జనం న్యూస్,అక్టోబర్03, అచ్యుతాపురం: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో అచ్యుతాపురంమండలం పూడి ఆర్అండ్ఆర్ కాలనీ వైఎస్ఆర్ నగర్ లో ఎంపియూపి స్కూల్ నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 56 మంది స్వచ్ఛందంగా ముందుకు…
జనం న్యూస్ నందలూరు అన్నమయ జిల్లా. దేశంలోనే 4వేల నుండి 15వేల వరకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మే అని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ అన్నారుబుధవారం…
అమ్మవారి పూజలో పాల్గొన్న అర్థం జ్యోతి లక్ష్మణ్ దంపతులు జనం న్యూస్, అక్టోబర్ 1, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.పదవ రోజు…
జనం న్యూస్ అక్టోబర్ 1 నడిగూడెం మండల వ్యాప్తంగా ఉన్న 43 పోలింగ్ స్టేషన్ లలో ఎన్నికలు సజావుగా నిర్వహించాలని డి ఆర్ పి రమేష్ కోరారు.బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఎంపీటీసీ /జెడ్పిటిసి ఎన్నికలను పురస్కరించుకొని పిఓ,ఏపీవో…
జుక్కల్ అక్టోబర్ 1 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం కౌలాస్ లో బి ఆర్ ఎస్ పార్టీ సినియర్ నాయకులు బొగ్గుల గంగాధర్ మాతృ మూర్తి గత నెలలో స్వర్గస్తులయ్యారు. సమాచారం తెలుసుకున్న జుక్కల్ మాజీ…
జనం న్యూస్ అక్టోబర్ 01: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలము : స్వాతంత్ర్యం వచ్చినేటికి 78 సంవత్సరాలు గడిచినా మోర్తాడ్ మండల కేంద్రములో ఇప్పటివరకు సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించకపోవడం దళిత వర్గాలలో తీవ్ర ఆవేదనకు కారణమైంది.మాల, మాదిగ సమాజానికి…
జనం న్యూస్ అక్టోబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామానికి చెందిన ఎక్సైజ్ సీఐ గిడ్డి. శ్రీనివాస్ కు బుధవారం అతను స్వగ్రామం నడవపల్లిలో ఘన సన్మానం గ్రామస్తులతో జరిగింది… ఇటీవల భారత స్వతంత్రం దినోత్సవ…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 1 తర్లుపాడు మండలం తుమ్మలచెరువు మరియు జగన్నాధపురం గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి మాట్లాడుతూ ఖరీఫ్…
జనం న్యూస్ అక్టోబర్ 01: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలము : స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాలు గడిచినా మోర్తాడ్ మండల కేంద్ర గ్రామంలో ఇప్పటివరకు సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించకపోవడం దళిత వర్గాలలో తీవ్ర ఆవేదనకు కారణమైంది.మాల, మాదిగ…
తాసిల్దార్, పంచాయతీ రాజ్,పోలీస్,అధికారుల సమావేశం. ఎమ్మార్వో భాస్కర్, ఎంపీడీవో సత్తయ్య, సీఐ వెంకటరెడ్డి, జనం న్యూస్,అక్టోబర్ 01,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీవో సత్తయ్య ఆధ్వర్యంలో ప్రాదేశిక ఎన్నికల…