• April 1, 2025
  • 21 views
తాగునీటి ఎద్దడి నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టండి

జనం న్యూస్ 01 ఏప్రిల్ కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురి మెల్ల శంకర్ ) ప్రతిపాదనలో ఉన్న నీటి పథకాలను సత్వరమే పూర్తి చే మంచినీటి సమస్య పరిస్కారానికి నిధుల కొరత లేకండా చూస్తా నీటి సమస్యపై ప్రజలు నుంచి ఫిర్యాదులు…

  • April 1, 2025
  • 22 views
రామకోటి రామరాజుకు గోటి తలంబ్రాలు అందజేసిన దుబ్బాక బాలాజీ దేవాలయం

భద్రాచల రామయ్య కల్యానానికి దుబ్బాక నుండి 50కిలోలు కళశాలలో గోటి తాలంబ్రాలు అందజేసిన కమిటీ సభ్యులు రామభక్తిలో ముందున్న దుబ్బాక: రామకోటి రామరాజు జనం న్యూస్, ఏప్రిల్ 2, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) శ్రీరామకోటి భక్త…

  • April 1, 2025
  • 19 views
ఉల్లాసంగా ఉత్సాహంగా….

మద్నూర్ ఏప్రిల్ 1 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామంలో గల ఈతకొలనులో మంగళవారం సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ వారి పిల్లలు తో కలిసి…

  • April 1, 2025
  • 75 views
సింగరేణి సీ అండ్ ఎండితో భేటీ అయిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని

కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమల్ల శంకర్ ఏప్రిల్ 01 ( జనం న్యూస్) కార్మికుల సొంతింటి కల నెరవేర్చండి కోర్ట్ రోడ్డు, త్రిమాత టెంపుల్ రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించండి 17 కమ్యూనిటీహాళ్ళ నిర్మాణానికి స్థలాలు కేటాయించాలి వీకే ఉపరితల గని…

  • April 1, 2025
  • 20 views
సన్న బియ్యం పంపీణీ ప్రారంభించిన ఎమ్మెల్సీ దండె విఠల్

జనం న్యూస్ ఏప్రిల్ 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణం ఇందిరా మార్కెట్ లో గల రేషన్ షాప్ లో మంగళవారం లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్,…

  • April 1, 2025
  • 25 views
మృతుని కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని అందజేత

కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి గంగారపు మహేష్.. జనం న్యూస్ // ఏప్రిల్ //1 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట).. హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఇల్లందుల సదయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా…

  • April 1, 2025
  • 28 views
సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెట్టడం అత్యంత దౌర్భాగ్యం

జమ్మికుంట మాజీ జెడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మకానికి పెట్టడం అత్యంత దౌర్భాగ్య…

  • April 1, 2025
  • 24 views
సంక్షేమ బోర్డు అమలు కై మే 20న సమ్మె కోన లక్ష్మణ

జనం న్యూస్ ఏప్రిల్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ను నెల రోజుల్లో పరిష్కారం చేయాలనీ లేకుంటే మే 20న సమ్మెకు చేస్తునట్లు ఆంధ్రప్రదేశ్ భవన…

  • April 1, 2025
  • 26 views
కొత్తూరు గ్రామం లో డంపింగ్ యార్డును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆర్ డి ఓ ఆయేషా

జనం న్యూస్ ఏప్రిల్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి కొత్తూరు లో ఉన్న డంపింగ్ యార్డ్ ని శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పరిశీలించిచుట్టూ ప్రభుత్వ భూమి ఎంత ఉందొ సర్వే చెయ్యమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎనిమిదిన్నర ఎకరాలలో…

  • April 1, 2025
  • 28 views
బదిలీపై వెళ్తున్న కానిస్టేబుల్ రంజిత్ కుమార్ కు సన్మానం

జనం న్యూస్ ఏప్రిల్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గత 5 సంవత్సరాలుగా పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ కే. రంజిత్ కుమార్ ఇటీవల జరిగినటువంటి బదిలీలలో శాయంపేట…

Social Media Auto Publish Powered By : XYZScripts.com