జనం న్యూస్, ఏప్రిల్ 11,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు పరవాడ డీఎస్పీ మోహన్ రావు ఆధ్వర్యంలో అచ్యుతాపురం సెజ్ పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నాయనమ్మ పాలెం, గురజాపాలెం,దిబ్బపాలెం పరిధిలో ఉన్న ఇళ్లను, వాహనాలను…
జనం న్యూస్ ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురమళ్ళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ, అణగారిన…
వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS. జనం న్యూస్ 11 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు తెలంగాణ పోలీసులు “ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు” విధానాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర,IPS…
జనం న్యూస్ ఏప్రిల్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి స్థానికంగా జరిగిన ఎన్ఆర్ఐ వధూవరుల వివాహ వేడుకలు స్నేహితులు, బంధువుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్…
జనంన్యూస్. 11.నిజామాబాదు. శ్రీనివాస్ పటేల్. మహిళా అక్షరాస్యతకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పూలే అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జ్యోతి బా పూలే జయంతి ని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని వినాయక్…
జనం న్యూస్ ఏప్రిల్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బహుజన చైతన్యానికి వెలుగునిచ్చిన మహానుభావుడు, కులవివక్ష నిర్మూలనకు అహర్నిశలు పోరాడిన సంస్కర్త, మహిళా సాధికారతకు బాటలు వేసిన మార్గదర్శి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్…
జనం న్యూస్ 11 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు తెలంగాణ పోలీసులు “ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు” విధానాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర,IPS ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధానం ద్వారా…
బిచ్కుంద ఏప్రిల్ 11 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం రోజు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ…
జనం న్యూస్, ఏప్రిల్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే ఇలాంటి విషాదాలు హృదయాన్ని కలచివేస్తాయి. తాజాగా గండ్రవానిగూడెం గ్రామంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.గ్రామానికి చెందిన బొబ్బలి నాగయ్య…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 11 మహాత్మ జ్యోతిరావు పూలే 199 జన్మదిన వేడుకలు జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఆయన జయంతి సందర్భంగా ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జగన్ బాబు…