అర్హులైన అందరికీ పథకాలు అందిస్తాం
జనం న్యూస్ జనవరి 24ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లాలోని వాంకిడి మండలం జైత్ పూర్ గ్రామంలో రైతు భరోసా,…
సీపీఎం పార్టీ రాష్ట మహాసభలకు ప్రతినిధిగా దుర్గం.దినకర్ ఎంపిక….
జనం న్యూస్ జనవరి 24 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- సీపీఎం పార్టీ రాష్ట నాలగవ మహాసభలకు ప్రతినిధిగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ ఎంపిక అయ్యారు ఈ మహాసభలు సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 25…
అడ గ్రామంలో పేకాట స్థావరంపై దాడి.. 9మంది పై కేసు నమోదు: సిఐ రవీందర్
జనం న్యూస్ జనవరి 24 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- ఆసిఫాబాద్ మండలం అడ గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆసిఫాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆసిఫాబాద్ సిఐ రవీందర్ కు వచ్చిన సమాచారం మేరకు ఆసిఫాబాద్ ఎస్సై ప్రశాంత్…
ముగిసిన జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు
జనం న్యూస్ -జనవరి 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో గత రెండు రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు ముగిశాయి, బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల…
బాలికల హక్కులను ప్రతి ఒక్కరు గౌరవించి వాటిని కాపాడాలి.మాజీ (ఏ.జి.పి) దాసరి చిట్టిబాబు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- మండల కేంద్రమైన నాదెండ్ల లోని కస్తూరి బాలికల పాఠశాలలో శుక్రవారం స్థానిక జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (గార్డ్స్) ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవ…
అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు- తిరుమల కొండ అన్నపూర్ణ
జనం న్యూస్- జనవరి 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీలోని ఎనిమిదవ వార్డులో ప్రజా పాలనలో భాగంగా నిర్వహించిన వార్డు సభలో కౌన్సిలర్ తిరుమల కొండ అన్నపూర్ణ పాల్గొన్నారు ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను…
సంక్షేమ పథకాలకు అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి -కమిషనర్ దండు శ్రీనివాస్
జనం న్యూస్- జనవరి 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ నాలుగవ వార్డుకు సంబంధించిన గ్రామసభను స్థానిక బాలికల పాఠశాలలో నిర్వహించారు, ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్ మాట్లాడుతూ నందికొండ మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు…
పేకాట స్థావరలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి..ఏడు గురి పై కేసు నమోదు
జనం న్యూస్ జనవరి 24 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ. డీవీ.శ్రీనివాస రావు , ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్, ఆసిఫాబాద్ మండలలో వివిధ గ్రామాల్లో పేకాట ఆడుతున్నారు అన్న సమాచారం మేరకు శుక్రవారం టాస్క్ఫోర్స్ పోలీసులు…
రోగులకు మెరుగైన వైద్య సేవలుఅందించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ….
బిచ్కుంద జనవరి 24 జనం న్యూస్:- కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలు…
రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ ని సత్కరించిన జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడు కంచర్ల బాబి
జనం న్యూస్ జనవరి 24 అమలాపురం:- ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కంచర్ల బాబి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు మరియు తాటిపాక ఆర్యవైశ్య వ్యాపార సంఘ సభ్యులు ఇటీవల రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్…