తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన!
జనం న్యూస్,17( తెలంగాణ స్టేట్ ఇంచార్జి ములుగు విజయ్ కుమార్) రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,జపాన్ దేశంలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ…
చెట్లు నరికే ముందు అనుమతులు తీసుకున్నారా? లేదా?ప్రభుత్వం వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్
జనం న్యూస్, ఏప్రిల్ 17 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు లో విచారణ ముగిసింది. మొత్తం పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎంపవర్డ్ కమిటీని అఫిడ…
ఏప్రిల్ 18 రోజున శతాధిక ఆశు పద్య ప్రదర్శన
జనం న్యూస్: 16 ఏప్రిల్ బుధవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్: సిద్దిపేట పట్టణంలోని హరిహర రెసిడెన్సి సమీపంలో గల లలిత చంద్రమౌళీశ్వర దేవాలయ మాసోత్సవాలలో భాగంగా 18 ఏప్రిల్ శుక్రవారం రోజున అవధాని ములగ అంజయ్యచే శతాధిక ఆశుకవిత పద్య…
రామగుండం పోలీస్ కమీషనరేట్ లో మెగా హెల్త్ క్యాంప్…
ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలి – రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐప జనం న్యూస్,ఏప్రిల్ 17,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించి తగు…
బీసీ ఎస్టీ మైనార్టీల భాగస్వామ్యం లేని అంబేద్కర్ జయంతి
జనం న్యూస్ 16 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి ) ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఈ సమాజంలో సగభాగానికి పైగా 56 శాతంగా ఉన్న బీసీలను మిగతా ఎస్టీ, మైనారిటీలను భాగస్వామ్యం…
వక్ఫ్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను బుధవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారించ నుంది. మధ్యాహ్నం రెండు గంటలకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. ఇటీవలే వక్ఫ్ సవరణ…
గద్వాల తపాలా కార్యాలయం ముందు కాంగ్రెస్ భారీ ధర్నా చేసిన…
జనం న్యూస్ 16 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ…మున్సిపల్ మాజీ చైర్మన్.ఎస్.కేశవ్… మున్సిపల్…
పోషణ్ పక్వాడా పై అవగాహన ర్యాలీ
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 16. తర్లుపాడు మండలం తర్లుపాడు గ్రామం లో గల ఎస్ సి పాలెం లో గల అంగన్వాడీ కేంద్రం వద్ద ఐసిడిఎస్ సూపర్ వైజర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు, అంగన్వాడీ…