బీసీలకు రిజర్వేషన్లు వచ్చేంతవరకు పోరాటం ఆగదు నిరటి రాజ్ కుమార్ జనం న్యూస్ 01నవంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల సాధనకై రాష్ట్ర బీసీ జేఏసీ ఆదేశాల మేరకు…
జనం న్యూస్ నవంబర్ 1 2025( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) న్యూస్ : ఎల్కతుర్తి గ్రామంలోఇటీవలే మరణించిన బోనగిరి ఐలయ్య కుటుంబాన్ని తంగళ్లపల్లి యువసేన వ్యవస్థాపకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగళ్లపల్లి రమేష్ పరామర్శించారు. ఐలయ్య…
జనం న్యూస్ అక్టోబర్ 01 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి ) :కోర్టు కేసులలో ఫోరెన్సిక్ సాక్ష్యం కీలకపాత్ర పోషిస్తుందని, ప్రతి న్యాయవాది దానిపై పక్కా అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయమూర్తి శ్రీ పి. వసంత్ సూచించారు.శనివారం జిల్లా…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నందలూరు లో జరిగిన శ్రీ శ్రీశ్రీ హజరత్ మగ్ధూం బాబా ఉరుసు మహోత్సవములో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు రాజ్యసభ మాజీసభ్యులు ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి,…
నిర్లక్ష్యానికి నిదర్శనం – బోర్డులకే పరిమితం జనం న్యూస్- నవంబర్ 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను విద్యలో అంతర్భాగం చేయాలని పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచి దానిని విద్యా ప్రణాళికలో…
జనం న్యూస్, నవంబర్ 1, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ) సిద్దిపేట బి ఎల్ టీ యూ, జిల్లా కార్యాలయం లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీహరి . ఉమ్మడి…
జనం న్యూస్, నవంబర్ 1, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకమైతే రాజ్యాధికారం సాధ్యమవుతుందని సిద్దిపేట జిల్లా టి ఆర్ పి అధ్యక్షుడు తుప్పతి బిక్షపతి అన్నారు, శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల…
జనం న్యూస్, నవంబర్ 01,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో అతి ప్రాచీన పుణ్యక్షేత్రమైన పంచదార్ల శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఫణిగిరి ప్రదక్షిణ నవంబర్ 5వ తేదీ బుధవారం ఉదయం 5గంటల నుండి…
బిచ్కుంద నవంబర్ 1 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శనివారం రోజు మహారాష్ట్రలోని కపిల్దార్ మన్మధ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నిర్వహించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 01-11-2025 జహీరాబాద్ పట్టణం రంజోల్ శుభం కన్వెన్షన్ లో ఈ రోజు జరిగిన జహీరాబాద్ పట్టణం Rtd STO బోయిని నారాయణ మనవరాలి వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్…