• November 18, 2025
  • 188 views
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం చేసిన ముస్లిం మైనారిటీ నాయకులు

జనం న్యూస్ 18.11.2025 ఆలేరు యాదాద్రి జిల్లా ( మండల రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణ కేంద్రంలోని ముస్లిం మైనారిటీలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముగ్గు ముస్లిం మైనారిటీ నాయకులు ఎండి నయుముద్దీన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింత గింది…

  • November 17, 2025
  • 93 views
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ – ఓరియంటేషన్ ప్రోగ్రామ్

జనం న్యూస్ ; నవంబర్ 17 సోమవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; వై.రమేష్ ;సిద్ధిపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ లెర్నింగ్ సెంటర్‌లో ఆదివారం ప్రథమ సంవత్సరం అండర్‌గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల కోసం ఓరియంటేషన్ ప్రోగ్రామ్…

  • November 17, 2025
  • 97 views
జాతీయ ఆహార భద్రత మిషన్ చిరుధాన్యాలు ప్రాసెసింగ్ టైటిల్మరియు విలువ ఆధారిత ప్రయోజనాలపై మహిళా రైతులకు శిక్షణ..

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 17 తర్లుపాడు మండలం తర్లపాడు గ్రామంలో రైతు సేవ కేంద్రం నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మహిళ రైతులకు మరియు చిరుధాన్యాల సాగు చేసే రైతులకు శిక్షణ కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి పి…

  • November 17, 2025
  • 91 views
పెందోట సాహిత్య పురస్కారాలు సభలో గడ్డం బాలకిషన్ కు ఘన సన్మానం

జనం న్యూస్ :నవంబర్ 17 సోమవారం; సిద్దిపేట నియోజిక వర్గ వై.రమేష్; సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఈరోజు పెందోట బాలసాహిత్య పీఠం ఆధ్వర్యంలో సభాధ్యక్షుడిని, ముఖ్య అతిథిని, ప్రముఖ కవులను సభాసమన్వయం- గడ్డం బాలకిషన్ గెజిటెడ్ హెడ్మాస్టర్ (రి) ఆహ్వానించగా…

  • November 17, 2025
  • 86 views
కంకటాల రాముకి ముమ్మిడివరం ఆర్యవైశ్య సంఘం వారు చిరు సత్కారం

జనం న్యూస్, నవంబర్ – 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ అయిన కంకటాల రామం కి ముమ్మిడివరం ఆర్యవైశ్య సంఘం…

  • November 17, 2025
  • 170 views
రామడుగు పేదల భూముల సమస్య పరిష్కరించకుంటే ఆందోళనలు ఉదృతం..!

జనంన్యూస్. 17.సిరికొండ. పట్టాలు ఇచ్చిన భూములను అప్పగించకుంటే కబ్జాలకు వెళతాం రెవిన్యూ, అటవీ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేసి పేదల భూములను అప్పగించాలి.సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్. రమేష్ స్పష్టికరణ రామడుగు పేదల భూముల సమస్య పరిష్కరించకుంటే…

  • November 17, 2025
  • 93 views
శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ కి విరాళం

జనం న్యూస్ నవంబరు 16 ( కాట్రేనికోన ) ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ నిత్యకల్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్ట్ కి శనివారం భక్తుడు విరాళం అందించారు. ఐ . పోలవరం…

  • November 17, 2025
  • 82 views
ఐక్యతతోనే సంఘీయుల అభివృద్ధి…

ఐకమత్యంతో జీవిస్తూ ప్రతి ఒక్కరూ సంఘీయుల అభివృద్ధికి పాటుపడాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు.కొంకాపల్లి క్షత్రియ కళ్యాణ మండపం నుంచి ఆదివారం శ్రీ కోనసీమ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు.జిల్లా నలుమూలల నుంచి అధిక…

  • November 17, 2025
  • 87 views
సింగరేణి హై స్కూల్ పి.వి కాలనీ నందు రక్త వర్గ నిర్ధారణ పరీక్షలు

జనం న్యూస్ 17 నవంబర్( కొత్తగూడెం నియోజకవర్గం ) సింగరేణి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ & మణుగూరు ఏరియా డీజీఎం పర్సనల్ శ్రీ ఎస్. రమేష్ ఆదేశాల మేరకు సింగరేణి హై స్కూల్ పివి కాలనీ నందు రక్త వర్గ నిర్ధారణ…

  • November 17, 2025
  • 84 views
రామోజీ ఎక్సెలెన్స్ అవార్డు స్వీకరిచినప్రసన్నశ్రీకి అబినందనలు తెలిపినవీరన్నచౌదరి

జనం న్యూస్ నవంబర్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన రామోజీ ఎక్సెలెన్స్ అవార్డుల ప్రదానం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు మీదుగా రాజమండ్రి అది కవి నన్నయ్య…