• May 12, 2025
  • 22 views
శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో చుండీ హోమం, అనంతరంఅన్న సంబరాధన

జనం న్యూస్ మే 12 కాట్రేను కొన ముమ్మిడివరం ప్రతినిధి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో చండి హోమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం వైశాఖ మాస పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆణి వీళ్ళ ఫణికాంత్…

  • May 12, 2025
  • 25 views
ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రారంభం….

జనం న్యూస్ మే 12(నడిగూడెం) మండలం లోని సిరిపురం క్లస్టర్ రైతు వేదిక వద్ద ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను ఏఈఓ రేణుక సోమవారం ప్రారంభించారు. రైతుల వివరాలను పోర్టల్ లో నమోదు చేసి ప్రతి రైతుకు 11 అంకెల ఫార్మర్ ఐడి…

  • May 12, 2025
  • 22 views
చిలకలూరిపేట 100 పడకల ఆసుపత్రికి నూతనంగా సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాసరావు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు నియమితులు అయిన డాక్టర్ శ్రీనివాసరావు ఈరోజు మాజీమంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడుతూ ఈ…

  • May 12, 2025
  • 24 views
వీర జవాన్ మురళి నాయక్ ప్రాణత్యాగం యావత్ భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేనిది

ఉగ్రవాద పాకిస్థాన్ ను మట్టు పెట్టకపోతే ఇండియాకు వికాసం లేదు కలగూర రాజకుమార్ , జనం న్యూస్ 12,మే భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కలగూర రాజ్ కుమార్…

  • May 12, 2025
  • 77 views
రాందేవరావ్ ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ నర్సుల దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ మే 12 కూకట్పల్లి నియోజకవర్గం ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా రాందేవరావ్ ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణ విభాగంలో నర్సుల పాత్ర అత్యంత…

  • May 12, 2025
  • 28 views
ఘనంగా గంగ దేవత పండుగ

జనం న్యూస్ మే(12) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో సోమవారనాడు యాదవులంతా కలిసి గంగ దేవమ్మ పండుగ ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా యాదవులు గంపలతో గుడి చుట్టూ తిరుగుతూ బేరీలు, డప్పు చప్పులతో నాట్యం…

  • May 12, 2025
  • 22 views
బాలానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి అభినందనలు తెలియజేసిన అల్విన్ కాలనీ డివిజన్ భారతీయ జనతా పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ రంగారావు

జనం న్యూస్ మే 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి నేరాలు అరికట్టడంతోపాటు పోలీసుల పనితీరుపై స్థానిక ప్రజల అభిప్రాయ సేకరణతో బాలానగర్ పోలీస్ స్టేషన్ ఉత్తమ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా టి.నరసింహ రాజు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా…

  • May 12, 2025
  • 22 views
ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడో

జనం న్యూస్ 12మే భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి) భీమారం మండలంలోని బూరుగుపల్లి నుండి గేర్రగూడెం మీదుగా దాంపూర్ వరకు రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా నిలిచి పోయింది రోడ్డు నిర్మాణం విషయంలో ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ చూపడం లేదని…

  • May 12, 2025
  • 30 views
అమ్మ మనసు” పేరుతో కార్యక్రమం నిర్వహించిన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ హోంగార్డు

జనం న్యూస్ మే 12 న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ ” అమ్మ మనసు” పేరుతో కార్యక్రమం అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ వాంబే కాలనీ నందు నిర్వహించినారు ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ సంస్థ అధ్యక్షురాలు…

  • May 12, 2025
  • 30 views
ఎర్రవల్లి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ కి

ముఖ్య అతిథి మార్కుక్ మండల్ ( బి.ఆర్.ఎస్) బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ జనం న్యూస్, మే 13 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ ఎర్రవల్లి కేసీఆర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com