జనం న్యూస్ నవంబర్ 17 ముమ్మిడివరం ప్రతినిధి : గ్రంధి నానాజీ ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైసాఛాన్సలర్ సాతుపాటి ప్రసన్నశ్రీ రామోజీ ఎక్సలెన్సీ అవార్డు పొందడం హర్షణీయమని బిజెపి నాయకులు, సెయిల్ మాజీ సభ్యులు నీరుకొండ వీరన్న చౌదరి పేర్కొన్నారు. కళలు,…
జనం న్యూస్ నవంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికొన మండలంకార్తీక్ మాసం సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ పార్వతికుండలేశ్వర స్వామి ఆలయం వద్ద నెల రోజులు పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా…
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు డిగ్రీ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవికుమార్ ఒక ప్రకటన తెలియజేశారు. కళాశాలలో స్పాట్ అడ్మిషన్ ద్వారా అడ్మిషన్…
జనం న్యూస్ 18 మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళల్లో కూడా మార్పు వస్తుందని, రోజురోజుకు మేకప్, డిజైనింగ్ రంగంలో మహిళలు మక్కువ చూపుతూ ముందుకు సాగుతున్నారని సామాజిక సేవకులు, మగ్దుంపూర్ అశోక్ అన్నారు. శనివారం నాడు పట్టణంలోని దత్తగిరి కాలనిలో నూతనంగా…
జనం న్యూస్ 18 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్నిన్న భీమిలి నియోజకవర్గం లోని 6 వార్డు ప్రతినిధి పోతిన ప్రసాద్ (గురు స్వామి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంబలం పూజ ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్…
నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు తనయుడు వై యస్సార్ ఆర్ సీపీ నెల్లిమర్ల నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు బడుకొండ ప్రదీప్ నాయుడు అయ్యప్పస్వామి ఇరుముడులు లో పాల్గొన్న జెడ్పీ చైర్ పర్సన్ చిన్న శ్రీను కుటుంబ సభ్యులు…
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపిఎస్*జనం న్యూస్ 18 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లా జామి పోలీసు స్టేషను పరిధిలో మద్యం సేవించి ఆటో నడిపి, జామి పోలీసులకు పట్టుబడిన నిందితుడు ముకుందపురం గ్రామం, వేపాడ…
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 18 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్జిల్లాలో రోడ్లపై మానసిక రుగ్మతలతో బాధపడుతూ, ఆదరించేవారు లేకుండా నిరాశ్రయులైన మతిస్థిమితం లేనివ్యక్తులకు తమవంతు సహకారాన్ని, సహాయాన్ని అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషను’ ముందుకు…
(పయనించే సూర్యుడు నవంబర్ 18 రాజేష్) దౌల్తాబాద్ : రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలని ఐకెపి సిసి బాలరాజు పేర్కొన్నారు. మల్లేశం పల్లి ఐకెపి…
:జనం న్యూస్ 18నవంబర్ పెగడపల్లిఅఖిల భారత యాదవ మహాసభ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పలుమరు మల్లేష్ యాదవ్, కమిటీ గౌరవ అధ్యక్షులు పలుమరు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో పెగడపల్లి మండలంలో మండలం కమిటీ అధ్యక్షులుగా గంగుల కొమురెల్లి యాదవ్ ని మండల…