(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 20) రాయపోల్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు వికలాంగుల పెన్షన్ను రూ.6016కు పెంచాలని, అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, గీతకార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికుల పెన్షన్ను రూ.4016కు పెంచాలని…
(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 20 ) రాయపోల్: ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అయ్యగల రవి మాదిగ ఆధ్వర్యంలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు వికలాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ…
(సూర్యుడు సెప్టెంబర్ 20 రాజేష్) రాయపోల్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు వికలాంగుల పెన్షన్ను రూ.6016కు పెంచాలని, అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, గీతకార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికుల పెన్షన్ను రూ.4016కు పెంచాలని డిమాండ్…
ఏర్గట్ల జడ్పి హైస్కూల్ విద్యార్థుల స్ఫూర్తిదాయక ప్రయత్నం జనం న్యూస్ సెప్టెంబర్ 21:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విప్రో ఎర్తిఆన్ ప్రాజెక్ట్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ అంశంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.విద్యార్థులు…
జనం న్యూస్ సెప్టెంబర్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ… టేకుమట్ల మండల కేంద్రంలో…
జనం న్యూస్ సెప్టెంబర్ 20 చిలిపి చెడు మండలం ప్రతినిధి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచేడ్. మండల్ లో అజ్జమర్రి లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా అజ్జమర్రి 143 బూత్ అధ్యక్షులు…
జుక్కల్ సెప్టెంబర్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం లో శుక్రవారం అర్ధరాత్రి ఒకటి 30 నిమిషాలకు సబ్ కలెక్టర్ బాన్సువాడ వారి ఆదేశాల మేరకు పోతంగల్ మంజీరా ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా…
జనంన్యూస్. 20. నిజామాబాదు. టౌన్. ఇందూర్ నగరం . ధన్ పాల్ లక్ష్మీబాయ్ & విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్వాడి గల్లీ DSN కార్యాలయంలో నిర్వహించిన పట్టుచీరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు మరియు ట్రస్ట్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. జనసేన సిద్ధంతాలకు కట్టుబడి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బాటలో నడిచిన శ్రీ కాళహస్తి నియోజకవర్గ జనసైనికుడు మా అన్నకొట్టే సాయి ప్రసాద్ కి శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ పదవి రావడం ఒక…
జనం న్యూస్ సెప్టెంబర్ 20 శాయంపేట రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒప్పించి…