ఉచిత పశుఆరోగ్య శిబిరాలను రైతుల సద్వినియోగం చేసుకోవాలి డాక్టర్ డయాన
జనం న్యూస్ జనవరి 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:- అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 31వ తేదీ…
సూర్య దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు: సూర్య దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను చిలకలూరిపేట అర్బన్ సి.ఐ పి.రమేష్,గ్రామీణ సి.ఐ బి.సుబ్బా నాయుడు, ఎస్సై అనిల్ కుమార్ చేతుల మీద శనివారం ఆవిష్కరణ…
ధాత్రుత్వాన్ని చాటిన కేతగుడిపి సర్పంచ్ పెద్ద మస్తాన్
జనంన్యూస్ తర్లుపాడు మండలం జనవరి 25:- కేతగుడిపి గ్రామం లో య సీ పాలెంలోని బేతం కోటయ్య అనారోగ్యం తో శుక్రవారం రోజున మరణించడం జరిగినది ఆయన మట్టిఖర్చుల నిమిత్తం సర్పంచ్ డిపి మస్తాన్ &బ్రదర్స్ 5000/- రూపాయలు మరియు డిపియం…
తర్లుపాడు లో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ తర్లుపాడు మండలం. జనవరి 25:- తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు తహసీల్దార్ యూ విజయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు గ్రామం లో ర్యాలీ నిర్వహించి భారత పౌరులమైన మేము,…
ఆర్టీ ఐ లైవ్ న్యూస్ ఛానల్, ఆర్టీ ఐ నిఘా పత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన బెజ్జుర్ తహసీల్దార్
జనం న్యూస్ జనవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో శుక్రవారం బెజ్జుర్ తహసీల్దార్ కార్యాలయంలో భూమేశ్వర్, చేతుల మీదుగా ఆర్టిఐ లైవ్ న్యూస్ ఛానల్ మరియు ఆర్టిఐ నిఘా డిజిటల్ దినపత్రిక…
బీబీపేటలో రస బసా సాగిన నాలుగో రోజు గ్రామసభ
జనం న్యూస్ జనవరి 25 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ):- మండల కేంద్రమైన బీబీపేట గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామసభ రసాభాసగా కొనసాగింది. అటు గ్రామస్తులు ఇటు అధికారుల మధ్య కొద్దిసేపు మాటలు యుద్ధం నెలకొంది. ప్రభుత్వము…
ఆగస్టు 15న జెండా ఎగరేస్తాం! జనవరి 26న ఆవిష్కరిస్తాం! తేడా ఏంటీ?
జనం న్యూస్ జనవరి 26( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ):- ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆగస్ట్ 15 రోజున జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన…
వైసీపీ పబ్లిసిటీ వింగ్ నియోజకవర్గ అధ్యక్షులుగా సీనియర్ నాయకులు బొల్లా బాలిరెడ్డి.
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 25 (జనం న్యూస్):- గిద్దలూరు :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ వింగ్ నియోజకవర్గ అధ్యక్షులుగా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు బొల్లా బాలిరెడ్డి నియమితులైనట్లు…
01/01/2025 ఈ తేదీ వరకు, పట్టాదారు పాస్ బుక్కులు వచ్చిన రైతులు, రైతు భరోసాకు అప్లై చేసుకోవాలి
జనం న్యూస్ జనవరి 25( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్):- సిద్దిపేట జిల్లా మర్కుక్ రైతు సోదరులకు విజ్ఞప్తి -రైతు భరోసా. 01/01/2025 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ బుక్కులు వచ్చిన రైతులు రైతు భరోసా దరఖాస్తు ఫారం, ఆధార్…
కమ్మేసిన మంచి దుప్పటి
జనం న్యూస్ జనవరి 26 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో శనివారం ఉదయం మంచి దుప్పటి పరుచుకుంది. తెల్లవారుజామునుండి ఉదయం 11:00 దాటిన సూర్యుడు కనిపించనంత మంచు కురిసింది. జాతీయ రహదారిపై రాకపోకలు…