మళ్ళీ రోడ్డెక్కి పోరాటం చేస్తాందళితబందు సాధన సమితి
జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. దళితబందు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో దళితబందు రెండవ విడత నిధులకు సంబందించిన గ్రౌండింగ్ ప్రక్రియ మొదలుపెట్టలని స్థానిక జమ్మికుంట మున్సిపల్ కమిషనర్…
ఘనంగా మహావీర జయంతి
జనం న్యూస్ ; 10 ఏప్రిల్ వారం ;జనంని సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి ;వై రమేష్ ;సిద్దిపేట: సిద్దిపేట: ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), సిద్దిపేట హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో వర్ధమాన మహావీరుని జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
ఘనంగా దాట్ల పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు.
జనం న్యూస్ ఏప్రిల్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు సోదరుడు పృథ్విరాజ్ వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు…
రెబ్బేన బస్ స్టేషన్ వద్ద వేసవి కాలం దృష్ట్యా చలివేంద్రం ప్రారంభం
జనం న్యూస్ ఏప్రిల్ 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మంచితనానికి చిరునామాగా నిలుస్తూ, ఆసిఫాబాద్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) ఎస్.చిత్తరంజన్, రెబ్బేన బస్ స్టేషన్ వద్ద వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనంగా నిలిచే చలివేంద్రం ను ప్రారంభించారు.…
ముక్క నివేష్ జ్ఞాపకార్ధంగా దివ్యాంగ ఆశ్రమం కు రెండు లక్షల 50 వేలు ఆర్థిక సహాయం
తల్లిదండ్రులు డా, ముక్క నవీన్ డా,స్వాతి..అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ముక్క నివేష్ చనిపోవడం ఎంతో బాధాకరం..ఆయన ఆత్మ ఆ భగవంతుని సన్నిధిలో సేద తీరాలి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట).. కరీంనగర్…
బిజెపి క్రియాశీల సభ్యత్వసదస్సు కార్యక్రమం
జనం న్యూస్ ఏప్రిల్ 10 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం గురువారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చిలిపి చెడుమండలంలో బిజెపి క్రియాశీల సభ్యత సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మెదక్…
ముమ్మిడివరంలోయువకిశోరం దాట్ల పృథ్విరాజ్ పుట్టినరోజు వేడుకలు .
జనం న్యూస్ ఏప్రిల్ 10 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ముమ్మిడివరం నియోజకవర్గ రాష్ట్ర నాయకులు యువకిశోరం దాట్ల పృథ్వీరాజ్ పుట్టినరోజు వేడుకలు ఈరోజు ముమ్మిడివరం కోమనపల్లి గెస్ట్ హౌస్ దగ్గర తెలుగుదేశం పార్టీ సొసైటీ అధ్యక్షులు పొద్దోకు నారాయణరావు ,…
భాగస్వామ్య గ్రామీణ అంచనాపై అవగాహన
జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట).. జమ్మికుంట మండలం మోత్కులగూడెం గ్రామంలో ఎస్ఆర్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ (పిఆర్ఏ) గ్రామీణ…
సివిల్ వ్యవహారాలను నేరంగా పరిగణించడాన్ని తప్పుబట్టిన సుప్రీం కోర్టు
జనం న్యూస్ ఏప్రిల్ 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అప్పుకు సంబంధించిన ఒక ఘటనలో పౌర కేసుకు బదులుగా క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని సుప్రీంకోర్టు యూపీ పోలీసులకు మొట్టికాయ వేసింది.ఉత్తరప్రదేశ్లో ఏదైతే జరుగుతుందో అది తప్పని విమర్శించింది. ప్రతిరోజూ…
గిరిజన తండాలు గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కార్యచరణ ప్రణాళిక -ఇలా త్రిపాటి
జనం న్యూస్ – ఏప్రిల్ 10- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- దర్తి ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం కింద గిరిజన తండాలు, వెనుకబడిన గిరిజన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు గాను కార్యాచరణ ప్రణాళికతో పాటు,…