జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు జనం న్యూస్,నవంబర్ 17,కంగ్టి, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో 18-20 తేదీలలో జరగనున్న విద్యా వైజ్ఞానిక సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు కోరారు.ఈ తక్షిల పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా…
(జనం న్యూస్ 17 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల ప్రజల సమస్యలను ప్రతిఫలించాల్సిన ప్రజావాణి అధికార ప్రతినిధుల నిర్లక్ష్యంతో నిర్వీర్యం అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణుల రహదారి సమస్యలు, పౌరహక్కుల అంశాలను సంబంధిత శాఖలు పట్టించుకోకపోవడం…
:జనం న్యూస్, నవంబర్ 17,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామానికి చెందిన జంగాల కాలనీ యువకుడు టి. ప్రసాద్ వారం రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం అనకాపల్లి బెనర్జీ హాస్పిటల్లో ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నాడు.అచ్యుతాపురం,రాంబిల్లి మండలాల…
:జనం న్యూస్, నవంబర్ 17,అచ్యుతాపురం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం లోగల శిల్పా లే అవుట్ నందు ఎలమంచిలి నియోజకవర్గ…
.!జనంన్యూస్. 17.నిజామాబాదు.. ఈనెల 20 నుండి 23 తేదీ లో పంజాబ్ జలాంధ్రలో జరిగే జాతీయ స్థాయి టైక్వాండ పోటీలకు నిజామాబాద్ అసోసియేషన్ క్రీడాకారులు సిద్ధార్థ ,భవ్య, సాయి ప్రసన్న ,అనన్య, అభిరామ్, సాయి దీక్షిత్ ఎంపికైనట్లు టైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి…
నవంబర్ 16: సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఉత్పన్త్ప ఏకాదశిని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణం లోని హనుమాన్ మందిరం లో శనివారం రాత్రి భజన కార్యక్రమం నిర్వహించారు. హరేకృష్ణ మూమెంట్, ఏకాదశి భజన మండలి సంయుక్తంగా నిర్వహించిన…
కార్పొరేటర్ మాదంశెట్టి చిన్న తల్లి జనం న్యూస్ నవంబర్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణసిరసపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఈరోజు ఉదయం 84 వ వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి చిన్నతల్లి నీలబాబు పేదలకు అందుతున్న వైద్యంపై అడ్వైజ్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ జిల్లా. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ నుంచి రాజంపేట రైల్వే స్టేషన్ వైపు విద్యార్థులుఉద్యోగులు,వ్యాపార వేత్తలు,సాధారణ ప్రజలు రోజూ ప్రయాణించే ఆర్టీసీ బస్ సర్వీ…
జనం న్యూస్ నవంబర్ 17 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణ పరిధిలో బీరంగూడ మల్లికార్జున హిల్స్లో నందారం నరసింహ గౌడ్, రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో 14వ మహా పడిపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య విజయవంతంగా నిర్వహించారు. కన్నె స్వామి నందారం…
జనం న్యూస్ నవంబర్ 17 చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా పేద రైతులకు రెండు ఎడ్లు లేదా పాలిచ్చే పశువులను అందిస్తే రైతుల జీవన్ స్థాయి మరింత మెరుగుపడుతుందని తెలిపారు పశువుల ద్వారా వచ్చే ఎరువుతో సంవత్సరానికి…