• November 19, 2025
  • 92 views
జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్

జనం న్యూస్, నవంబర్ 19 ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మత్తు యువత జీవితాలను చిత్తు చేస్తుందని కాట్రేనికోన ఏఎస్ఐ సత్య నారాయణ పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత భారతావనిని నిర్మించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్…

  • November 19, 2025
  • 89 views
కల్తీ పాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్2025 నాటికీ 87శాతం భారతీయులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 20 భారతీయ మార్కెట్లో అమ్ముతున్న పాలుదాదాపుగా కల్తీ పాలు అని తేలింది… భారతదేశం లో విక్రయించే పాలలో 68.7శాతం కల్తీ జరుగుతుంది వీటిని వాడటం వలన WHO 2025నాటికీ 87శాతం…

  • November 19, 2025
  • 91 views
బాబు క్యాంపులో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ విజయవంతం

జనం న్యూస్, నవంబర్ 19 (కొత్తగూడెం నియోజకవర్గం) బారు క్యాంపు సింగరేణి కార్మికుడు ఎండి గౌస్ సారథ్యంలో బాబు క్యాంపులో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ప్రజల నుంచి విశేష స్ఫూర్తిదాయక స్పందనను పొందింది. స్థానిక ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో…

  • November 19, 2025
  • 89 views
సహకార చక్కెర ఫ్యాక్టరీలను చంద్రబాబు ఆదుకోవాలి.

జనం న్యూస్‌ 19 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఉత్తరాంధ్ర లో మూత పడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీలను, రైతులను, కార్మికులను వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోక్ సత్తా…

  • November 19, 2025
  • 86 views
దళిత, గిరిజన, మైనారిటీల సామాజిక న్యాయం – ఆత్మగౌరవం కోసం సిపిఐ దేశ వ్యాపిత పోరుబాట

జనం న్యూస్‌ 19 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ సిపిఐ దేశవ్యాపిత ఆందోళన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు కేంద్రంలో నరేంద్రమోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్ళ కాలంలో దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలపై…

  • November 19, 2025
  • 94 views
వారసుల ఎంట్రీ.. వచ్చే ఎన్నికల కోసమేనా..!

జనం న్యూస్‌ 19 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా రాజకీయాల్లో యువ నాయకులు ప్రజల్లో కలయ తిరుగుతున్నారు. చీపురుపల్లిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ అనూష విస్తృతంగా పర్యటనలు చేస్తుంటే.. ప్రస్తుత ఎమ్మెల్యే కళావెంకట్రావు…

  • November 19, 2025
  • 90 views
రహదారులపై పశువులను విడిచిపెడితే చర్యలు తప్పవు

విజయనగరం ట్రాఫిక్ సిఐ సిహెచ్.సూరి నాయుడు జనం న్యూస్‌ 19 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం పట్టణంలో రహదారులపై పశువులు స్వేచ్ఛగా సంచరించే విధంగా విడిచిపెడితే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ సిహెచ్.సూరినాయుడు నవంబరు 18న…

  • November 19, 2025
  • 116 views
ఇందిరా గాంధీ గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

జుక్కల్ నవంబర్ 19 జనం న్యూస్ భారత మాజీ మహిళా ప్రధాని,భారతరత్న, స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరా గాంధీ గారి చిత్ర పటానికి పూలమాల…

  • November 19, 2025
  • 97 views
నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్ నవంబర్- 18-11-2025 న్యాల్ కల్ మండల కేంద్రంలో ఈ రోజు జరిగిన గ్రామ మాజీ సర్పంచ్ చున్నపు.సత్య నారాయణ సోదరుడు శివశంకర్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ…

  • November 19, 2025
  • 100 views
విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీయడానికి

జన విజ్ఞాన వేదిక సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 19 ఆ ధ్వర్యంలో చెకుముకి టాలెంట్ టెస్ట్ శ్రీ మాణిక్ ప్రభు హై స్కూల్లో నిర్వహించడం జరిగింది విద్యార్థులకు సైన్స్ పై మరింత అవగాహన పెంచడానికి…