విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎల్.కోట పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో ఒరిస్సా నుండి కేరళ రాష్ట్రానికి బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న…
జనం న్యూస్ ఆగస్టు 2 ప్రతినిధి ఎండి జహంగీర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల(ఎ) లో 2024-2025 సంవత్సరంలో బిఏ లిటరేచర్ పూర్తి చేసుకొని రెండు సంవత్సరాల క్రితం…
జనం న్యూస్, ఆగస్టు పశ్చిమ గోదావారి జిల్లా ఒకరోజు ముందుగా శనివారం నాడు స్నేహితుల దినోత్సవమును ఎంతో ఆనందోత్సాహాలత పెనుగొండ భాష్యం పాఠశాల లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులంతా స్నేహం యొక్క గొప్పతనాన్ని స్నేహితుల బాధ్యతను తెలియజేసే…
జనం న్యూస్ ఆగష్టు 02 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం లోనిరైతు వేదిక లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డుల లబ్ధిదారుల తో కలసి వాంకిడి మండల…
జనం డిజిటల్ న్యూస్ జూలై 2 (నిర్మల్ జిల్లా స్టాపర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి ప్రారంభమయ్యే జనహిత పాదయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించిన ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు…
జనం న్యూస్ 3 ఆగస్టు 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి ) పీఎం కిసాన్ 20వ విడత డబ్బులను భారత ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుండి రైతుల ఖాతాలో వేయడం జరుగుతుందని…
జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) ఆగస్టు 3 రైతులు కళ్ళల్లో ఆనందం చూసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు.మండపేట శ్రీ సీతా రామ కళ్యాణ మండపం…
జనం న్యూస్ ఆగష్టు 02 ఆసిఫాబాద్.జిల్లా బ్యూరోకొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్, ఆసిఫాబాద్ ఏఎస్పి చిత్తరంజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, షీ టీం ఆధ్వర్యంలో ” బాలికల భద్రత – విద్య వల్ల జీవిత విజయం…
జనం న్యూస్ ఆగష్టు02 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణలో పదేళ్లు గా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదల కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు…
*మీడియా సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల* జనం న్యూస్ ఆగస్టు 2 ముమ్మిడివరం ప్రతినిధిఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు…