(జనం న్యూస్ 06 అక్టోబర్ 2025 ప్రతినిధి కాసిపేట రవి ) మంచిర్యాల జిల్లా భీమారం మండలం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు జిల్లా కోశాధికారి కాసిపేట రవి ఆధ్వర్యంలో సోమవారం రోజున జరిగిన మండలం సమావేశంలో మాట్లాడుతూ l, ప్రతి ఒక్కరు…
జన న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్ నందు చదువులో ప్రతిభ కలిగిన ఉత్తమ విద్యార్థులకు కత్వ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ పంపిణీ చేశారు. పలువురు డొనేషన్స్ ఇవ్వగా ఎక్కువ మొత్తంలో తాడి…
జనం న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సీఈసీ సభ్యులుగా* నియమించిన సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గం, గాడి లంక గ్రామం.. కోదండ నాగవేణి…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని 1925 విజయ దశమి నాడు డా..కేశవరావ్ బలరాం హెగ్డేవర్ స్థాపించారు. సమర సత తో కూడిన సంఘటిత భారతదేశ నిర్మాణం లో నిమగ్నం అయిన సంఘం విజయ దశమి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న తరుణం…
పాపన్నపేట. అక్టోబర్. 05 (జనంన్యూస్) మండల కేంద్రమైన పాపన్నపేటలో ఆదివారం సాయంత్రం 5-00 గంటలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తల చేత RSS పాపన్నపేట కండ ఆధ్వర్యంలో విజయదశమి మరియు రాష్ట్ర స్వయంసేవక్ సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పాపన్నపేటలో ఆర్ఎస్ఎస్…
అక్టోబర్ నెలలో మిగిలిన రోజులకు సంబంధించిన వర్చువల్ – Q స్లాట్లు రేపు విడుదల చేయబడతాయి తిరువనంతపురం: అక్టోబర్. 06(జనంన్యూస్) తులమాస పూజ చివరి రోజును పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 22న శబరిమల ఆలయాన్ని సందర్శించనున్నారు. అక్టోబర్ 22…
సబ్బు టైటిల్ జెడ్పిటిసి అభ్యర్థిగా మంతెన సమ్మయ్య (జనం న్యూస్ 6 అక్టోబర్, ప్రతినిధి కాజీపేట రవి) చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలనికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంతెన సమ్మయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ.సుమారు 8 సంవత్సరాలనుండి పాత్రికేయునిగా, ప్రజలకు,…
పాలన పేరుతో అవినీతి చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు గాడిన పెడ్తున్న ప్రభుత్వంపై విమర్శలు సిగ్గుచేటు మండలానికి ఉన్న బాకి పై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు సమాధానం ఇవ్వాలి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట/ పట్టణ శివారులో గల పురుషోత్తమపట్నం నందు గిరిజన గురుకుల పాఠశాల నిర్మాణము కొరకు మండలంలోని కమ్మవారిపాలెం వద్ద సుమారుగా య. 2.50 సెంట్లు…
జాయింట్ సెక్రెటరీ బూనేని సుధాకర్ (జనం న్యూస్ 6 అక్టోబర్ ప్రతినిధి కాజీపేట రవి) స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాలు గడిచినా భీమారం మండల కేంద్రంలో ఇప్పటివరకు సర్పంచ్,పదవి ఎంపీటీసీ జడ్పిటిసి నాయక పోడు ,కోయ జాతులకు అవకాశం కేటాయించకపోవడం వర్గాలలో…