డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సాధించిన శ్రావ్య
జనం న్యూస్ ఏప్రిల్ (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన శ్రావ్య గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ జాబితాలో 516.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో 12 వ ర్యాంకు సాధించింది. శ్రావ్య మొదటి ప్రయత్నంలోనే ఈ…
సైబర్ నేరాలపై యువత అవగాహనా కలిగి ఉండాలి : ఎస్ఐ
జనం న్యూస్ ఏప్రిల్ 1 నడిగూడెం సైబర్ నేరాలపై యువత అవగాహన కలిగి ఉండాలని నడిగూడెం మండల ఎస్. ఐ అజయ్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆయన మాట్లాడుతూ.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రావడం, మన…
వెయ్యి బీడీ కి , రూ 261-97 చెల్లించాలి సి పి ఐ మండల కార్యదర్శి బత్తిని సదానందం
జనం న్యూస్ ఏప్రిల్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బీడీకార్మికులకు పెరిగిన కరువు భత్యం,(వి డి ఏ)రూ 10-40 పైసలు, వెయ్యి బీడీల కు అన్ని కలుపుకొని రూ 261-97 పైసలు.ఈ పెరిగిన కరువు భత్యం…
సన్న బియ్యం పంపిణీ చేసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్
బిచ్కుంద ఏప్రిల్ 01:-( జనం న్యూస్) ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) జుక్కల్ శాసనసభ్యులు ఆదేశాల మేరకు ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన ప్రజల కొరకు ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మంగళవారం రోజు పత్లాపూర్…
సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే
జనం న్యూస్ ఏప్రిల్(1) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం వెలుగుపల్లి గ్రామంలో మంగళవారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించినాడు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, తుంగతుర్తి…
పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా లభించే సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వ నిధులే
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట ).. తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వ నిధులే అని బండి సంజయ్…
చేబర్తి లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం
ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే సాధ్యం తాండ కనకయ్య గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం జనం న్యూస్, ఏప్రిల్ 2 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే…
పాములపర్తి గ్రామం లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం
జనం న్యూస్, ఏప్రిల్ 2, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పాములపర్తి గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్…
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం-
సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున అప్ప….. బిచ్కుంద ఏప్రిల్ 1:-( జనం న్యూస్) ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో…
జమ్మికుంట లో అర్హులైన పేదలకు సన్న బియ్యం పంపిణీ
కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే తప్పదు..ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశీని కోటి… జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట).. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపెళ్లి లో 17 వార్డులో పరిధిలోని చౌక…