• November 5, 2025
  • 62 views
చార్మినార్, ఎక్స్ ప్రెస్ ఉత్తమ అవార్డులు2025 పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 5, నవంబర్ చార్మినార్, ఎక్స్ ప్రెస్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎడిటర్ పుట్టా రమేష్ ఆదేశాల మేరకు చార్మినార్, ఎక్స్ ప్రెస్ స్టేట్, , చీప్ బ్యూరో షేక్ మహబూబ్ చేతుల…

  • November 5, 2025
  • 59 views
ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించకుంటే డిపోని ముట్టడి చేస్తాం : ఏబీవీపీ

జనం న్యూస్ 4 నవంబర్ 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా ( లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి ) తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థుల కోసం సాయంత్రం ఐదు గంటలకు బస్సు నడపాలని లేనిచో బస్సులను…

  • November 5, 2025
  • 71 views
రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్

సంగారెడ్డి జిల్లా జనం న్యూస్ ఇంచార్జ్ బి వీరేశం నవంబర్ 5 సంగారెడ్డి జిల్లా ప్రజలు రెవెన్యూ శాఖ అధికారుల పనితీరుతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ పబ్లిక్ ప్రజల చిన్నచిన్న పనులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచి ప్రజలను కార్యాలయాల…

  • November 5, 2025
  • 65 views
మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు

జిల్లాస్థాయి క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తి- ప్రిన్సిపాల్ రవికుమార్ జనం న్యూస్- నవంబర్ 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకుల విద్యాలయసంస్థ ఆధ్వర్యంలో బీసీ గురుకుల పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రీడా పోటీలకు…

  • November 5, 2025
  • 63 views
మాదిగ జాగృతి సంఘం మండల అధ్యక్షుడిగా మద్దూరి నరేష్ మహారాజ్ నియామకం

జనం న్యూస్, నవంబర్ 5, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట రూరల్, నవంబర్ 5: సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండల మాదిగ జాగృతి సంఘం (ఎం జె ఎస్ ) మండల అధ్యక్షుడిగా బుస్సాపూర్ గ్రామానికి చెందిన…

  • November 5, 2025
  • 61 views
నాగార్జునసాగర్ లో వైభవంగా కార్తీక పౌర్ణమి

సత్యనారాయణ స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జనం న్యూస్- నవంబర్ 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లో బుధవారం కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పండుగను వైభవంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక…

  • November 5, 2025
  • 67 views
రబి సీజన్ పొలం పిలుస్తుంది కార్యక్రమం పునః ప్రారంభంమండల వ్యవసాయ అధికారిపి జోష్నాదేవి.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 5 తర్లపాడు మండలం నందు రబీ సీజన్ కి పొలం పిలుస్తోంది కార్యక్రమం మొదలైందని తెలిపారు. మండలం లోని సీతనాగులవరo మరియు సూరేపల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.రైతులకు అవసరమైన 25% రాయితీతో…

  • November 5, 2025
  • 54 views
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలి

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 05 తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 420 ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం…

  • November 5, 2025
  • 52 views
ఈ రోజు గుడిపల్లి లో c c ఓపెన్ చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ

అధ్యక్షులు వడ్లపల్లి చంద్రారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ తేరా మణిపాల్ రెడ్డి గారు మాజీ ఎంపీపీ వంగాల ప్రతాప్ రెడ్డి గారు యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ గారు సి ఓ ప్రభాకర్ గారు…

  • November 5, 2025
  • 56 views
పీ.ఏ.పల్లి తహసీల్దార్ కార్యాలయం ni ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్ డి వో రమణ రెడ్డి.

పీ.ఏ.పల్లి మండలం లోని తహశీల్దార్ కార్యాలయం ni ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్ డి వో రమణ రెడ్డి. తహశీల్దార్ ఆఫీసు లో భూ భారతీ, సాదా బైనమా, దరఖాస్తులను పరిశీలించి వేగవంతం చేయాలని చెప్పాడు.ఈ తనిఖీ లో ఆర్ డి…