• August 4, 2025
  • 73 views
సోయాబీన్ పంటలపై క్షేత్ర శిక్షణ కార్యక్రమం

మద్దూర్ జులై 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హన్డే కేలూరూ గ్రామంలో సోయాబీన్ పంటపై క్షేత్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ (NMEO) పథకం కింద DSB34 రకం సోయాబీన్ విత్తనాలు…

  • August 4, 2025
  • 73 views
నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి -జి శివశంకర్

జనం న్యూస్- ఆగస్టు 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యక్తులు తమ సొంత వాహనాలకు గవర్నమెంట్ డ్యూటీ స్టిక్కర్స్ వేసుకుని , వాహనాలకు పోలీస్ సైరన్, పోలీస్ సిగ్నల్ లైట్స్…

  • August 4, 2025
  • 72 views
ఏపీఐఐసీకి గల్లీ భూములు బదలాయించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలి

జనం న్యూస్,ఆగస్టు04 అచ్యుతాపురం:అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామ పంచాయతీ కార్యాలయం సమావేశపు హాలు నందు సర్పంచ్ చేపల సుహాసిని అద్యక్షతన గ్రామ పంచాయతీ ప్రత్యేక సమావేశమును వార్డు సభ్యులతో నిర్వహించారు.పూడిమడకలో ఉన్న ప్రభుత్వ భూములను ఏపీఐఐసీ ద్వారా పారిశ్రామిక వాడ అభివృద్ధి…

  • August 4, 2025
  • 84 views
కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి

వైద్యులు, సిబ్బంది యొక్క హాజరు వివరాల పరిశీలన జనం న్యూస్ – ఆగస్టు 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి,…

  • August 4, 2025
  • 58 views
తెలంగాణ లోకాయుక్తకు ఘన స్వాగతం

జనం న్యూస్- ఆగస్టు 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ కు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త న్యాయమూర్తికి ఏ.రాజశేఖర్ రెడ్డికి రెవెన్యూ ప్రోటోకాల్ ఆఫీసర్ దండా శ్రీనివాస్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. నాగార్జునసాగర్…

  • August 4, 2025
  • 86 views
కెనరా బ్యాంకు తరలించొద్దని  అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా ..

స్తంభించిన  బ్యాంకు కార్యకలాపాలు… తీవ్ర ఇబ్బంది పడిన పెన్షన్ దారులు పోలీసుల రంగ ప్రవేశం ధర్నాను శాంతింప చేసే యత్నం జనం న్యూస్- ఆగస్టు 4 -నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీ లో గత 45…

  • August 4, 2025
  • 71 views
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కరపత్రాలు ఆవిష్కరణ.

ఇందు జ్ఞాన వేదిక ప్రబోధా సేవ సమితి ఎల్కతుర్తి శాఖ ఆధ్వర్యంలో. ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి. జనం న్యూస్ 4 ఆగస్టు 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్). ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామం శ్రీ…

  • August 4, 2025
  • 61 views
రాజివ్ యువ వికాసం పేరుతో నిరుద్యోగులకు పంగనామాలు.

కలెక్టర్,ఎమ్మెల్యే,సిసి వచ్చి సర్వే చేసిన త్రిబుల్ ఐటీ ఏమైంది. మూడు జిల్లాలను కలిపేనడి చౌరస్తాలో కారు చీకట్లు. హైమాక్స్ లైట్స్ ప్రారంభనికి నోచుకోని పరిస్థితి. మండల సుందరీకరణ పనులు ముందుకు సాగడంలేదు. బిజెపి పార్టీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్.…

  • August 4, 2025
  • 59 views
రేషన్ బియ్యం కేసులో ముద్దాయి అరెస్ట్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు పి.ఎస్ క్రైమ్ నెంబర్ 15/2022 కేసులో A4 ముద్దాయి అయిన చంద్ర రమేష్, వయస్సు 37 సంలు, తండ్రి: వీరయ్య, కులం ఎరుకుల, కరకంబేడు వీధి, తిరుపతి టౌన్ అను అతను రేషన్…

  • August 4, 2025
  • 75 views
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు

జనం న్యూస్ ఆగస్టు 4 కాట్రేనికోన భారతీయ జనతా పార్టీ కేంద్ర భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన సందర్భంగా ఈరోజు భీమవరంలో మంత్రిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమైనది ఈ సందర్భంగా రాష్ట్ర…