• February 24, 2026
  • 64 views
రైల్వే అండర్ బ్రిడ్జి వాటర్ లీకేజీ పై డి.ఈ.ఎన్జి. బి. ఎస్ శ్రీనివాస్ ని కలసిన కన్సల్టేటివ్ మెంబెర్ రాచూరి మురళి

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 24-02-26 రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి గుంటకల్ రైల్వే డివిజనల్ ఆఫీసు నందు సీనియర్ డిఈఎన్ కోఆర్డినేషన్ జి…

  • February 24, 2026
  • 63 views
దేశ పరువు తీసేలా కాంగ్రెస్ నిరసనలు: అల్లూరి పద్మ విమర్శ

జనం న్యూస్ ఫిబ్రవరి 24 ముమ్మిడివరం గ్రంధి నానాజీ ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నాయకుల నిరసన తీరుపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లూరి పద్మ వర్మ మండిపడ్డారు. సోమవారం ఆమె పాలకొల్లులో…

  • February 24, 2026
  • 63 views
ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు.

జనంన్యూస్.నిజామాబాద్, ఫిబ్రవరి 24.శ్రీనివాస్ పటేల్..జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత…

  • February 24, 2026
  • 59 views
స్కూల్ &కళాశాల గురించి వివరాలు తెలుసుకున్న గిరిజన నాయకుడు.

జనంన్యూస్. 24.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల కేంద్రం లొని మోడల్ స్కూల్ మరియు కళాశాల ను సందర్శించి ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి ని కలవడం జరిగింది రేపటినుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల గురించి…

  • February 24, 2026
  • 57 views
ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో పట్టణంలోని పలువురు నాయకులను కలిసి వారిని పార్టీలోకి రావలసినదిగా కోరడమైనది

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 24 సెల్ 9550978955 నరేంద్ర మోడీ దేశం కోసం ప్రధాన మంత్రిగా చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడు…

  • February 24, 2026
  • 60 views
రాష్ట్రంలో జగన్ కో అల్లర్లు సృష్టించాలని చూస్తుంది నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 24 సెల్ 9550978955 ఏపీలో జగన్ కో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేయడం ఆందోళన కలిగిస్తుంది అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.24-02-2026 మంగళవారం ఉదయం…

  • February 24, 2026
  • 61 views
కూకట్‌పల్లి పాత శివాలయం వద్ద అనాథ వృద్ధుడికి అండగా నిలిచిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ ఫిబ్రవరి 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి పాత శివాలయం వద్ద రోడ్డుపై అనాథ స్థితిలో వృద్ధుడు పడిన దుస్థితి మాత్రం స్థానికులను మాత్రమే కాదు, నన్ను కూడా కలిచివేసింది. కొద్ది రోజులుగా అక్కడే నివసిస్తూ,…

  • February 24, 2026
  • 69 views
అగ్రకుల అహంకారులను కఠినంగా శిక్షించాలి.

జనంన్యూస్. 24.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్.నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషమని నిజామాబాద్ బాద్ రూరల్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బండారి నరేష్ అన్నారు…

  • February 24, 2026
  • 64 views
పోచంపాడ్ ఉన్నత పాఠశాలలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు

జనం న్యూస్ ఫిబ్రవరి 24: నిజామాబాద్ జిల్లా మెండోర మండలంలోని పోచంపాడ్ ఉన్నత పాఠశాలలో రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రతా జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రొద్దుటూరు మమత అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మెండోర పోలీస్…

  • February 24, 2026
  • 63 views
ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించండి..

జనంన్యూస్. 24. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలపరిధిలోని న్యవనంది గ్రామ ఉన్నత పాఠశాలలో PET టీచర్ గా విధులు నిర్వహిస్తున్న సిద్దు డిప్యూటేషన్ పైన పోతంగల్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు , కానీ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి…