వక్ఫ్ బోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి! నిరసన తెలిపిన హత్నూర. ముస్లిం సోదరులు
జనం న్యూస్. మార్చి 28. సంగారెడ్డి జిల్లా. హత్నూర. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు పవిత్ర రంజాన్ మాసం జుమతుల్ విధా చివరి శుక్రవారం నాడు నమాజ్ అనంతరం హత్నుర జామియా మజీద్ లో పెద్ద…
అనుమానస్పద స్థితిలో యువతి మృతి
జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అనుమానస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సాలూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సాలూరు రూరల్ SI నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కందులపథం పంచాయతీ చిన్నవలస…
రూ.కోట్ల ఆస్తిని ఇవ్వడం సమంజసమా: బొత్స
జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖలో లులు మాల్ భూమి లీజుపై ప్రభుత్వ నిర్ణయాన్ని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పారదర్శకత లేకుండా సుమారు…
పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి సంతాపం తెలియచేసిన విజయనగరం జిల్లా క్రైస్తవ సంఘాలు
జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాజమండ్రి లో అకాల మరణమునకు గురైన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణము క్రైస్తవ సమాజంనకు తీరని లోటు, ఆయన అనేక పేదలను, అనాధులను పోసించే గొప్ప వ్యక్తి…
పోక్సో కేసులో నిందితుడికి 20సం.ల కఠిన కారాగారం, జరిమానా
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు జయనగరం పట్టణం గోకపేటకు చెందిన కంది…
జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను స్పెషల్ డ్రైవ్ టీమ్ సభ్యులు తనిఖీ
జనం న్యూస్, మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : ఈ రోజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో పి.సి.పియన్.డి.టి. అడ్వైజరి కమిటి సమావేశంను డా. జి. అన్నా ప్రసన్నకుమారి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అధ్యక్షతన…
ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన వెలుగు కాశీరావు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 28.ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రమైన తర్లుపాడు మసీదు వద్ద రంజాన్ మాసంని పురస్కరించుకొని జనసేన పార్టీ తర్లుపాడు మండల నాయకులు వెలుగు కాశీరావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు…
వన్ నేసన్ వన్ ఎలక్షన్ ఓకే దేశం ఓకే ఎన్నిక పై భారతీయ జనతా పార్టీ ద్రుష్టి
జనంన్యూస్ మార్చి 28 వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు:ఈరోజు ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు మండల అధ్యక్షుడు రా మెల్లరాజశేఖర్ అధ్యక్షతన వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకే…
వన్ నేసన్ వన్ ఎలక్షన్ ఓకే దేశం ఓకే ఎన్నిక పై భారతీయ జనతా పార్టీ ద్రుష్టి
జనంన్యూస్ మార్చి 28 వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు :ఈరోజు ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు మండల అధ్యక్షుడు రా మెల్లరాజశేఖర్ అధ్యక్షతన వన్ నేషన్ వన్ ఎలక్షన్…
కోరేపల్లిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు
జనం న్యూస్ // మార్చ్ // 28 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట)హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రోజున పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనం ఎత్తుకొని ఊరేగింపుగా వచ్చి…