• November 5, 2025
  • 83 views
ఆదర్శనగర్ స్నేహం అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

నూతన అధ్యక్షునిగా పరకాల విష్ణువర్ధన్ రెడ్డి (జనం న్యూస్ చంటి నవంబర్ 4) సిద్దిపేట పట్టణం, ఆదర్శనగర్ : ఆదర్శనగర్ స్నేహం అసోసియేషన్‌ వార్షిక సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేశారు. సభ్యుల సమక్షంలో…

  • November 5, 2025
  • 62 views
“పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయండి”

జనం న్యూస్ 05 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మున్సిపల్‌ కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలని అసోసియేషన్‌ ప్రతినిధులు అశోక్‌, లింగరాజు డిమాండ్‌ చేశారు. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళవారం…

  • November 5, 2025
  • 58 views
అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చింది పేదల రాజ్యం కోసం

జనం న్యూస్ 05 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మనం ఇకపై మన బహుజన రాజ్యం, మన అభివృద్ధి కోసం వేసుకోవాలి ఓటు ధరూరు మండలం, గుడెం దొడ్డి గ్రామంలో భీమ్…

  • November 5, 2025
  • 59 views
“పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయండి”

జనం న్యూస్ 05 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మున్సిపల్‌ కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలని అసోసియేషన్‌ ప్రతినిధులు అశోక్‌, లింగరాజు డిమాండ్‌ చేశారు. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళవారం…

  • November 5, 2025
  • 59 views
మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే కొనసాగించాలి : కూటమి నాయకుల డిమాండ్

జనం న్యూస్ 05 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లా పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎన్డీఏ కూటమి నాయకులు సోమవారం విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం సమీపంలో ధర్నా నిర్వహించారు.…

  • November 5, 2025
  • 58 views
పీజీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్‌

జనం న్యూస్ 05 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఏయూ పీజీ పరీక్షలలో ముగ్గురు విద్యార్థులను డిబార్‌ చేశారు. మంగళవారం ప్రారంభమైన పీజీ పరీక్షల్లో విజయనగరం జిల్లా ఎస్‌.కోట చైతన్య డిగ్రీ కళాశాలలో కెమిస్టీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు…

  • November 5, 2025
  • 54 views
బాడంగి మెయిన్ రోడ్డు గుంతలో ఇరుక్కుపోయిన వ్యాన్

జనం న్యూస్ 05 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మెయిన్ రోడ్ దుస్థితి మరోసారి బయటపడింది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో స్క్రాప్ లోడ్తో రామభద్రపురం వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ వ్యాన్ రహదారి మధ్యలో ఉన్న…

  • November 4, 2025
  • 73 views
గేదెలు మేపడానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

జనం న్యూస్ నవంబర్ 04 కోదాడ పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన భూక్య వెంకటేశ్వర్లు నవంబర్ 2న తమ్మర వాగు కాలువ వద్దకు గేదలు మేపడానికి వెళ్లి తిరిగి రాలేదు. గేదలు కాలువ వద్ద ఉన్నప్పటికీ, వెంకటేశ్వర్లు ఆచూకీ మాత్రం…

  • November 4, 2025
  • 71 views
తెలంగాణలో దారుణం దూసుకొచ్చిన మృత్యువు నివాళులు అర్పించిన ఎస్సై కే శ్వేత

(జనం న్యూస్ 4 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) సంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ప్రమాద వివరాలు మీడియాకు వెల్లడించారు ప్రమాదవ సమయంలో…

  • November 4, 2025
  • 70 views
రిటైర్డ్ ఉద్యోగుల చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి

జనం న్యూస్ – నవంబర్ 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- రాష్ట్రవ్యాప్తంగా పెన్షనర్ల సమస్యల పరిష్కార సాధనకై ఈనెల7వ తేదీన తలపెట్టిన పెన్షనర్ల ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం నాడు పెన్షనర్ల సంఘం బాధ్యులు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ…