• November 17, 2025
  • 77 views
సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చిట్టెంపల్లి బాలరాజ్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం

జనం న్యూస్ నవంబర్ 17 చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా పేద రైతులకు రెండు ఎడ్లు లేదా పాలిచ్చే పశువులను అందిస్తే రైతుల జీవన్ స్థాయి మరింత మెరుగుపడుతుందని తెలిపారు పశువుల ద్వారా వచ్చే ఎరువుతో సంవత్సరానికి…

  • November 17, 2025
  • 89 views
వివాహా వేడుకలలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ జనం న్యూస్ బి వీరేశం నవంబర్6-11-2025 న్యాల్ కల్ మండలం రేజింతల్ గ్రామం శ్రీ సిద్ధివినాయక మందిరంలో ఈ రోజు జరిగిన న్యాల్ కల్ మండలం మెటల్ కుంట గ్రామం బి.మల్లారెడ్డి కుమారుని వివాహా వేడుకల్లో,మరియు జహీరాబాద్…

  • November 17, 2025
  • 86 views
నేను రాను బిడ్డో సర్కారీ దవాఖానకు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్. జనం న్యూస్ 17 ,, అధికారుల నిర్లక్ష్యం ఆశ్రద్ధతో కనీసం మందులు సూదులు లేక జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సామాన్య పేద ప్రజలకు చికిత్స అందించడంలో పూర్తిగా విఫలం అయిపోతుంది,, పి. రాములు నేత…

  • November 17, 2025
  • 122 views
అక్రమ కేసులపై యువతకు ధైర్యం చెబుతున్న జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే…

జనం నవంబర్ 17 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ యువకులు నిర్వహించిన బిచ్కుంద బంద్ మరియు ధర్నా కార్యక్రమాలకు సంబంధించి యువతపై పెట్టిన అక్రమ కేసులు తీవ్ర…

  • November 17, 2025
  • 89 views

జనం న్యూస్‌ 17 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌విజయనగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెయిట్రిఫ్టర్ టీ. సత్యజ్యోతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఉత్తరాఖండ్లో జరిగిన జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో…

  • November 17, 2025
  • 92 views
ఘనంగా పత్రిక దినోత్సవ వేడుకలు

జనం న్యూస్‌ 17 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌సమాజంలో పత్రికలు ఎంతో కీలకమని విజయనగరం మేయర్‌ విజయలక్ష్మి అన్నారు. ఆదివారం జాతీయ పత్రిక దినోత్సవం పురస్కరించుకొని స్థానిక అంబటి సత్రం జంక్షన్‌ వద్ద ఉన్న సర్‌.సీ.వై.చింతామణి విగ్రహానికి ఆమె…

  • November 17, 2025
  • 89 views
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

జనం న్యూస్‌ 17 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆదివారం గురజాడ గ్రంథాలయంలో జిల్లాలో…

  • November 17, 2025
  • 89 views
ప్రతిభా పురస్కార గ్రహీతకు ప్రశంసలు

జనం న్యూస్‌ 17 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌58వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు పురస్కరించుకుని మరియుజాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా…

  • November 17, 2025
  • 89 views
ఓట్ల కోసం మత్తు పదార్థాల ప్రోత్సహం, కేసులు పెడితే విడిపిస్తామంటున్న నాయకులు

(జనం న్యూస్ 17నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం మత్తు పదార్థాల వ్యసనాలకు అండగా నిలుస్తున్నారని ప్రజల తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామాల్లో గంజాయి మద్యం సులభంగా అందుబాటులోకి వస్తుండగా ఎన్నికల సమయంలో…

  • November 16, 2025
  • 124 views
హక్కులు పొందాలంటే ఐక్యత కీలకం; కుమ్మరి సంఘం

జనం న్యూస్ 17.11.2025 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు మండల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బీసీ కాలనీలో విస్తృత స్థాయి సమావేశం కుమ్మరి సంఘం అధ్యక్షులు గంగాధరీ సుదీర్ కుమార్ అధ్యక్షుతన ఏర్పాటు చేశారు.…