అన్యాక్రాంతమైన సిబిసిఎన్ సి ఆస్తులపై సి బి సి ఐ డి విచారణ చేపట్టాలి….ట్రస్టు చైర్మన్ అర్ ఎస్ జాన్….
జనం న్యూస్ 26 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- అన్యాక్రాంతమైన సిబి సి ఎన్ సి ఆస్తుల పై సిబిసి ఐ డి తో విచారణ చేపట్టాలని ట్రస్టు చైర్మన్ అర్ ఎస్ జాన్ డిమాండ్ చేశారు. శనివారం…
||సమర్థవంతమైన అధికారులుగా అవార్డు అందుకున్న జిల్లా ఎస్పీ మరియు బెటాలియన్ కమాండెంట్||
జనం న్యూస్ 26 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ప్రతిభ కనబర్చినందుకు ‘బెస్ట్ ఎలక్ట్రోలర్ ప్రాక్టీసెస్ అవార్డు’ అందుకున్ జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మరియు బెటాలియన్ కమాండెంట్w మాలిక గార్గ్, ఐపిఎస్…
కూకట్ పల్లి బాగ్ అమీర్ లో ఘనంగా 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తెల్ల హరికృష్ణ
జనం న్యూస్ జనవరి 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కూకట్ పల్లి బాగ్ అమీర్ బంగారు మైసమ్మ గుడి పక్కన ఉన్న వార్డ్ ఆఫీస్ ఎదురుగా 76వ భారత గణతంత్ర దినోత్సవము సందర్బంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీసీ సంక్షేమ…
రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సీఐ రంజిత్ రావు
జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో బాలికలకు రోడ్డు భద్రత నియమాలు నిర్వహించిన పరకాల రూరల్ సీఐ రంజిత్ రావు ఆధ్వర్యంలో బాలికలకు ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలు పాటించాలని తెలియజేశారు…
జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకల్లో రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు
జనం న్యూస్ జనవరి 25 జిల్లా బ్యూరో:- ఇంద్రవెల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఇట్టి వేడుకల్లో రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు…
సంక్షేమ పథకాల అమలుకు పండుగ తలపించెలా ఏర్పాట్లు
అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్ జనం న్యూస్ జనవరి 26 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా,ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం…
ఓటు పౌరులకి రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కు ……
18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలి…. ఓటు వేయటం పౌరులు బాధ్యతగా భావించాలి…… ప్రజాస్వామ్యం లో ప్రధాని నుండి వార్డు మెంబర్ వరకు ఎన్నుకునే అవకాశం పౌరులకి ఉంది…… 15 వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా…
ఫిబ్రవరి 10న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇళ్ల స్థలాల అర్జీల సమర్పరణ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- ఫిబ్రవరి 9న ఘనంగా అమరజీవి బొంతా డానియేలు వర్ధంతి. సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలతో నాగబైరు సుబ్బాయమ్మ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న…
తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ తెలపండి. హత్నూర ఎస్సై కే. శుభాష్
జనం న్యూస్. జనవరి 25. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్):- కామారెడ్డి జిల్లా బికునూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ తండ్రి శంకరయ్య వయసు 42 సంవత్సరాల గల వ్యక్తి గత మూడు సంవత్సరాల…
రేపు విక్రయాలు జరిపితే కఠిన చర్యలుతీసుకుంటాం మున్సిపల్ కమిషనర్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము గణతంత్ర దినోత్సవము సందర్భముగా అనగా ఆదివారము చిలకలూరిపేట పురపాలక సంఘం నందు జంతువధ, మాంస విక్రయము నిషేదించడమైనది.కావున మాంసము వ్యాపారస్థులు, చికెన్ స్టాల్స్…