మంచి…
జనం న్యూస్ ఆగస్టు 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేటలోని జనతా నగర్ లో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద జరిగింది.ఈ యొక్క కార్యక్రమం సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు మూసాపేట్ గౌడ సంఘం ప్రధాన…
ప్రజాస్వామ్యం ఒక భ్రమ-లేదా ఒక వాస్తవమా ?ప్రజలు,నాయకుల మధ్య పెరుగుతున్న అగాధంపై సమగ్ర నివేదిక (జనం న్యూస్18 ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి ) ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ప్రభుత్వం అని అబ్రహం లింకన్ నిర్వచించారు…
జనం న్యూస్ 18-08-2025 ప్రస్తుతం మన తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నా స్థానికులు ఎవరు బీసీ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ మహమ్మద్ ఇమ్రాన్, కుమ్మరి కమ్మరి నాయిబ్రహ్మ విశ్వకర్మ పద్మశాలి ఆర్య కటిక వడ్డెర గౌడ యాదవ్ ముదిరాజ్ ప్రజలకు ఈ సమాచారం…
జనం న్యూస్ ఆగస్టు 18 సంగారెడ్డి జిల్లా వెనకబడిన తరువాయి తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ .సర్దార్ సర్వయీ పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవం పురస్కరించుకొని, సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని సోమవారం…
మద్నూర్ ఆగస్టు 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద తడ్గుర్ వద్ద ఉన్న వంతెన పై నుండి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. దాంతో పెద్ద తడ్గుర్ జుక్కల్ మధ్య ఉన్న రోడ్డు మూసి వేశారు మరియు…
జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ పిలుపుమేరకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భాజపా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ పిలుపుమేరకు హార్ గర్ తిరంగా…
బిచ్కుంద ఆగస్టు 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సెట్లూర్ గ్రామంలో మంజీరా నది తీరా ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న గొర్రెల కాపరులను కాపాడిన ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం గత రెండు రోజులు నుంచి ఎడతెరిపి…