చెత్త గా ఆడి చిత్తుగా ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్
జనం న్యూస్, ఏప్రిల్ 19 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు మరో ఓటమి తప్పలేదు. ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్…
ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణం పరిశీలన
జనం న్యూస్ ఏప్రిల్ 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణాన్ని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు, మాజీ వైస్ ఎంపీపీ బుచ్చి పాపయ్య, మండల కాంగ్రెస్…
ప్రతి ఒక్కరికి దైవచింతన కలిగి ఉండాలి. పాస్టర్ రెవరెండ్ కాంతారావు
జనం న్యూస్. ఏప్రిల్ 18. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండల పరిధిలోని కాసాల, దౌల్తాబాద్, కొన్యాల, ముచ్చర్ల, రెడ్డిపాలెం, తదితర గ్రామాలలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రెవరెండ్ బీ కాంతారావు, మాట్లాడుతూ 40 రోజులపాటు…
జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి.
జనం న్యూస్ ఏప్రిల్ 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాసరెడ్డి జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు నగరానికి అవార్డులు తీసుకురావడంలో వారి పాత్ర కీలకమని సత్ సేవ సంస్కృతి ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు పేర్కొన్నారు.…
రైతుల ముఖాల్లో చిరునవ్వే మాకు ముఖ్యం..
గత పాలకులు కటింగ్ ల పేరిట రైతులను దోచుక తిన్నారు.. సన్న వడ్లకు బోనస్ అందించడంలో పెద్దపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే టాప్.. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు. జనం న్యూస్, ఏప్రిల్ 19, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లె,…
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నా రూరల్ ఎమ్మెల్యే..!
జనంన్యూస్. 18. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సిరికొండ మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చిమనపల్లి గ్రామంలో త్వరలోనే బ్యాంకు ఏర్పాటుకు తన వంతుగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే…
గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
చిన్నకోడూరు మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ జనం న్యూస్:18 ఏప్రిల్ శుక్రవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; చిన్నకోడూరు మండల పరిధిలోని అల్లీపూర్ తన సొంత గ్రామంలో నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరి కృష్ణ గారి సహకారం తో…
అమ్మవారి ఆలయం సన్నిధిలో మజ్జిగ దాహం చలివేంద్రం సంయుక్తంగా ప్రారంభించారు
జనం న్యూస్ ఏప్రిల్ 18 (ముమ్మిడివరం ప్రతినిధి) కాట్రేనికోన మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ సన్నిధిలో శ్రీ ఆణి విళ్ళ వెంకటరమణ సేవా ట్రస్ట్ తరఫున చలివేంద్రం ప్రారంభించారు.ఈ రోజున మజ్జిగనిచ్చినటువంటి దాతలు ఆణి విళ్ళ లక్ష్మీ జ్ఞాపకార్థం వారి భర్త రామకృష్ణ…
ఐ.డీ.ఓ.సీ (కలెక్టరేట్)లో కంట్రోల్ రూం ఏర్పాటు..!
జనంన్యూస్. 18. నిజామాబాదు. ప్రతినిధి. జిల్లాలో ప్రస్తుత వేసవిలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తినా, ధాన్యం అమ్మకాలలో రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు నెలకొని ఉంటే, వారు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో కంట్రోల్…
నేడు సీతక్క నియోజకవర్గంలో భూభారతి ప్రాజెక్టు ప్రారంభోత్సవం
జనం న్యూస్, ఏప్రిల్ 19 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) ములుగు జిల్లా కేంద్రంగా నేడు కీలక కార్యక్రమం జరుగనుంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు…