విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిస్కార వేదిక నిర్వహించబడును
జనం న్యూస్ జూలై 10 జగిత్యాల జిల్లా బిర్ పూర్ మండల కేధ్రం లోని రైతు వేదికలో బీర్ పూర్ మరియు సారంగా పూర్ రాయికల్ మండల విద్యుత్ వినియోగ దారులకు తెలియజేయునది ఏమనగా రేపు తేది 11.07.2025 రోజున బీర్…
ఏపీ స్టేట్ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుని మర్యాదపూర్వంగా కలిసిన కోనసీమ బిజెపి నాయకులు
జనం న్యూస్ జూలై 10 ముమ్మిడివరం ప్రతినిధి నూతనంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన శ్రీ పి.వి.ఎన్ మాధవ్ వారి ప్రమాణ స్వీకారం సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యాలయం విజయవాడలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువాతో సన్మానించి,…
చెయ్యరు గ్రామదేవత దాసులమ్మ తల్లికి వెండి ఆభరణాలు బహూకరణ
జనం న్యూస్ జూలై 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ [ ముమ్మిడివరం నియోజకవర్గం: కాట్రేను కోన మండలం చెయ్యేరు గ్రామ దేవత శ్రీ దాసులమ్మ తల్లి కి సుమారు లక్ష ఇరవై వేల (1,20,000) విలువైన వెండి ఆభరణాలు, (వడ్డానం,…
బీజేపీ ఆధ్వర్యంలో నూతన ఎస్సై ని కలిసిన నాయకులు..!
జనంన్యూస్. 10.నిజామాబాదు. రూరల్. సిరికొండ పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ ఇన్స్పెక్టర్ జె. రామకృష్ణ ను భారతీయ జనతా పార్టీ సిరికొండ మండల నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో కీలకపాత్ర పోషించే పోలీసు వ్యవస్థను…
ఏఎస్ పేటలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుగ్రాస వారోత్సవాలు
జనం న్యూస్ జూలై 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జూలై 7 నుండి 14 వరకు నిర్వహించబడే పశుగ్రాస వారోత్సవాల సందర్భంగా, 2025 జూలై 10న కసింకోట మండలంలోని ఏఎస్పేట గ్రామం లో…
తొలి అడుగు ప్రచార కార్యక్రమంలో మల్ల గణేష్
జనం న్యూస్ జూలై 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 81 వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమం ఈరోజు ఉదయం సంతోషిమాత కోవెల ఏరియాలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై అభిప్రాయం…
విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ పై*వైకాపా మూకల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
జనం న్యూస్ 10 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సాక్షాత్తు ఆ పార్టీ కి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సూచనలు,సైగల మేరకు చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇంచార్జ్ విజయానంద రెడ్డి సమక్షం లొనే ఫోటో…
విజయనగరం టూ టౌన్ ఎస్.ఐ మురళిపై చర్యలు-ఛార్జ్ మెమో జారీ చేసిన ఎస్పీ వకుల్ జిందాల్
జనం న్యూస్ 10 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గత నెల 27న సీనియర్ జర్నలిస్ట్, 10టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎం.ఎం.ఎల్.నాయుడుపై దౌర్జన్యం చేసి ఫోన్ లాకున్న ఎస్.ఐ మురళి ఎస్.ఐ తీరును ఖండిస్తూ జిల్లా కలెక్టర్, ఎస్పీ,…
విజయనగరంలో ర్యాలీ చేస్తున్న AIFTU నాయకులు
జనం న్యూస్ 10 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విజయనగరం AIFTU, విజయదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ విజయనగరంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రకాశ్ పార్క్ నుంచి కన్యకా పరమేశ్వరి కోవెల మీదుగా స్టేట్…
కార్మిక హక్కుల పరిరక్షణే ధ్యేయంగా సమ్మె పోరాటం.-సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. ఈశ్వరయ్య
జనం న్యూస్ 10 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కేంద్రంలో మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి భారత దేశాన్ని కేవలం ఇద్దరు గుజరాతీయులు అదానీ, అంబానీల శ్రేయస్సు కోసం మాత్రమే పరిపాలన ఉందని సిపిఐ…