భార్య ఆస్తికలు కలిపిన చోటే భర్త బలవన్మరణం
జనం న్యూస్ ఫిబ్రవరి 16 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం శనివారం జరిగిన సంఘటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం మంజీరా నది పక్కన మృతదేహం అందర్నీ కలచివేసింది స్థానికుల సమాచారం మేరకు పోలీసులకు తెలియజేశారు చిలిపి…
పురాతనమైన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది
రేపాల స్వయంభు లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన- ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి జనం న్యూస్ ఫిబ్రవరి 17( మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణలోని పురాతనమైన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్…
విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి
భోజనం వండటానికి ముందే ప్రతి రోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను పరిశీలించాలి జిల్లా అదన కలెక్టర్ రాంబాబు జనం న్యూస్ ఫిబ్రవరి 16 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూర్యాపేట…
ఆర్థిక సాయం అందజేతనకిర్త ప్రభు
జనం న్యూస్ ఫిబ్రవరి 15, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన గూడెం సత్తయ్య గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు…
ఆలయం అభివృద్ధికి రూ. 25 వేలు విరాళం అందించిన బొడ్డేడ ప్రసాద్
జనం న్యూస్,15 ఫిబ్రవరి,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం చీమలాపల్లి గ్రామంలో వెలసిన శ్రీ అన్నపూర్ణదేవి సమేత శ్రీశ్రీశ్రీ స్వయంభు కాశీ విశ్వేశ్వరస్వామి వారి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ పాల్గొని…
రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు.
జనంన్యూస్. 15.నిజామాబాదు. ప్రతినిధి : సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల&కళాశాలకు చెందిన విద్యార్థులు మండల కేంద్రంలో గల తెలంగాణ చౌరస్తా వద్ద రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ద్విచక్రవాహనాలకు ,ఆటోలు, బస్సులు,…
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత నకిర్త ప్రభు
జనం న్యూస్ ఫిబ్రవరి 15, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా,ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన గుడ్ల మల్లేష్ గుండెపోటుతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త…
శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి..!
జనంన్యూస్. 15. నిజామాబాదు. ప్రతినిధి.భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఇంద్రాపూర్ సంతోష్ నగర్ లో నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ . పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు…
ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ పున ప్రతిష్ట ప్రారంభవోత్సవం లో భాగంగా రెండవ రోజు పూజ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్
జనం న్యూస్ ఫిబ్రవరి 15 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్.* విషయం శనివారం పాపన్నపేట మండల కేంద్రం లో జరుగుతున్నటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ పునః ప్రతిష్ట కార్యక్రమం లో రెండవ రోజు జరుగుతున్న…
తుకారం తండాలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి వేడుకలు,
బంజారాల ఆరాధ్య దైవం ఆహుని సంభూతుడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, జనం న్యూస్,ఫిబ్రవరి 15,కంగ్టి,సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని బంజారా తండాలలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్,286 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజారామ్ తాండ, ముకుంద…