ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి -జనసేన నేత గురాన అయ్యలు
జనం న్యూస్ 19 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పేదల అభ్యున్నతికి కృషి చేసిన స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు.తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్…
సజావుగా కొనసాగుతున్న కానిస్టేబులు ఉద్యోగాల నియామక ప్రక్రియ
– విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 19 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి.…
అశ్లీల వీడియోలతో ‘హానీ ట్రాప్’కు పాల్పడే నేరగాళ్ళ ఉచ్చులో పడవద్దు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 18 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మహిళల డిపిలు, వాయిస్, వీడియోలతో వచ్చే కాల్స్ తో ‘హానీ ట్రాప్’లకు పాల్పడే సైబరు నేరగాళ్ళ ఉచ్చులో పడవద్దని, అటువంటి…
రోడ్ సేఫ్టీ-ఎన్ జి ఓ,, రోడ్డు ప్రమాదాలు- వాటి నివారణ.
జనం న్యూస్ జనవరి 17 కాట్రేనికొన అమలాపురం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోడ్ సేఫ్టీ ఎన్జీవో జిల్లా చైర్మన్ అరిగెల వెంకట రామారావు, జిల్లా కార్పెంటర్ అధ్యక్షులు దేవాదుల సూర్యనారాయణమూర్తి మరియు రోడ్ సేఫ్టీఎన్ జి…
సజావుగా కొనసాగుతున్న కానిస్టేబులు ఉద్యోగాల నియామక ప్రక్రియ||
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 17 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షల…
ఉపాధి నిధులు శత శాతం ఖర్చు చేయాలి”
జనం న్యూస్ 17 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాకు మంజూరైన ఉపాధి హామీ నిధులు శత శాతం ఖర్చు చేయాలని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు బీశెట్టి బాబ్జి డిమాండ్ చేశారు. డ్వామా పీడీకి గురువారం…
ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మొదిలి కన్నుమూత
జనం న్యూస్ 17 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు, శ్రమ శక్తి రాష్ట్ర అవార్డు గ్రహీత మొదిలి శ్రీనివాసరావు (65) కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన నిద్రలోనే విశాఖలోని తన గృహంలో హృద్రోగంతో మృతి…
తుళ్లూరు సుధాకర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 16 రిపోర్టర్ సలికినిడి నాగరాజు మెట్రో ఉదయం టీవీ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ. చిలకలూరిపేట నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం గౌరవఅధ్యక్షులు, చిలకలూరిపేట మండలం టిడిపి మాజీ సర్పంచ్ లింగంగుంట్ల తుళ్లూరుసుధాకర్ రావు…
కాట్రేనికోన కవయిత్రి కి అంతర్జాతీయ గుర్తింపు పురస్కారం
జనం న్యూస్ కాట్రేనుకున జనవరి 16 ఐ ఎస్ ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సంస్థ శ్రీ కళా వేదిక వరల్డ్ పొయిట్రీ అకాడమీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డు వారి తెలుగు…
42 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక
———-గోరంట్ల మండలం రెడ్డిచేరువుపల్లి వైసిపి సర్పంచ్ వినోద్ తెలుగుదేశం గూటికి చేరిక ——–బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మ సమక్షంలో పెద్ద ఎత్తున వైసిపి నుంచి టిడిపిలోకి చేరికలు ———-ఎన్డీఏ కూటమి అభివృద్ధి చూసి అధికార పార్టీ వైపు…