జనం న్యూస్ అక్టోబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా* నియమించిన సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గం నగర పంచాయతీ, రెడ్డి…
జనం న్యూస్, అక్టోబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ : వారంతా చిన్ననాటి స్నేహితులు కలిసిమెలిసి ఆటలాడుకుంటూ చదువుకున్నారు పెరిగి పెద్దయి ఎవరికి వారు జీవితాల్లో స్థిరపడ్డారు. ఇంతలో తమతో చదివిన చిన్ననాటి స్నేహితురాలు వాళ్ల అమ్మ…
42 శాతం రిజర్వేషన్ జాగృతితోనే సాధ్యపడింది రాష్ట్రంలో… బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత అవసరం జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ జనం న్యూస్, అక్టోబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రాబోవు…
జనం న్యూస్, అక్టోబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నివాసంలో శనివారం మామిడియాల గ్రామానికి చెందిన అశోక్ కుమార్, కలిసి గ్రామస్తులకు రావలసిన ప్యాకేజీలను ఇప్పించాలని వినతి పత్రం…
జనం న్యూస్ అక్టోబర్(4) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సర్కిల్ పరిధిలో ఉన్న 17 మద్యం దుకాణాలకు శనివారం నాడు రెండు దరఖాస్తులు వచ్చినవి అని తుంగతుర్తి సర్కిల్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజిత తెలిపారు. ప్రభుత్వం 2025-2027 రెండు…
టీఆర్ఎస్ ఉద్యమ సైనికుడు, నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక నాయకుడు — ఇప్పుడు జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జనం న్యూస్ కరీంనగర్, అక్టోబర్ 4 ( ప్రతినిధి): తెలంగాణ ఉద్యమ వీరుడు, టీఆర్ఎస్ పార్టీకి నిబద్ధతతో సేవలందిస్తున్న ప్రముఖ నాయకుడు గుంజపడుగు హరిప్రసాద్…
మండల అధ్యక్షులు కలగూర రాజ్ కుమార్ (జనం న్యూస్ 4 అక్టోబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలో శనివారం రోజున ప్రెస్ మీట్ నిర్వహించి, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండి.. పార్టీ అభ్యర్ధుల గెలుపునకు కృషి చేయాలని…
జనం న్యూస్ 04 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ – గట్టు మండలం ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న. ఎన్ హెచ్ పి ఎస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్…
పాపన్నపేట.అక్టోబర్ 04(జనంన్యూస్)నీటి ప్రవాహంలో కొట్టుకపోయిన ఇద్దరు యువకులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలు…హైద్రాబాద్ కూకట్ పల్లికి చెందిన 20మంది యువకులు అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు శనివారం ఏడుపాయలకు వచ్చారు.ఆలయం సమీపంలో ఉన్న చెక్ డ్యాం…
జనం న్యూస్ అక్టోబర్ 4 : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి మరియు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్ ఆధ్వర్యంలో బిచ్కుంద…