జనం న్యూస్ నవంబర్ 15, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో ఈ రోజు ఐక్యూ మైండ్ సంస్థలో వివిధ కోర్సుల్లో శిక్షణ మీరు తప్పక పొందిన విద్యార్థులకు కురుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సర్టిఫికెట్లు అందజేశారు, ఈ సందర్భంగా…
జనం న్యూస్ నవంబర్ 15 కాట్రేని కొనబీహార్ ఫలితాలే నిదర్శనం: దేశమంతా మోడీ వెంటే.. బీజేపీ నేత గ్రంధి నానాజీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా…
జనం న్యూస్, నవంబర్ 15,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని బ్రాండిక్స్ పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్,హోం మంత్రి వంగలపూడి అనిత,కొల్లురవింద్ర,అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్,ఎస్పీ…
సంగారెడ్డి జిల్లా జనం న్యూస్ ఇన్చార్జ్ బి డివీరేశం జహీరాబాద్, నవంబర్ 14: జహీరాబాద్ సమీపంలోని మునిపల్లి మండలం అంత్వార్ గ్రామంలో శ్రీ జీవన్ముక్త మహారాజ్ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం నాడు శిఖర ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ఈ నెల 14…
బిచ్కుంద నవంబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద లో పిజి కోర్సులు ఎంఎ,తెలుగు, ఎం ఎ ఇంగ్లీష్, ఎo. కం కోర్సు లలో అడ్మిషన్లకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్…
సంగారెడ్డి జిల్లా జనం న్యూస్ ఇన్చార్జ్ బి డివీరేశం జహీరాబాద్, నవంబర్ 14: జహీరాబాద్ సమీపంలోని మునిపల్లి మండలం అంత్వార్ గ్రామంలో శ్రీ జీవన్ముక్త మహారాజ్ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం నాడు శిఖర ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ఈ నెల 14…
గుడిపల్లి మండలం లోని చిలమర్రి గ్రామానికి చెందిన దూదిపాల రాజేందర్ రెడ్డి అనుచరులు 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చడం లో విఫలం అయ్యారని బి ఆర్ ఎస్ పార్టీ లో జాయిన్ అయ్యారు.పార్టీ లో చేరిన…
జనం న్యూస్ సూళ్లూరుపేట తిరుపతి తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద సూళ్లూరుపేట బిజెపి నేతలు బీహార్ లో జరిగిన ఎన్నికలలో 243 స్థానాలకు గాను 203 స్థానాలను ఎన్ డి ఏ కూటమి ఘనవిజయం సాధించినధని అందులో…
జనం న్యూస్ సూళ్లూరుపేట తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేని సూరి గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ బాబు గారి సూచనలు మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మన్నారుపోలూరు లో చిన్న గిరిజనీకాలలో 100…
రుద్రూర్, నవంబర్ 15 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ అమన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే ఒక రోజు వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించడం జరుగుతుందని అమన్ యూత్ అధ్యక్షులు ఫుర్ఖన్ ఖాద్రి తెలియజేశారు.…