• November 4, 2025
  • 70 views
మన్మథ్ స్వామి (కపిల్ దార్ )ని దర్శించుకున్న ఎమ్మెల్యే

జుక్కల్ నవంబర్ 4 :-(జనం న్యూస్) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిన్న నియోజకవర్గ పర్యటన ముగించుకున్న అనంతరం తన అనుచరులతో కలిసి మన్మథ్ స్వామి దర్శనానికి కపిల్ దార్ కు బయలుదేరారు..భక్తులతో కలిసి కపిల్ దార్ కు పాదయాత్రగా…

  • November 4, 2025
  • 65 views
ప్రజలు ఉచితర్లకు అలవాటు పడితే పాపం ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయ

మోహమ్మద్ ఇమ్రాన్ జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 04 తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రోడ్డు వేస్తా అస్తవ్యస్తంగా ఉంది దానికి ప్రధాన కారణాలు ప్రజలకు ఉచిత పథకాలు అంటూ…

  • November 4, 2025
  • 130 views
రోడ్లపై ధాన్యం ఆరబోయద్దూ…

పాపన్నపేట. నవంబర్. 04 (జనంన్యూస్) మండలంలో రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమైతే చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ అన్నారు.మంగళవారం ఆయన ఎల్లాపూర్ వద్ద ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడుతూ…రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం…

  • November 4, 2025
  • 98 views
చిన్నశంకరం పేట మండల తహసీల్దార్ ను ఘనంగా సన్మానించిన పద్మశాలి సంఘం నాయకులు

మెదక్,నవంబర్04: (జనంన్యూస్) మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల తహసీల్దార్ మాలతి ని మంగళవారం రోజు చిన్నశంకరంపేట మండల పద్మశాలి సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా ఆమె కార్యాలయంలో కలిసి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో చిన్నశంకరం పేట మండల అధ్యక్షులు…

  • November 4, 2025
  • 55 views
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం : రాంజోల్ బీఆర్ఎస్ నాయకులు మొహమ్మద్ జమిర్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 04 జహీరాబాద్. టిఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపుకు దారి కాబోతున్నారని గతంలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు…

  • November 4, 2025
  • 66 views
హెచ్.పీ గ్యాస్ లభించక అవస్థలు పడుతున్న ప్రజలు.

జూలూరుపాడు, జనం న్యూస్: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గ్యాస్ త్వరగా అందించాలని అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు మండల కేంద్రంలో గ్యాస్ ఏజెన్సీలను నియమించింది దీనితో సమయానికి గ్యాస్ లభించడం జరుగుతుంది, జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ అందుకు…

  • November 4, 2025
  • 67 views
దేశాయ్ బీడీ యాజమాన్యం దోపిడీని అరికట్టండి..!

జనంన్యూస్. 04. నిజామాబాదు. ప్రతినిధి. బీడీకార్మికులను చట్టం ఉల్లంగించి ఆర్థిక దోపిడీ చేస్తున్న దేశాయ్ బ్రదర్స్ కంపెనీ పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ సలహాదారులు (కేభినెట్ హోదా మంత్రి) పి.సుదర్శన్ రెడ్డికి ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు వినతి పత్రం ధ్వారా విజ్ఞప్తి. బీడీకార్మికులను…

  • November 4, 2025
  • 64 views
సెంటర్ లైటింగ్ పనులు పరిశీలించిన…… ఆర్ అండ్ బి శాఖ ఈఈ

బిచ్కుంద, నవంబర్ 4:–( జనం న్యూస్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులను మంగళవారం నాడు ఆర్ అండ్ బి శాఖ ఈ ఈ మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టర్…

  • November 4, 2025
  • 61 views
45 మంది విద్యార్థులు జిల్లా స్థాయి చెకుముకి ప్రతిభ పరీక్షకు ఎంపిక

జనం న్యూస్, నవంబర్ 04,అచ్యుతాపురం: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాల్లో భాగంగా చెకుముకి టాలెంట్ టెస్ట్ మండల స్థాయి పరీక్షలు అచ్యుతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాల నుంచి 45 మంది…

  • November 4, 2025
  • 67 views
ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ కు ఉత్తమ సేవా అవార్డు

జనం న్యూస్ నవంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఇటీవల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ను అతలాకుతలం చేసి నర్సాపురంలో తీరం దాటినమొంత తుఫాన్ పరిస్థితుల్లో కాట్రేనికోన మండలం, గచ్చాకాయల పోర సముద్ర తీర ప్రాంతం నుండి వలస…