• March 29, 2025
  • 23 views
మన్యం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేసేంతవరకు ఏఐఎస్ఎఫ్ పోరాటం

జనం న్యూస్ పార్వతీపురం, మార్చ్ 29, రిపోర్టర్ ప్రభాకర్: రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని శనివారం ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జి, సహాయ…

  • March 29, 2025
  • 20 views
ఘనంగా టిడిపి పార్టీ 40 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి కార్యాలయం నందు ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం అన్న స్వర్గీయ ఎన్టీఆర్…

  • March 29, 2025
  • 28 views
పరకాల- భూపాలపల్లి ఎమ్మెల్యే ల ఆధ్వర్యంలో జాబ్ మేళా

జనం న్యూస్ మార్చి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తేది: 04-03 రోజున ఉదయం 10.00 గంటల సమయం నుండి పరకాల లోని లలిత కన్వెన్షన్ హాల్ లో పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్…

  • March 29, 2025
  • 20 views
ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

జనంన్యూస్ మార్చి 29 బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోనీ పేరూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం లో వాజేడు మండల ప్రధాన కార్యదర్శి టిడిపి సీనియర్ నాయకులు గుడివాడ సత్యనారాయణ మరియు దాని…

  • March 29, 2025
  • 19 views
విద్యార్థులకు బ్యాగులు మరియు సోలార్ లైట్లు పంపిణీ…

జుక్కల్ మార్చి 29 జనవరి ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో పడం పల్లి గ్రామంలో ఈరోజు మార్పు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు మరియు సోలార్ లైట్లు పంపిణీ చేయడం జరిగింది జుక్కల్ యూత్…

  • March 29, 2025
  • 20 views
వ్యవసాయ మార్కెట్ పలు అభివృద్ధి కార్యక్రమాల నిధుల కోసం మంత్రి పున్నం ప్రభాకర్ కు వినతి పత్రం

▪️ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం.. జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్// జమ్మికుంట).. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాల నిధుల మంజూరుకై, బీసీ…

  • March 29, 2025
  • 20 views
ఘనంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

▪️దేశీని కోటి ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్.. జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఇల్లందకుంట దేవస్థానం చైర్మన్…

  • March 29, 2025
  • 21 views
రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యం ప్రణవ్ బాబు

జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే రాజ్యాంగాన్ని అపహస్యం చేసేలా బీజేపీ పార్టీ ప్రవర్తిస్తుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల…

  • March 29, 2025
  • 22 views
కులమతాలకు అతీతంగా ప్రజలు పండుగలు జరుపుకోవాలి

▪️జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి.. జనం న్యూస్ // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ (జమ్మికుంట).. భారతదేశమంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని దేశంలోని విభిన్న కులాల మతలవారు ఉగాది, రంజాన్ మరియు రాబోయే పండుగలను అన్ని కులాల…

  • March 29, 2025
  • 21 views
ఏప్రిల్ నుండి రేషన్ కార్డు దారులకు ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వాలి తహసిల్దార్ సత్యనారాయణ

జనం న్యూస్ మార్చి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి రేషన్ డీలర్లతో తహసిల్దార్ మాట్లాడుతూ ఏ ఒక్కరు బియ్యం అమ్మి నట్లు ఫిర్యాదులు వస్తే కేసులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com