కేజ్విల్ ట్రాక్టర్లు రోడ్డుపైన నడిపినచో కఠిన చర్యలు తప్పవు-ఎస్సై రాజేశ్వర్
జనం న్యూస్ జూలై 09:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని ఏ గ్రామములో నైనా సరే దమ్ము చక్రలు కలిగిన కేజివిల్ ట్రాక్టర్లు రోడ్డు మీద కనబడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై పడాలరాజేశ్వర్ అన్నారు.ఏర్గట్ల మండలకేంద్రంలోని రైతు వేదిక భవనంలోఎనిమిది గ్రామాలకు చెందిన…
నాగార్జునసాగర్ పరిధిలోనేషనల్ హైవే అథారిటీ, డిటిఆర్ బి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల తనిఖీ
జనం న్యూస్- జూలై 9 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ పరిధిలో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేషనల్ హైవే అథారిటీ ఇంజనీర్స్ మరియు డిస్టిక్ ట్రాఫిక్ రిసోర్స్ బ్యూరో (డి టి ఆర్ బి)ఇన్స్పెక్టర్, రోడ్డు…
నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
జనం న్యూస్,జూలై09,అచ్యుతాపురం: కార్మికుల నష్టదాయకమైన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని అచ్యుతాపురంలో ర్యాలీ,మానవహారం, మోడీ సారు కార్మిక చట్టాలు రద్దు చేయాలని వినూత్న కళారూపం ప్రదర్శించి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల కన్వీనర్ కే. సోమనాయుడు అధ్యక్షతన జరిగిన…
పెట్టుబడిదారుల కోసం కార్మికులను బలి చేస్తున్న కేంద్రం- ఎస్. కె బషీర్
జనం న్యూస్ – జులై9- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – పెట్టుబడిదారుల మెప్పుకోసం కార్మిక వర్గాలను వారి హక్కులను కేంద్ర ప్రభుత్వం బలి చేస్తుందని సిఐటియు జిల్లా నాయకులు ఎస్. కె బషీర్, ఏఐటీయూసీ నాయకులు వల్లెపు నాగార్జునలు ఆరోపించారు.…
సత్యనారాయణ స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు
జనం న్యూస్ – జులై- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో గురువారం గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అర్చకులు రాధా…
ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల లో పోలీస్ షీ టీమ్ డ్రగ్స్ ఈవ్ టీజింగ్ పైన అవగాహన సదస్సు
జనం న్యూస్ జులై 09 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ మండల కేంద్రం లోని ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో ఈరోజు ఆసిఫాబాద్ షీ టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ…విద్యార్థినులు కు ఈవ్…
రైతులకు నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలు అందించాలి
జనం న్యూస్ జూలై 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సూర్యాపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలాని ఉద్యాన శాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ బి బాబు అన్నారు.బుధవారం మునగాల మండల పరిధిలోని మాధవరం…
నేడు బుద్ధవనంలో ధర్మ చక్ర ప్రవర్తన దినోత్సవం
జనం న్యూస్ – జులై 9-నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – అంతర్జాతీయ స్థాయిలో నాగార్జునసాగర్ లో తెలంగాణ టూరిజం నిర్మించిన బుద్ధ వనంలో గురువారం నాడు ధర్మ చక్ర ప్రవర్తన దినోత్సవ వేడుకలను బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య…
రేపటి నుండి బ్రేకర్లు మరమ్మతుల పనులు
జనం న్యూస్,జూలై 09,అచ్యుతాపురం: 220 కెవి బ్రాండిక్స్ సబ్ స్టేషన్ లో 100 ఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ కి సంబంధించిన హెచ్.వి. సైడ్ పాత కర్ స్థానంలో కొత్త బ్రేకర్ ను అమర్చే పనులు 10 వ తేదీ ఉదయం…
బాల్యం నుంచే పిల్లల దినచర్యపై తల్లిదండ్రులు శ్రద్ధచూపాలి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. బాల్యం నుంచే పిల్లల దినచర్య పై శ్రద్ధ చూపాలి మొబైల్ తాంత్రిక ప్రయోగం నుంచి వారిని కాపాడు కోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉందిమొబైల్ ఫోన్లు, టీవీలు వంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి…