కాట్రేనికోన గ్రామ దేవత శక్తి స్వరూపిణి శ్రీ మావుళ్ళమ్మ తల్లి గ్రామ సందర్శన.
జనం న్యూస్ ఏప్రిల్ 18 కాట్రేనికోన (ముమ్మిడివరం ప్రతినిధి) 18.4.2025 అనగా శుక్రవారం సాయంత్రం అమ్మవారి గరగ ఎత్తే కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ ఆణి విళ్ళ సాయిబాబా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అర్చకులు ఫణికాంత్ శాస్త్రి గరగలకు ప్రత్యేక…
జపాన్ లో నేడు సీఎం రేవంత్ రెడ్డి, షెడ్యూల్
జనం న్యూస్, ఏప్రిల్ 19 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా శుక్రవారం టోక్యో నగరాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్రా నికి విదేశీ పెట్టుబడులు, సాంకేతికతను ఆకర్షించ డమే…
చలో వరంగల్ …
మండల మాజీ కో ఆఫ్షన్ ఎక్బల్ జనం న్యూస్, ఏప్రిల్ 19 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ ఈ నెల 27 వ తేదీన వరంగల్ లో జరిగే బి అర్ ఎస్ పార్టీ…
దశదినకర్మకు ఆర్థిక సాయం
జనం న్యూస్ 18 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండలకేంద్రo లోని కుమ్మరి వాడకు చెందిన గొల్లపల్లి మహేష్ 28తండ్రి నారాయణ మరణించడం జరిగింది.మృతికి సంతాపం తెలుపుతూ జర్నలిస్టుగా జనం మధ్యన తిరుగుతూ అన్యాయాన్ని అరికడుతూ సమస్యలపై…
దశదినకర్మకు ఆర్థిక సాయం
జనం న్యూస్ 18 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండలకేంద్రo లోని కుమ్మరి వాడకు చెందిన గొల్లపల్లి మహేష్ 28తండ్రి నారాయణ మరణించడం జరిగింది.మృతికి సంతాపం తెలుపుతూ జర్నలిస్టుగా జనం మధ్యన తిరుగుతూ అన్యాయాన్ని అరికడుతూ సమస్యలపై…
దళిత మాదిగ జాతి బిడ్డ మల్లీశ్వరి ఆత్మహత్యకు కారకుడైన జాన్ రెడ్డి పై మర్డర్ కేసు నమోదు చేయాలి.
ధర్మ సమాజ్ పార్టీ ( డి.ఎస్.పి ) సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు చందు మహారాజ్ డిమాండ్. జనం న్యూస్, ఏప్రిల్ 19 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) నల్లగొండ జిల్లా,నిడమానూరు మండలం, బొక్కమంతల పాడు గ్రామానికి…
దశదినకర్మకు ఆర్థిక సాయం
జనం న్యూస్ 18 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండలకేంద్రo లోని కుమ్మరి వాడకు చెందిన గొల్లపల్లి మహేష్ తండ్రి నారాయణ (28) అనారోగ్యంతో మరణించడం జరిగింది.మృతికి సంతాపం తెలుపుతూ జర్నలిస్టుగా జనం మధ్యన తిరుగుతూ అన్యాయాన్ని…
నూతన వస్త్రధారణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్పిటిసి….
జుక్కల్ ఏప్రిల్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద తాడ్గుర్ గ్రామ అధ్యక్షులు కొండవర్ రాజు పిల్లల నూతన వస్త్రధారణ కార్యక్రమంలో జుక్కల్ మండల మాజీ జడ్పీటీసీ దాదా రావు పటేల్, అంతాపూర్ శంకర్…
కల్వల రాజేషము ను పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్
జనం న్యూస్,ఏప్రిల్ 19,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన కలవల రాజేశం ఇటీవల అనారోగ్యానికి గురై కరీంనగర్ హాస్పిటల్కు వెళ్ళినారు.తనను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ పరామర్శించారు. తన ఆరోగ్యం పరిస్థితి నీ కుమారుడు…
అంగరంగ వైభవంగా బారడి పోచమ్మ పండుగ….. మద్నూర్
ఏప్రిల్ 18 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం నాడు బారడి పోచమ్మ వార్షికోత్సవ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. బారడి పోచమ్మ పండుగను పురస్కరించుకొని గ్రామంలోని ప్రజలంతా ఇంటింటా నైవేద్యాలు బోనాలు సమర్పించారు. బారడి…