గుడిపల్లి మండలం లోని కోదండాపురం లో పురాతన శివాలయము తెల్లవారు జామున నుండి మహిళలు అనేకమంది వచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. గ్రామములో ప్రజలు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు పురాతన శివాలయము దర్శించి దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ…
గజ్వేల్ లో జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ..!! జనం న్యూస్, నవంబర్ 5, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీ.డీ.ఎస్.యు) సిద్దిపేట జిల్లా 4వ మహాసభలను నవంబర్ 19వ తేదీన గజ్వేల్ లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర…
జనం న్యూస్ సెప్టెంబరు 05:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.25 కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత తీవ్రంగా దెబ్బతింటోందని, వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని పి ఆర్ టి యు ఏర్గట్ల మండల అధ్యక్షుడు…
(జనం న్యూస్ 5 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) చేకుర్తి సత్య నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ భీమారం మండల కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల మైదానంలో స్మారకార్తంగా ఖోఖో క్రీడా పోటీలు, చేకుర్తి సరోజన సత్యనారాయణ…
జనం న్యూస్ నవంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ‘ భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి వారిని దర్శించకున్నా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనంతరం కాంగ్రెస్ నేతలు…
జనం న్యూస్ నవంబర్ 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లాలో ఏపీ ఈ పి డి సి ఎల్ సర్కిల్ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆహ్వానం మేరకు విద్యుత్ శాఖ మంత్రివర్యులు…
జనం న్యూస్ నవంబర్ 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురంభీం జిల్లా వాంకిడి మండల తహసీల్దార్ కార్యాలయంలో కమన గ్రామానికి చెందిన లోబడే విమల భర్త పెంటు వీరితో కలిసి తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి వివాదంలో…
జనం న్యూస్, నవంబర్ 05,అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో గల శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఫణి గిరి ప్రదక్షిణను యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ప్రగడ నాగేశ్వరరావు…
జనం న్యూస్ 05 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సిపిఐ పార్టీ విరాళాల సేకరణ కు కార్యకర్తలు సిద్ధం కావాలి.కేంద్రం బీజేపీ ప్రభుత్వ పాలన సామాన్య ప్రజలను మతాల పేరిట ఇబ్బందులకు…
జనం న్యూస్ నవంబర్ 05 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలోని ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల సందోహంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి…