• January 10, 2025
  • 99 views
ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు

జనం న్యూస్- జనవరి 10- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్లో సంక్రాంతి పండగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు, విద్యార్థులు హరిదాసు, సాంప్రదాయ వేషధారణలో అలరించారు, ముగ్గుల…

  • January 10, 2025
  • 89 views
ఆశ వర్కర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

జనం న్యూస్ జనవరి 10 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆశా వర్కర్లు నిరాశన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎవరు లేనందున వారి యొక్క…

  • January 10, 2025
  • 83 views
రాష్ట్ర ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ హామీలు నెరవేర్చాలి”

జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో మల్లెపూల మధుకర్ కి వినతి*” జనం న్యూస్ 10కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.ఆసిఫాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా యువతకి యూత్ డిక్లరేషన్ పేరుతో ఐదు హామీలను ఇవ్వడం జరిగింది…

  • January 10, 2025
  • 100 views
బాస్వరము కరగదీయు బ్యాక్టీరియా. డీపన్ ఎరువు పంపిణీ

జనం న్యూస్ జనవరి 10 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మద్దూరు: రోదాన మండల వ్యవసాయ కార్యాలయం నందు బాస్వరము కరగదీయ బ్యాక్టీరియా (PSB) అ జీవన ఎరుపు పంపిణీ చేయడం జరిగింది. ఒక్క కిల్ పాకెట్ 50 రుపాయలు కాగా…

  • January 10, 2025
  • 91 views
మరీ ఇంత దారుణమా.. అర్ధరాత్రి ఓ వ్యక్తిని చుట్టుముట్టి.. దేవుడా..

హైదరాబాద్: మియాపూర్ (Miyapur) పోలీస్ స్టేషన్ పరిధి హఫీజ్ పేట్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని గుర్తుతెలియని కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. హఫీజ్ పేట్ రైల్వేస్టేషన్‌ (Hafizpet Railway Station) సమీపంలో శనివారం అర్ధరాత్రి కొంతమంది…

  • January 6, 2025
  • 290 views
తెలంగాణలో షేక్ హ్యాండ్స్ వద్దు: రేవంత్ సర్కార్ హైఅలర్ట్: మార్గదర్శకాలు

చైనాలో మెటాన్యుమోవైరస్ (HMPV) శరవేగంగా విస్తోరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా శరవేగంగా నిర్ణయాలను తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్యం- కటుంబ సంక్షేమ…

  • January 6, 2025
  • 282 views
ఏసీబీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్లిపోయిన కేటీఆర్.. ఎందుకంటే..

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట, మాజీ మంత్రి కేటీఆర్ (BRS Leader, KTR) ఫార్ములా-ఈ కారు రేసు కేసు (Formula-E car race Case)కు సంబంధించి విచారణ నిమిత్తం సోమవారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి (ACB office) వచ్చారు. అయితే విచారణకు…

  • January 5, 2025
  • 275 views
Special Trains:సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా.. నిజంగా మీకు పండగలాంటి వార్త

హైదరాబాద్, జనవరి 05: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అందుకోసం 52 అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించంది. ఆయా అదనపు రైళ్లను హైదరాబాద్ మహానగరంలోని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com