• April 16, 2025
  • 47 views
గావ్ చలో బస్తీ చలోఅభియాన్ కార్యక్రమం

జనం న్యూస్ ఏప్రిల్ 16 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలోఅజ్జమర్రి గ్రామంలో గావ్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ ఈ…

  • April 16, 2025
  • 38 views
గోసంగి కులానికి న్యాయం చేయండి..!

జనంన్యూస్. 16. నిజామాబాదు. సిరికొండ. తెలంగాణ గోసంగి కుల రాష్ట్ర కమిటీ… మంత్రి దామోదర రాజనర్సింహ ను. (వైద్యఆరోగ్యశాఖ & సైన్స్ అండ్ టెక్నాలజీ) హైదరాబాదులోని మినిస్టర్ హెడ్ క్వార్టర్ లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.రాష్ట్ర అధ్యక్షులు మల్లెల సాయిచరణ్.…

  • April 15, 2025
  • 59 views
భూ భారతి చట్టం పై ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించాలి… జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు భూ భారతి అవగాహన కార్యక్రమాల నిర్వహణ భూ భారతి అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలి భూ భారతి చట్టం అమలు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్,…

  • April 15, 2025
  • 78 views
భూ భారతి చట్టం పై ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించాలి….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు భూ భారతి అవగాహన కార్యక్రమాల నిర్వహణ* భూ భారతి అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలి* భూ భారతి చట్టం అమలు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్,…

  • April 15, 2025
  • 93 views
జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ పై డీసీఎం వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి

జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుర్గా కాలనీకి చెందిన పురం శెట్టి తిరుపతి(40) అనే వ్యక్తి ని డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్యక్ష…

  • April 15, 2025
  • 44 views
పరిపాటిని పరామర్శించిన గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. సీనియర్ రాజకీయ నాయకులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి కుమార్తె ఇటీవల అమెరికాలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం…

  • April 15, 2025
  • 51 views
అభిరుద్ది పనులకు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

జనం న్యూస్ ఏప్రిల్ 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల కేంద్రం లోని ఎస్ కె నగర్ లో ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు ఆదేశాల తో సుమారు ఐదు లక్షల వ్యయం తో…

  • April 15, 2025
  • 83 views
మహిళలకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశం

జనం న్యూస్, ఏప్రిల్ 16, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రతి మండలం కి ఒక ట్రైనింగ్ సెంటర్ చొప్పున మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరము ప్రశంసా…

  • April 15, 2025
  • 86 views
నిత్యవసర వస్తువుల పంపిణీ

నిజమైన పేదలకు సాయం చేయడం సంతోషకరమైన విషయం- కోట రవీందర్ రెడ్డి జనం న్యూస్,ఏప్రిల్ 16,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈరోజు ఐన్టియుసి అర్జీ త్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి గారి జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకొని కల్వచర్ల గ్రామంలో…

  • April 15, 2025
  • 112 views
జై భీమ్… జై జై భీమ్

జనం న్యూస్,15ఎప్రిల్2025. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కంటే ఏలియా. ఒక లాయరు నలభై ఆరు మంది దోషుల్ని ఉరిశిక్ష నుండి విడుదల చేయించాలని కోర్టులో సీరియస్‌గా వాదిస్తున్నారు. లాయర్‌ అసిస్టెంట్‌ చిన్న చీటీ తీసుకొచ్చి ఇచ్చాడు. అది చూసుకుని…లాయర్‌…

Social Media Auto Publish Powered By : XYZScripts.com